నేటి భారతం :

download

కలల ఇల్లు కోసం డబ్బు పెట్టిన ప్రజలు..  
ఇప్పుడు న్యాయం కోసం నడుస్తున్నారు.
మోసగాళ్లు భూమి అమ్మరు, మన కలలు దోచుకుంటారు.
నమ్మకం మీద కట్టిన ఇల్లు బలమైనది కాదు..  
చట్టం మీద కట్టిన ఇల్లు మాత్రమే నిలుస్తుంది.
కనీస పరిశీలన చేయకపోతే, గరిష్ట నష్టం మీకే.
ప్రజల నమ్మకాన్ని అమ్మే వాళ్లు, 
భూమి మోసగాళ్లు కాదు వాళ్ళు దేశ ద్రోహులు.

Read More సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

- ఇంద్రపల్లి గోవర్ధన్ 

Read More ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని

About The Author