<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.bharathasakthi.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Bharatha Sakthi RSS Feed Generator</generator>
                <title>Bharatha Sakthi</title>
                <link>https://www.bharathasakthi.com/rss</link>
                <description>RSS Feed of Bharatha Sakthi</description>
                
                            <item>
                <title>పోలీసు సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- తొమ్మిది మందిని అరెస్టు చేసిన పోలీసులు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- పశువులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ దాడులకు పాల్పడిన వ్యక్తులు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/police-personnel-attacked-by-unknown-persons/article-7436"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.12.54.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>అక్రమంగా పశువులను రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు సరూర్ నగర్ పోలీసు సిబ్బందిపై సోమవారం అర్ధరాత్రి దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే...సోమవారం అర్ధరాత్రి 01:45 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కొత్తపేట క్రాస్ రోడ్డు వద్ద ఒక డీసీఎం వాహనాన్ని అక్రమంగా అడ్డుకున్నారు. ఆ వాహనంలో హైదరాబాద్‌లోని పురానీ హవేలీలో జరగనున్న ఒక సినిమా షూటింగ్ కోసం, వాటి యజమానులతో సహా ఎనిమిది ఎద్దులను తరలిస్తున్నారు. అయితే, ఆ జంతువులను చంపడానికి తీసుకువెళుతున్నారనే అనుమానంతో ఆ వ్యక్తులు అక్కడ గందరగోళం సృష్టించారు. ఆ గుర్తు తెలియని మూక వాహనంలో ఉన్నవారిని అక్రమంగా నిర్బంధించి, దూషించి, వారిపై దాడికి పాల్పడింది. ఈ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బందిపై కూడా దాడి చేశారు. ఆ ఎద్దులను సురక్షితంగా ఉంచేందుకు ఫతుల్లాగూడలోని గోశాలకు తరలించే క్రమంలో, పోలీసులు డీసీఎం వాహనాన్ని ఎద్దులతో సహా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీఎం వాహనం చైతన్యపురి 'యూ' టర్న్ సమీపానికి చేరుకున్నప్పుడు, ఆ మూకలోని గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెంబడించి, డీసీఎం వాహనాన్ని ఓవర్‌ టేక్ చేసి, రోడ్డుపై అడ్డుకున్నారు. ఆ తర్వాత వారు వాహనంపై, పోలీసు బృందంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో సహా పలువురు పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తక్షణమే స్పందించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిపై Cr.No. 497/2026 కింద, సెక్షన్లు 196 (1), 126 (2), 118 (1), 351 (2), 324 (5), 121 (2), 191 (3) R/w 190 BNS ప్రకారం కేసు నమోదు చేశారు. తదనంతరం తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మిగిలిన నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.</p>
<p><strong>- పుకార్లు నమ్మొద్దు : పోలీసులు</strong><br />-  <br />మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పశువుల అక్రమ రవాణా అడ్డుకున్నారు. గోవుల రవాణాకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, వదంతులు లేదా అనుమానాల ఆధారంగా ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం లేదా స్థానిక ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించడం చేయరాదని హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, అశాంతిని వ్యాప్తి చేయడం, లేదా ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/police-personnel-attacked-by-unknown-persons/article-7436</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/police-personnel-attacked-by-unknown-persons/article-7436</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:34:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.12.54.jpeg"                         length="55154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెంటనే వరి కొనుగోలు చేయాలి.. రైతులకు నష్టం కలిగించొద్దు : బీఆర్‌ఎస్ నేతలు</title>
                                    <description><![CDATA[<ul><li><span style="color:rgb(224,62,45);"><strong>ఫోటోలకు మాత్రమే కొనుగోలు కేంద్రాల ప్రారంభమా..? కాంగ్రెస్‌పై విమర్శలు</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>వర్షాలు వస్తే రైతుల వరి పూర్తిగా నష్టపోతుంది : రైతు దీక్షలో ఆవేదన</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>24 గంటల్లో వరి కొనుగోలు చేయాలి </strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>లేకపోతే తాండూర్ ను దిగ్బంద్ధం చేస్తాం </strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ రైతు దీక్ష</strong></span></li></ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/brs-leaders-should-buy-rice-immediately-and-do-not-cause/article-7434"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.05.48-(1).jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్:</strong></p><p>యాలాల మండలం లక్ష్మినారాయణపూర్ చౌరస్తాలో నిర్వహించిన రైతు దీక్షలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన వరిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వరి పెద్ద ఎత్తున నిల్వ ఉండిపోయిందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.<br />ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేవలం ఫోటోలకు ఫోజులు ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని, తరువాత వాటిని పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు. కొద్ది రోజుల్లో తొలికాలం వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షాలు కురిస్తే రైతులు పండించిన వరి మొత్తం తడిసి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించకుండా వెంటనే వరి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.<br />అంతకుముందు బీఆర్‌ఎస్ నాయకులు బెన్నూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అక్కడ నిల్వ ఉన్న వరి పరిస్థితిని పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.<br />ఈ రైతు దీక్షలో యాలాల మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తాండూర్ బిఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి, రాజు పటేల్, యాలాల మాజీ వైస్ ఎంపీపీ అనంతయ్య ముదిరాజ్, యాలాల సహకార సంఘం వైస్ చైర్మన్ వడ్డె రాములు, మాజీ సర్పంచులు శివకుమార్, పటేల్ రెడ్డి, రవి గౌడ్, బసిరెడ్డి, బిచ్చయ్య, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, శరణు, కొప్పుల యాదప్ప, లాలు ముదిరాజ్, శేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు, అభిమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/brs-leaders-should-buy-rice-immediately-and-do-not-cause/article-7434</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/brs-leaders-should-buy-rice-immediately-and-do-not-cause/article-7434</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:32:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.05.48-%281%29.jpeg"                         length="244547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల్లో పోలీసుల పై నమ్మకం పెంచేలా పనిచేయాలి</title>
                                    <description><![CDATA[<ul><li><span style="color:rgb(224,62,45);"><strong>జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా </strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>తాండూర్ పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మిక తనిఖీ</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong> దొంగతనాల కేసులు,</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong> పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి..</strong></span><br /><span style="color:rgb(224,62,45);"><strong> ఎస్పీ ఆదేశాలు</strong></span><br /></li></ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-7432"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.04.52-(1).jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్:</strong></p><p>దొంగతనాల కేసులు,<br /> పెండింగ్ ఉన్న కేసులు వెంటనే పరిష్కరించాలి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం <br /> తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మికంగా<br /> తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్టేషన్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, అనంతరం పోలీస్ స్టేషన్‌లోని పలు కీలక రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల స్థితిగతులను నిశితంగా సమీక్షించారు.<br />ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ ...ప్రజల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాండూర్ పట్టణంలో జరుగుతున్న దొంగతనాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు <br />రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ, స్థానిక మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో తక్షణమే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.<br /> అలాగే కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.<br />పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు.<br />ఈ  కార్యక్రమంలో పరమేశ్వర్ తో పాటు స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.04.52-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 20.04.52 (1)" width="2560" height="1706"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-7432</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/article-7432</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:30:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.04.52-%281%29.jpeg"                         length="790347"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనుమతులు లేకుండా అడ్డగోలుగా సుద్ధ తవ్వకాలు!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- సర్వే నెంబర్ 52/బి/2లో అక్రమంగా చొరబడి సుద్ధ తవ్వకాలు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- వారం రోజులు ఊరెళ్ళి వచ్చేసరిక  యంత్రాల మోత.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- సుమారూ రూ.4 లక్షల అక్రమ సుద్ధ తవ్వకాలు జరిపారు. </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- అధికారుల నిర్లక్ష్యంపై రైతు ఆగ్రహం.</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/cross-excavations-without-permits/article-7430"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.03.18.jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్:</strong><br /> <br />వికారాబాద్ జిల్లా, తాండూర్ నియోజకవర్గం, పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో ఎలాంటి లీజు అనుమతులు లేకుండానే మూడు రోజుల పాటు సుద్ధ తవ్వకాలు జరిపారని రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీలు, టిప్పర్లతో తమ పొలంలోకి  అక్రమంగా చొరబడి సుద్ధ తీశారని ఆరోపించారు.ఇందుకు సంబంధించి రైతు "మాదారం బాల్ రెడ్డి" తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ... గత వారం రోజులపాటు బంధువుల ఇంటికి వెళ్ళాము. నిన్న(మంగళవారం) తిరిగి స్వగ్రామానికి వచ్చి తమ పొలం దగ్గరకు వెళ్లి చూసేసరికి, గోపాల్పూర్ గ్రామానికి చెందిన "మాదారం సంజీవరెడ్డి",మాదారం మహేందర్ రెడ్డి ఇద్దరు  కలిసి తన పొలంలో అక్రమంగా సుద్ధ తవ్వకాలు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు, రాయల్టీలు లేకుండానే గోపాల్పూర్ గ్రామంలో అక్రమంగా సుద్ధ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు.ఒకవేళ  అనుమతులు ఉన్న...అనుమతులు ఒక చోట ఉంటే, సుద్ధను  మరో చోట  నిల్వలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమికి  సంబంధించి కోర్టులో కేసు ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరించి తన పొలంలోకి చొరబడ్డారని పేర్కొన్నారు.ఇంత బహిరంగంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎందుకు  స్పందించకపోవడం లేదని, ఒకవేళ సుద్ధ వ్యాపారులతో కుమ్మక్కయ్యారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ  మేరకు లీజు లేకుండా తవ్వకాలు ఎలా కొనసాగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని పలువురు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/cross-excavations-without-permits/article-7430</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/cross-excavations-without-permits/article-7430</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:28:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.03.18.jpeg"                         length="185280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ రవాణాను ఉపేక్షించే ప్రసక్తే లేదు.</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">- సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. </span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">- డయల్ 100 ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు. </span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">- తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. </span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">- పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/there-is-no-point-in-ignoring-the-smuggling/article-7428"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.02.33.jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్ :</strong></p>
<p>కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పనితీరును సమీక్షించారు.స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ సెంటర్, రికార్డులు, లాకప్ గదులు, బ్యారక్‌లను పరిశీలించిన అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ‘డైల్ 100’ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.పెద్దేముల్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో వరి అక్రమ రవాణా, బక్రీద్ సందర్భంగా అక్రమ పశువుల తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.<br />పెండింగ్ దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను త్వరగా పట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్, హెడ్ కానిస్టేబుల్ రఫిక్, మహిళా పోలీస్ ముంతాజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/there-is-no-point-in-ignoring-the-smuggling/article-7428</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/there-is-no-point-in-ignoring-the-smuggling/article-7428</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:26:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.02.33.jpeg"                         length="155310"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పటాన్‌చెరు డివిజన్ లో 2 కోట్ల 19 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/6a040ac936ecf/article-7426"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-20.01.58-(2).jpeg" alt=""></a><br /><p><strong>పటాన్‌చెరు:</strong></p>
<p>నియోజకవర్గ పరిధిలోని సబ్బండ వర్గాల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఒక కోటి రూపాయల అంచన వ్యయంతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంగళవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం  ఒక కోటి 19 లక్షల రూపాయలతో నిర్మించిన నాయి బ్రాహ్మణ సంఘం, ముదిరాజ్ సంఘం, ఎస్సీ సంఘం స్మశాన వాటికల ప్రహరీ గోడలను ప్రారంభించారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. </p>
<p>ఈ కార్యక్రమంలో  పటాన్‌చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఈఈ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఈ కృష్ణవేణి, బి ఆర్ ఎస్ ఆర్ పార్టీ సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, రామచంద్రారెడ్డి, శ్యామ్, ఎట్టయ్య, వెంకటేష్, శంకర్, రామ్మోహన్, షకీల్, ఆయా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/6a040ac936ecf/article-7426</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/6a040ac936ecf/article-7426</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:06:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-20.01.58-%282%29.jpeg"                         length="812865"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో అద్విక్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సంఘటన జరిగిన అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పర్యటించారు.అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రాంతంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులయిన ఏఎంఓహెచ్ డాక్టర్ దీప్తి, డాక్టర్ యాదగిరి ఏంటమలాజీ ఏఈ రాంబాబులకు సూచించారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల భద్రతే ముఖ్యమని, ముఖ్యంగా చిన్నారులు, మహిళలు,వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వీధి కుక్కల దాడిలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/mla-sudhir-reddy-visited-advik-who-was-injured-in-the/article-7424"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.35.08.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>నిన్న రాత్రి వీధి కుక్కల దాడిలో అద్విక్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సంఘటన జరిగిన అపార్ట్మెంట్ ప్రాంతాన్ని పర్యటించారు.అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి ప్రాంతంలో పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులయిన ఏఎంఓహెచ్ డాక్టర్ దీప్తి, డాక్టర్ యాదగిరి ఏంటమలాజీ ఏఈ రాంబాబులకు సూచించారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ప్రజల భద్రతే ముఖ్యమని, ముఖ్యంగా చిన్నారులు, మహిళలు,వృద్ధుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అద్విక్‌ను, చిన్నారి తల్లిదండ్రులను దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సుధీర్ రెడ్డి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు. అద్విక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అలాగే నియోజకవర్గంలో వీధి కుక్కల సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.35.08.jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 19.35.08" width="742" height="495"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/mla-sudhir-reddy-visited-advik-who-was-injured-in-the/article-7424</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/mla-sudhir-reddy-visited-advik-who-was-injured-in-the/article-7424</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:42:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.35.08.jpeg"                         length="114383"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇచ్చిన హామీ అమలు చేసిన రఘువర్ధన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.1 లక్షల ఆర్థిక సహాయం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సేవా కార్యక్రమాలను అభినందించిన ఆలయ కమిటీ సభ్యులు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/raghuvardhan-reddy-who-fulfilled-the-promise/article-7422"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.37-(3).jpeg" alt=""></a><br /><p><strong>సిద్దిపేట</strong></p>
<p>మాట నిలబెట్టుకునే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి మరోసారి గుర్తింపు పొందారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం ఆయన  రూ.1 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన రఘువర్ధన్ రెడ్డి, ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు స్వయంగా విరాళాన్ని అందించి తన నిబద్ధతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి పట్ల రఘువర్ధన్ రెడ్డి చూపుతున్న చొరవ ప్రశంసనీయమని తెలిపారు. సమాజ సేవతో పాటు ధార్మిక కార్యక్రమాలకు సహకరించడం ఆదర్శనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.37-(2).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 19.34.37 (2)" width="1280" height="597"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/raghuvardhan-reddy-who-fulfilled-the-promise/article-7422</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/raghuvardhan-reddy-who-fulfilled-the-promise/article-7422</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:40:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.37-%283%29.jpeg"                         length="76701"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆధ్యాత్మిక వాతావరణంలో వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేత దర్శనం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- హనుమాన్ జయంతి వేడుకలు  </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- పంచవటి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/family-darshan-of-vanga-rajeshwar-reddy-in-a-spiritual-atmosphere/article-7420"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.04.jpeg" alt=""></a><br /><p><strong>సిద్దిపేట:</strong></p>
<p>సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి గ్రామంలోని పంచవటి హనుమాన్ దేవాలయంలో మంగళవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూజారులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.<br />అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.03.jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 19.34.03" width="1280" height="853"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/family-darshan-of-vanga-rajeshwar-reddy-in-a-spiritual-atmosphere/article-7420</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/family-darshan-of-vanga-rajeshwar-reddy-in-a-spiritual-atmosphere/article-7420</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:36:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.34.04.jpeg"                         length="166534"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పొద్దుతిరుగుడు కొనుగోళ్లలో జాప్యంపై రైతుల ఆందోళన</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/farmers-concern-over-delay-in-sunflower-procurement/article-7418"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.33.38-(2).jpeg" alt=""></a><br /><p><strong>సిద్దిపేట:</strong></p><p>పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తొగుట మండల రైతులు మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోసి 40 రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు దున్నపోతుతో తొగుట మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట పొద్దుతిరుగుడు ధాన్యాన్ని పోసి వినూత్న నిరసన తెలిపారు. రైతు చెమటకు విలువ ఇవ్వాలని, వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఆందోళనలో సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణా రెడ్డి, బీఆర్‌ఎస్ తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి తదితరులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.33.38-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 19.33.38 (1)" width="1599" height="899"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/farmers-concern-over-delay-in-sunflower-procurement/article-7418</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/farmers-concern-over-delay-in-sunflower-procurement/article-7418</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:34:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.33.38-%282%29.jpeg"                         length="172372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం </title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నిరుద్యోగ యువతతో కలిసి దిల్ సుఖ్ నగర్ లో వారితో కలిసి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.అదే విధంగా జీవో 29 మరియు జీవో 46లను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/the-congress-government-trampled-the-promises-given-to-the-unemployed/article-7416"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.33.22-(1).jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నిరుద్యోగ యువతతో కలిసి దిల్ సుఖ్ నగర్ లో వారితో కలిసి పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.అదే విధంగా జీవో 29 మరియు జీవో 46లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటు చేసుకున్న అనుమానాలపై సిట్ ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శకంగా విచారణ చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ భారాస నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, గండి సన్నీ యాదవ్, నిరుద్యోగులు ఇంద్రా నాయక్, నవీన్, శంకర్, శింబు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/the-congress-government-trampled-the-promises-given-to-the-unemployed/article-7416</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/the-congress-government-trampled-the-promises-given-to-the-unemployed/article-7416</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:32:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.33.22-%281%29.jpeg"                         length="926054"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్షర కోవెల.. ఇక సర్వాంగ సుందరం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>దశాబ్దాల నిరీక్షణకు తెర: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం సిద్ధం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/akshara-kovela-is-now-universally-beautiful/article-7414"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-19.06.44-(1).jpeg" alt=""></a><br /><p><strong>ఇబ్రహీంపట్నం:</strong></p>
<p>వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువుల కలలకు ప్రతిరూపమైన ‘అక్షర కోవెల’ ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా సరైన వసతులు లేక, నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడిన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇప్పుడు అత్యాధునిక హంగులతో కొత్త రూపు సంతరించుకుంది. ఆచార్య వినోభాబావే నడయాడిన పవిత్ర భూమిలో, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ఈ విద్యా సౌధాన్ని బుధవారం స్థానిక శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నారు.</p>
<p><strong>పద్దెనిమిదేళ్ల ప్రస్థానం.. నేటితో శుభం</strong><br />2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఈ కళాశాల, గడిచిన 18 ఏళ్లుగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. సొంత భవనం లేకపోవడంతో ఇప్పటి వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం షిఫ్టులో తరగతులు నిర్వహించేవారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు సాయంత్రం వేళల్లో రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. 2017లో వినోభానగర్‌లో నూతన భవన నిర్మాణానికి అంకురార్పణ జరిగినప్పటికీ, నిధుల కొరత, పనుల్లో జాప్యం వల్ల ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు.</p>
<p><strong>ప్రత్యేక చొరవతో తుది మెరుగులు</strong><br />ప్రస్తుత ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల కష్టాలను గుర్తించి, ఈ భవన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేయించడమే కాకుండా, పనులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, గుత్తేదారులను సమన్వయం చేస్తూ ఈ విద్యా కేంద్రాన్ని సకాలంలో పూర్తి చేయించారు.</p>
<p><strong>కార్పొరేట్ స్థాయిలో వసతులు</strong><br />సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ కళాశాల భవనం ప్రైవేటు సంస్థలకు దీటుగా సకల వసతులతో నిర్మితమైంది.</p>
<p> విశాలమైన గదులు: 12 అధునాతన తరగతి గదులు, 3 సైన్స్ ల్యాబ్‌లు.</p>
<p> డిజిటల్ విద్య: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేక డిజిటల్ ల్యాబ్స్.</p>
<p><strong> క్రీడా ప్రాంగణం:</strong><br /> విద్యార్థుల శారీరక వికాసం కోసం విశాలమైన ఆట స్థలం, ఎన్.సి.సి (NCC) రూమ్, స్పోర్ట్స్ రూమ్.<br /> <br />భద్రత: కళాశాల స్థలం ఆక్రమణకు గురికాకుండా చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) నిర్మాణం.</p>
<p><strong> హరిత వాతావరణం:</strong><br /> చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలు, ప్రకృతి ఒడిలో చదువుకునే వాతావరణం.<br />ప్రస్తుతం ఇక్కడ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 550 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వారికి నాణ్యమైన బోధన అందించేందుకు 20 మంది శాశ్వత అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు.</p>
<p><strong>“ప్రభుత్వ విద్య బలోపేతమే మా లక్ష్యం”</strong></p>
<p> “తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నదే మా సంకల్పం. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ కళాశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అంకితం చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.”</p>
<p>* మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.06.44-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 19.06.44 (1)" width="911" height="607"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/akshara-kovela-is-now-universally-beautiful/article-7414</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/akshara-kovela-is-now-universally-beautiful/article-7414</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:29:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-19.06.44-%281%29.jpeg"                         length="137614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేవరకద్ర గడ్డపై మార్పు సెమ్మెట.. మన పాలమూరు బిడ్డ రామకోటి ప్రస్థానం!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ముప్పై ఏండ్ల సంది నిస్వార్థ పోరాటం.. బడుగుల గొంతుక ఇప్పుడు అసెంబ్లీ మెట్లెక్కాలి!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బీసీ బిడ్డల ఆత్మగౌరవమే అజెండాగా.. దేవరకద్ర బరిలో అల్లంపల్లి రామకోటి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/change-on-the-land-of-devarakadra-is-the-throne-of/article-7412"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-17.55.21-(1).jpeg" alt=""></a><br /><p><strong>మహబూబ్ నగర్ : </strong></p>
<p>పాలమూరు మట్టిలో పౌరుషం ఉంటది.. ఇక్కడి మనుషుల్లో నమ్మకం ఉంటది. కానీ, ఏండ్లు గడుస్తున్నా మన బతుకులు మారుతలేవని దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు రగిలిపోతుండ్రు. ఈ తరుణంలో "మన బాధలు తెల్సినోడు.. మన మధ్యలో తిరిగినోడు.. మన కోసం కొట్లాడేటోడు చట్టసభకు పోవాలి" అన్న గొంతుకలు ఊరూరా వినిపిస్తున్నాయి. ఆ గొంతుకలకు ప్రతిరూపమే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు</p>
<p> అల్లంపల్లి రామకోటి. భూత్పూర్ మండలం అన్నాసాగర్ మట్టిలో పుట్టి, ముప్పై ఏండ్లుగా ఎండనక వాననక ప్రజా క్షేత్రంలో కొట్లాడుతున్న రామకోటి, ఇప్పుడు దేవరకద్ర ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడేందుకు సిద్ధమయ్యారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.55.21.jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 17.55.21" width="681" height="451"/></p>
<p><strong>పదవుల కోసం కాదు.. ప్రజల ప్రాణం కోసం!</strong><br />రామకోటి అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక నిరంతర పోరాటం. ఆర్. కృష్ణయ్య గారి అడుగుజాడల్లో నడుస్తూ, గల్లీ సంది ఢిల్లీ దాకా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం గొంతు చించుకున్న యోధుడు ఆయన.</p>
<p><strong> నాడు ఉద్యమాల బాట:</strong><br /> ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రోడ్లెక్కినా, బీసీ బిల్లు కోసం పార్లమెంటును ముట్టడించినా.. పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవని ధైర్యం ఆయనది.<br /> <br />నేడు ప్రజా సేవకు పీట: రాజకీయాల్లో పైసలున్నవారే గెలవాలన్న అహంకారాన్ని దించి, నిజాయితీకి పట్టం కట్టాలని రామకోటి నిశ్చయించుకున్నారు.</p>
<p>దేవరకద్ర దస్తావేజు మార్చాలి.. అవినీతిని తరిమేయాలి!<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.55.20.jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 17.55.20" width="572" height="381"/></p>
<p>"ఓట్లప్పుడే వచ్చే నాయకులు కావాలా? లేక కష్టమొస్తే కళ్లముందుండే రామకోటి కావాలా?" అని ఇప్పుడు నియోజకవర్గం ఆలోచిస్తోంది. ఏసీ కార్లు, బంగలాలు, కబ్జాల కోసం రాజకీయాలు చేసేటోళ్లను పక్కకు నెట్టి.. పేదోడికి చదువు, వైద్యం అందించే నాయకత్వం రావాలని జనం కోరుకుంటుండ్రు.</p>
<p>"మీ బిడ్డగా, మీ అన్నగా 30 ఏండ్లు నమ్మకంగా ఉన్నా. ఎమ్మెల్సీ కవితమ్మ ఆశీస్సులతో, బీఆర్ఎస్ పార్టీ తరపున సేవ చేసే అవకాశం వస్తే.. అన్యాయాన్ని పాతరేసి, సామాన్యుడి రాజ్యాన్ని గెలిపిస్తా!"<br />అల్లంపల్లి రామకోటి</p>
<p><strong>అల్లంపల్లి రామకోటి ఎందుకు గెలవాలి?</strong><br /> 1. *మన బిడ్డ:* బయటి వ్యక్తులు కాదు.. మన కష్టసుఖాలు తెలిసిన మన పాలమూరు బిడ్డ.<br /> 2. పోరాట పటిమ: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన చరిత్ర.<br /> 3. నిజాయితీ: ముప్పై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క మచ్చ లేని మనిషి.<br /> 4. అభివృద్ధే లక్ష్యం: దేవరకద్ర నియోజకవర్గాన్ని కన్నీళ్లు లేని ప్రాంతంగా మార్చే విజన్.</p>
<p><strong>పాలమూరు గడ్డ.. రామకోటి అడ్డా!</strong><br />ఈసారి దేవరకద్ర గడ్డపై ధర్మం గెలవాలి. అన్యాయం అంతం కావాలి. ముప్పై ఏండ్ల నిస్వార్థ సేవకు అధికారం తోడైతేనే మన పిల్లల భవిష్యత్తు మారుతది. వచ్చే ఎన్నికల్లో మార్పు దిశగా అడుగులు వేద్దాం.. మన కోసం పోరాడే అల్లంపల్లి రామకోటిని నిండు మనసుతో దీవిద్దాం.<br />జై తెలంగాణ - జై భారత్!<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.55.21-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 17.55.21 (1)" width="664" height="756"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/change-on-the-land-of-devarakadra-is-the-throne-of/article-7412</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/change-on-the-land-of-devarakadra-is-the-throne-of/article-7412</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:27:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.55.21-%281%29.jpeg"                         length="35205"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీట్‌ ‘మాఫియా’ కోరల్లో పేదల వైద్య కల!</title>
                                    <description><![CDATA[<ul><li><span style="color:rgb(224,62,45);"><strong>వాట్సాప్‌ వేదికగా ప్రశ్నపత్రాల విక్రయం.. అంగడి సరుకుగా జాతీయ పరీక్ష</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>TSTCA అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆగ్రహం: ‘ప్రభుత్వానిది పర్యవేక్షణా.. పలాయనమా?’</strong></span></li></ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/the-medical-dream-of-the-poor-is-in-the-hands/article-7410"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-17.52.39-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p><p>దేశవ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల వైద్య విద్య కలలను ‘ప్రైవేట్ మాఫియా’ నిలువునా ముంచేస్తోంది. ప్రతిష్టాత్మక నీట్ (NEET UG-2026) పరీక్షను అక్రమార్కులు అంగడి సరుకుగా మార్చేశారు. టెక్నాలజీ అండతో ‘వాట్సాప్’ గ్రూపుల ద్వారా ప్రశ్నపత్రాలను చేరవేస్తూ కోట్ల రూపాయల దందాకు తెరలేపారు. ఈ వ్యవహారంలో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, దీని వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపుతోంది.</p><p><strong>అర్ధరాత్రి దందా.. అరకోటి బేరం!*</strong><br />పరీక్ష నిర్వహణలో ఎన్ని ‘జాగ్రత్తలు’ తీసుకున్నా అక్రమార్కులు పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ప్రైవేట్ మాఫియా పేరుతో సాగుతున్న ఈ ముఠా, ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 60 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ‘ప్రైవేట్ మాఫియా’ అనే వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నాపత్రాలను సర్క్యులేట్ చేస్తూ, పరీక్షా వ్యవస్థలోని లొసుగులను సొమ్ము చేసుకుంటున్నారు. అరెస్ట్ అయిన వారిలో కీలక సూత్రధారులతో పాటు ఒక వైద్య విద్యార్థి కూడా ఉండటం గమనార్హం.</p><p><strong>నిగ్గదీసిన సంతోష్ కుమార్: యంత్రాంగం వైఫల్యంపై ధ్వజం</strong></p><p>ఈ కుంభకోణంపై *TSTCA అధ్యక్షులు ఎ.సంతోష్ కుమార్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అధికార యంత్రాంగం వైఫల్యాన్ని ఆయన ఘాటుగా విమర్శించారు:<br /> <br />ఏమైంది ఆ పకడ్బందీ?: "ఏఐ (AI) కెమెరాలు, 5జీ జామర్లు, బహుళ అంచెల భద్రత అని ప్రగల్భాలు పలికిన ఎన్.టి.ఎ (NTA) ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతుంది? సాంకేతికత పెరిగింది కేవలం నిఘా కోసమేనా లేక లీకేజీల కోసమా?" అని సంతోష్ కుమార్ ప్రశ్నించారు.</p><p> అధికార యంత్రాంగం నిర్లక్ష్యం: ప్రభుత్వ యంత్రాంగం కళ్లు గప్పి ఇంతటి దందా సాగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వ్యవస్థల వైఫల్యం వల్ల రాత్రింబవళ్లు కష్టపడి చదివే ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.</p><p> కఠిన చర్యలకు డిమాండ్: "కేవలం 15 మందిని జైలుకు పంపితే ఈ మురికి వదలదు. ఈ మాఫియా వెనుక ఉన్న రాజకీయ, అధికారిక ‘పెద్దల’ జాతకాలు బయటపెట్టాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు. తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.</p><p><strong>ఆందోళనలో 22 లక్షల కుటుంబాలు</strong><br />మరోవైపు ఎన్.టి.ఎ (NTA) ఇప్పటికీ ‘అంతా సవ్యమే’ అని బుకాయిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా కేంద్రాల దగ్గర హైటెక్ నిఘా ఉన్నా, పేపర్ ఎలా బయటకు వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోకుంటే పరీక్షా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/the-medical-dream-of-the-poor-is-in-the-hands/article-7410</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/the-medical-dream-of-the-poor-is-in-the-hands/article-7410</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:23:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.52.39-%281%29.jpeg"                         length="15386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాహెబ్ నగర్ అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p><strong>బి.ఎన్. రెడ్డి నగర్:</strong></p>
<p>బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్‌లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.<br />ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/hanuman-jayanti-celebrations-at-saheb-nagar-anjanna-temple/article-7408"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-17.48.51-(1).jpeg" alt=""></a><br /><p><strong>బి.ఎన్. రెడ్డి నగర్:</strong></p>
<p>బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్‌లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.<br />ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/hanuman-jayanti-celebrations-at-saheb-nagar-anjanna-temple/article-7408</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/hanuman-jayanti-celebrations-at-saheb-nagar-anjanna-temple/article-7408</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:21:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.48.51-%281%29.jpeg"                         length="117122"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ వెంచర్లపై 'మున్సిపల్' ఉక్కుపాదం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బాలాపూర్‌లో అనుమతులు లేని లేఅవుట్లు ధ్వంసం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మౌలిక వసతుల తొలగింపు.. రియల్టర్లకు అధికారుల హెచ్చరిక</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/municipal-crack-down-on-illegal-ventures/article-7406"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-12-at-17.04.30-(3).jpeg" alt=""></a><br /><p><strong>బడంగ్‌పేట్:</strong></p>
<p>అనుమతులు లేకుండా వెంచర్లు వేసి సామాన్యులను మోసగించే రియల్టర్ల ఆటకట్టించేందుకు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. సర్కిల్–16 పరిధిలోని బాలాపూర్ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన వెంచర్లపై మంగళవారం అధికారులు మెరుపు దాడులు నిర్వహించి నిర్మాణాలను నేలమట్టం చేశారు.</p>
<p><strong>సామాన్యులే లక్ష్యంగా అక్రమ వ్యాపారం</strong><br />బాలాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 9, 10, 11లలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చినట్లు గుర్తించిన అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వెంచర్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, భూగర్భ నీటి ట్యాంకులను తొలగించడంతో పాటు, అక్రమంగా వేసిన అంతర్గత రోడ్లను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.04.30-(3).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 17.04.30 (3)" width="1024" height="600"/></p>
<p><strong>అనుమతులు చూశాకే కొనుగోలు చేయండి.</strong><br />ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>
<p> "అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్దు. భవిష్యత్తులో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాట్లు కొనే ముందు లేఅవుట్ ఆమోదం, రిజిస్ట్రేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి."</p>
<p>కిరణ్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ</p>
<p><strong>నిరంతర నిఘా.. ప్రత్యేక డ్రైవ్‌లు:</strong><br />బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలో అనధికార లేఅవుట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమతులు లేని వెంచర్లు గుర్తిస్తే వెంటనే మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి కూల్చివేతలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వి. సమ్మయ్య, టీపీఎస్ దినేష్ తదితర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.04.30-(2).jpeg" alt="WhatsApp Image 2026-05-12 at 17.04.30 (2)" width="554" height="554"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/municipal-crack-down-on-illegal-ventures/article-7406</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/municipal-crack-down-on-illegal-ventures/article-7406</guid>
                <pubDate>Wed, 13 May 2026 10:19:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-12-at-17.04.30-%283%29.jpeg"                         length="114271"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్షాకాలం ముందే నాలా పనులు పూర్తి చేయాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మిథులా నగర్‌లో నిలిచిపోయిన ఎస్‌ఎన్‌డీపీ పనుల పునఃప్రారంభం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/i-have-to-complete-the-work-before-the-rainy-season/article-7404"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.45.18-(1).jpeg" alt=""></a><br /><p><strong>బడంగ్పేట్:</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ డివిజన్ పరిధిలోని మిథులా నగర్‌లో సుదీర్ఘ కాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్‌ఎన్‌డీపీ (SNDP) నాలా పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం ఈ పనులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి, తిరిగి ప్రారంభించారు.</p>
<p>నాణ్యతతో కూడిన వేగమే లక్ష్యం<br />ఈ సందర్భంగా ఆమె నాలా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా పనులను సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.</p>
<p> వేగవంతం: వర్షాలు మొదలవ్వకముందే ప్రధాన సివిల్ పనులను ముగించాలి.</p>
<p> నాణ్యత: పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.<br /> <br />అలసత్వం వద్దు: ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.</p>
<p>ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం<br />నిలిచిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అక్కల భూపాల్ రెడ్డి, డిప్లాల్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మదారి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్ తదితరులతో పాటు మహిళా ప్రతినిధులు సునీత, సుర్వి లత, పంతంగి మాధవి, బిందు, నిర్మల రెడ్డి పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.45.17-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 20.45.17 (1)" width="1280" height="853"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/i-have-to-complete-the-work-before-the-rainy-season/article-7404</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/i-have-to-complete-the-work-before-the-rainy-season/article-7404</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:45:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.45.18-%281%29.jpeg"                         length="114231"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెరువులకు 'హైడ్రా' కెమెరా కవచం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్:</strong></p>
<p>నగరంలోని చెరువుల రక్షణ కోసం హైడ్రా (HYDRAA) మరో కీలక అడుగు వేసింది. చెరువుల కబ్జాలను అడ్డుకోవడానికి, అక్రమ నిర్మాణాలను నిరోధించడానికి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా 264 చెరువుల పరిధిలో సుమారు 900 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సోమవారం నుంచి నిరంతర నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వర్‌కు ఈ కెమెరాలను అనుసంధానించారు. ఈ నూతన నిఘా వ్యవస్థను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.</p>
<p><strong>నిమిషాల్లోనే వాహనాల గుర్తింపు</strong><br />సాధారణంగా చెరువులను ఆక్రమించే వారు అర్ధరాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను (C&amp;D Waste), మట్టిని తెచ్చి చెరువు కుంటల్లో నింపేస్తుంటారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.<br />  <br />వాహనాల ట్రాకింగ్: మట్టిని అక్రమంగా తరలించే వాహనాల నంబర్ ప్లేట్లను సీసీటీవీల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/hydra-camera-cover-for-ponds/article-7402"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.36.29.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>నగరంలోని చెరువుల రక్షణ కోసం హైడ్రా (HYDRAA) మరో కీలక అడుగు వేసింది. చెరువుల కబ్జాలను అడ్డుకోవడానికి, అక్రమ నిర్మాణాలను నిరోధించడానికి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా 264 చెరువుల పరిధిలో సుమారు 900 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, సోమవారం నుంచి నిరంతర నిఘా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు హైడ్రా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వర్‌కు ఈ కెమెరాలను అనుసంధానించారు. ఈ నూతన నిఘా వ్యవస్థను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.</p>
<p><strong>నిమిషాల్లోనే వాహనాల గుర్తింపు</strong><br />సాధారణంగా చెరువులను ఆక్రమించే వారు అర్ధరాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను (C&amp;D Waste), మట్టిని తెచ్చి చెరువు కుంటల్లో నింపేస్తుంటారు. ఇకపై అలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.<br /> <br />వాహనాల ట్రాకింగ్: మట్టిని అక్రమంగా తరలించే వాహనాల నంబర్ ప్లేట్లను సీసీటీవీల ద్వారా గుర్తించి, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు.<br /> <br />లేక్ ప్రొటెక్షన్ టీమ్స్ అలర్ట్: కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది, ఏదైనా అక్రమం జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే క్షేత్రస్థాయిలో ఉన్న లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్స్‌ను అప్రమత్తం చేస్తారు.</p>
<p><strong>కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం</strong><br />చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ఈ కెమెరాల దృశ్యాలను హైడ్రా కార్యాలయంతో పాటు బంజారాహిల్స్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)' కు కూడా అనుసంధానం చేశారు. దీనివల్ల నిఘా మరింత పటిష్టంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టీమ్స్‌కు ఈ టెక్నాలజీ తోడవ్వడంతో చెరువుల రక్షణ వ్యవస్థ మరింత బలపడిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.</p>
<p>కీలక అంశాలు:<br /> మొత్తం చెరువులు:* 264<br /> *ఏర్పాటు చేసిన కెమెరాలు:*900</p>
<p><strong> నిఘా లక్ష్యం</strong>: మట్టి పోయడం, వ్యర్థాలు వేయడం, అక్రమ కబ్జాలను అడ్డుకోవడం.<br />ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అదనపు కమిషనర్ ఆర్. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నగర సంపదైన చెరువులను కాపాడటంలో ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.36.28.jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 20.36.28" width="1280" height="852"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/hydra-camera-cover-for-ponds/article-7402</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/hydra-camera-cover-for-ponds/article-7402</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:43:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.36.29.jpeg"                         length="122677"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బడంగ్‌పేట్‌లో జనగణన షురూ!</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/census-started-in-badangpet/article-7400"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.30.43-(1).jpeg" alt=""></a><br /><p><strong>బడంగ్‌పేట్:</strong></p><p>బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం నుంచి జనగణన (సెన్సస్) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. తొలిరోజు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వివరాల సేకరణను శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య స్వయంగా పర్యవేక్షించారు.</p><p><strong>ఇంటింటికీ ఎన్యుమరేటర్లు</strong></p><p>సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును పరిశీలించిన అధికారులు, రిజిస్టర్లలో వివరాల నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు విధివిధానాలపై పలు సూచనలు చేశారు.</p><p><strong>ఖచ్చితత్వమే ప్రామాణికం: డిప్యూటీ కమిషనర్</strong></p><p>ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియలో ప్రతి అంశాన్ని అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలని ఆదేశించారు.<br /> <br />వివరాల సేకరణ: ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలి.</p><p> అవగాహన: గణన ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి వారి నుంచి పూర్తి సహకారం తీసుకోవాలి.</p><p> జవాబుదారీతనం: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా, ఎలాంటి తప్పులు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలి.</p><p>ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలే ప్రాతిపదిక అని, కావున ప్రజలు కూడా అధికారులకు సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ఇతర గణన అధికారులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.30.42-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 20.30.42 (1)" width="1280" height="720"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/census-started-in-badangpet/article-7400</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/census-started-in-badangpet/article-7400</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:40:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.30.43-%281%29.jpeg"                         length="146657"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖాకీలకు 'శ్రీ చైతన్య' ఊరట</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నగరంలో భానుడి భగభగ.. ప్రధాని పర్యటనలో పహారా</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పోలీస్ సిబ్బందికి మజ్జిగ, లస్సీ పంపిణీ</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7398"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.28.04-(2).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p> విద్యా రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు సామాజిక బాధ్యతలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. నగరంలో మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అండగా నిలిచేందుకు వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి.<br />*విధుల నిర్వహణలో అండగా..*<br />హైదరాబాద్‌లోని మాధాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా నగరం అంతటా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, గంటల తరబడి రహదారులపై పహారా కాస్తున్న వందలాది మంది పోలీస్ సిబ్బందికి శ్రీ చైతన్య కావూరి హిల్స్ జోన్ బృందం మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు, తాగునీటిని పంపిణీ చేసింది. క్షేత్రస్థాయి నుంచి వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు సైతం మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చారు.</p>
<p>మానవీయ కోణం<br />శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ల దిశానిర్దేశంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కావూరి హిల్స్ జోన్ ఎగ్జిక్యూటివ్ డీన్ ఆంజనేయులు, ఏజీఎం శివ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. "దేశ ప్రధాని పర్యటన వేళ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఎండలో వారు పడుతున్న శ్రమను గుర్తించి, స్వల్ప ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం" అని తెలిపారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.<br />శ్రీ చైతన్య బృందం చూపిన ఈ మానవీయ చొరవను అటు పోలీసు అధికారులు, ఇటు ప్రజలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7398</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7398</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:37:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.28.04-%282%29.jpeg"                         length="209652"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతును నిలువునా ముంచేందుకు 'నకిలీ' పంజా!</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">శామీర్‌పేట వద్ద 100 కిలోల నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాల సీజ్*</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">గుంటూరు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడి అరెస్ట్</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మదనపల్లి నుంచి అక్రమ రవాణా.. ఎస్‌ఓటీ మెరుపు దాడి</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/a-fake-claw-to-sink-the-farmer-vertically/article-7396"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.25.35-(1).jpeg" alt=""></a><br /><p><strong>శామీర్‌పేట:</strong></p>
<p> అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అక్రమ లాభాలే ధ్యేయంగా సాగుతున్న నిషేధిత విత్తనాల దందాను మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రట్టు చేసింది. సాగు సీజన్ ప్రారంభం కాకముందే అన్నదాతలను మోసం చేసేందుకు సిద్ధమైన ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు విప్పారు. శామీర్‌పేట శివారులో నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ. లక్షల విలువైన 100 కిలోల బీటీ-3 (BG-III HP) రకం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p><strong>ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్ వద్ద నిఘా*</strong><br />నమ్మదగిన సమాచారంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ కంటోన్మెంట్ బృందం, వ్యవసాయ శాఖ అధికారులు మరియు శామీర్‌పేట పోలీసులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ నంబర్ 07 వద్ద మాటు వేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచులతో వెళ్తున్న గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన *దాసరి శ్రీనివాసరావు (58)* అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా.. పర్యావరణానికి, పంట భూములకు తీవ్ర హాని కలిగించే నిషేధిత బీటీ-3 విత్తనాలు బయటపడ్డాయి.</p>
<p><strong>*మదనపల్లి నుంచి హైదరాబాద్‌ దాకా..</strong><br />నిందితుడు శ్రీనివాసరావు తన సహచరుడైన దాసరి సూరిబాబుతో కలిసి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మరో శ్రీనివాసరావు వద్ద ఈ విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. వీటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైతులు మరియు ఫెర్టిలైజర్ దుకాణదారులకు భారీ ధరకు విక్రయించి లాభపడాలని పథకం వేశాడు. కాగా, ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులైన మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.</p>
<p><strong>మళ్ళీ అదే బాట..*</strong><br />అరెస్టయిన నిందితుడు శ్రీనివాసరావు పాత నేరస్థుడని పోలీసులు గుర్తించారు. గతంలో వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నిషేధిత విత్తనాలను విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. పాత కేసులు ఉన్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా నిందితుడు మళ్లీ అదే దారి పట్టడం గమనార్హం.</p>
<p><strong>అన్నదాతలకు ముప్పు!*</strong><br />ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేని, శాస్త్రీయంగా ధృవీకరించని బీటీ-3 రకం విత్తనాల వల్ల సాగు భూములు విషతుల్యం అవుతాయని హెచ్చరించారు. "వీటి వల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు సదా, నేల కాలుష్యం పెరిగి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతారు" అని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.</p>
<p><strong>పోలీసుల చర్యలు</strong><br />ఈ ఘటనపై శామీర్‌పేట పోలీసులు *Cr. No. 383/2026* కింద భారతీయ న్యాయ సంహిత (BNS), పర్యావరణ పరిరక్షణ చట్టం, విత్తన నియంత్రణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఓటీ అదనపు డిసిపి నంద్యాల నరసింహారెడ్డి, ఇన్ స్పెక్టర్ కె. శ్రీనివాస్, శామీర్‌పేట ఎస్ హెచ్‌ఓ ఎస్. శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.25.35-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 20.25.35 (1)" width="1200" height="1600"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/a-fake-claw-to-sink-the-farmer-vertically/article-7396</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/a-fake-claw-to-sink-the-farmer-vertically/article-7396</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:32:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.25.35-%281%29.jpeg"                         length="272685"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిధులున్నా పనులు ఎందుకు ఆరంభించరు?</title>
                                    <description><![CDATA[<p><strong>హయత్‌నగర్:</strong></p>
<p>హయత్‌నగర్ డివిజన్ పరిధిలో గతంలో మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వారు జలమండలి అధికారులను కార్యాలయంలో కలిసి, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై సమీక్షించారు.</p>
<p><strong>ప్రధాన సమస్యలు ఇవే:</strong><br />  *నిధులున్నా నిలకడ: మహేశ్వరి కాలనీ, దత్తాత్రేయ కాలనీ, పద్మాలయ కాలనీ, బ్లడ్ బ్యాంక్ కాలనీ, సాయి కాలనీ, దుర్గా నగర్, పి&amp;టి కాలనీ, గాయత్రి నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.<br />  <br />ముంచుకొస్తున్న వర్షాకాలం: సామనగర్ నుండి హయత్‌నగర్ పాత జాతీయ రహదారి వరకు చేపట్టాల్సిన ట్రంక్ లైన్ పనులు ఆలస్యమవుతున్నాయి. వానాకాలం లోపు ఈ పనులు పూర్తి చేయకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.<br />  <br />చెరువుల కాలుష్యం: గత ఏడాది సరైన మురుగునీటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/why-dont-they-start-the-work-even-if-they-have/article-7394"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.19.28-(1).jpeg" alt=""></a><br /><p><strong>హయత్‌నగర్:</strong></p>
<p>హయత్‌నగర్ డివిజన్ పరిధిలో గతంలో మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వారు జలమండలి అధికారులను కార్యాలయంలో కలిసి, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై సమీక్షించారు.</p>
<p><strong>ప్రధాన సమస్యలు ఇవే:</strong><br /> *నిధులున్నా నిలకడ: మహేశ్వరి కాలనీ, దత్తాత్రేయ కాలనీ, పద్మాలయ కాలనీ, బ్లడ్ బ్యాంక్ కాలనీ, సాయి కాలనీ, దుర్గా నగర్, పి&amp;టి కాలనీ, గాయత్రి నగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.<br /> <br />ముంచుకొస్తున్న వర్షాకాలం: సామనగర్ నుండి హయత్‌నగర్ పాత జాతీయ రహదారి వరకు చేపట్టాల్సిన ట్రంక్ లైన్ పనులు ఆలస్యమవుతున్నాయి. వానాకాలం లోపు ఈ పనులు పూర్తి చేయకుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.<br /> <br />చెరువుల కాలుష్యం: గత ఏడాది సరైన మురుగునీటి సౌకర్యం లేక పద్మావతి కాలనీ, వస్పరి కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారని, మురుగునీరు చేరడం వల్ల కుమ్మరికుంట చెరువు పూర్తిగా కలుషితమైందని గుర్తు చేశారు.</p>
<p><strong>అధికారులకు వినతి:</strong><br />ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం నాగేంద్ర బాబు, డీజీఎం నాగరాజు, జీఎం మహేందర్ నాయక్, మేనేజర్లు సందీప్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/why-dont-they-start-the-work-even-if-they-have/article-7394</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/why-dont-they-start-the-work-even-if-they-have/article-7394</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:28:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.19.28-%281%29.jpeg"                         length="105948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వన్యప్రాణుల సంరక్షణలో భారత్‌కు ప్రపంచ గుర్తింపు</title>
                                    <description><![CDATA[<ul><li><span style="color:rgb(224,62,45);"><strong>జీవవైవిధ్య పరిరక్షణ మనందరి బాధ్యత: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా</strong></span></li><li><span style="color:rgb(224,62,45);"><strong>జూ పార్కులో ‘షేర్డ్ స్ట్రైప్స్ - షేర్డ్ ఫ్యూచర్’ వర్క్ షాప్ ప్రారంభం</strong></span></li></ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/india-is-world-renowned-for-wildlife-conservation/article-7392"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.15.18.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong><br />వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విడదీయలేని భాగమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పులులు, చిరుతలు, ఆసియా సింహాలు వంటి పెద్ద పులి జాతుల సంరక్షణలో భారత్ ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్’ (IBCA) రెండు రోజుల వర్క్ షాప్‌ను ఆయన ప్రారంభించారు. ‘షేర్డ్ స్ట్రైప్స్ - షేర్డ్ ఫ్యూచర్’ థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.</p><p><strong>ప్రకృతితోనే నాగరికత..</strong><br />ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రకృతి, వన్యప్రాణుల పట్ల గౌరవం, సహజీవనం అనేది భారతీయ జీవన విధానంలోనే ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కేవలం పర్యావరణ బాధ్యత మాత్రమే కాదని, అది మన నాగరికతకు ప్రతీక అని పేర్కొన్నారు. నెహ్రూ జూ పార్క్ దేశంలోనే అత్యుత్తమ జంతు ప్రదర్శనశాలల్లో ఒకటిగా నిలిచిందని, అరుదైన జాతుల సంతానోత్పత్తి, ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఈ పార్క్ కీలకంగా వ్యవహరిస్తోందని కొనియాడారు.</p><p><strong>గ్లోబల్ రోల్ మోడల్</strong><br /> భారత్<br />ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ (IBCA) ద్వారా ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు, అనుభవాలను పంచుకునే అవకాశం కలిగిందని గవర్నర్ తెలిపారు. భారత్ అనుసరిస్తున్న విధానాలు ఆసియా, ఆఫ్రికా దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ వంటి పులి సంరక్షణ కేంద్రాలు రాష్ట్ర జీవవైవిధ్యానికి నిలువుటద్దాలని, అడవుల పెంపకంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అభినందనీయమని పేర్కొన్నారు.</p><p><strong>ప్రభుత్వ ప్రాధాన్యత అదే: మంత్రి కొండా సురేఖ</strong></p><p>అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పర్యావరణ సమతుల్యత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.<br />అనంతరం గవర్నర్ జూ పార్కులో సఫారీని సందర్శించి పెద్ద పులులు, ఇతర జంతువులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన అటవీ జంతువుల చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, పీసీసీఎఫ్ సువర్ణ, వినయ్ కుమార్, ఎఫ్డీసీ ఎండీ సునీత భగవత్, రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ మరియు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/india-is-world-renowned-for-wildlife-conservation/article-7392</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/india-is-world-renowned-for-wildlife-conservation/article-7392</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:25:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.15.18.jpeg"                         length="1098232"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీహెచ్‌ఎంసీలో ‘ప్రజావాణి’.. మొరపెట్టుకున్న జనం!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా తీరని గోస</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>హెడ్ ఆఫీస్‌లో 41 దరఖాస్తులు.. పట్టించుకోని క్షేత్రస్థాయి యంత్రాంగం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మొత్తం 59 వినతులు స్వీకరించిన అధికారులు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/people-shouting-prajavani-in-ghmc/article-7390"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.08.28-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>బల్దియాలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. సోమవారం జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నగర పౌరులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ ఒక్క రోజే మొత్తం 59 వినతులు రాగా, అందులో అత్యధికంగా 41 అప్లికేషన్లు కేవలం హెడ్ ఆఫీసులోనే రావడం గమనార్హం.</p>
<p><strong>కదలని ఫైళ్లు.. తీరని తిప్పలు</strong><br />జోనల్ ఆఫీసుల్లో సమస్యలు కొలిక్కి రాకపోవడంతోనే జనం హెడ్ ఆఫీస్ మెట్లు ఎక్కుతున్నారు. టౌన్ ప్లానింగ్, భూసేకరణ, పారిశుధ్యం వంటి విభాగాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో అదనపు కమిషనర్ రవి కిరణ్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, సీసీపీ శ్రీనివాస్, డైరెక్టర్ వెంకటేశ్వరరావు సహా పలువురు అధికారులు పాల్గొని అర్జీలు తీసుకున్నారు. అందిన వినతులపై ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.</p>
<p><strong>జోన్ల వారీగా 'ప్రజావాణి' తీరు:</strong><br />ప్రజల నుండి వచ్చిన వినతుల్లో జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని జోన్లలో అంకెలు తక్కువగా ఉన్నప్పటికీ, సమస్యల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.<br /> * *హెడ్ ఆఫీస్:* 41<br /> * *శంషాబాద్:* 07<br /> * *ఖైరతాబాద్:* 04<br /> * *రాజేంద్రనగర్:* 03<br /> * *సికింద్రాబాద్:* 03<br /> * *చార్మినార్:* 01<br /> * *గోల్కొండ:* 0<br />వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అక్రమ కట్టడాల కూల్చివేత, డ్రైనేజీ సమస్యలు, ఆస్తి పన్ను గొడవలపైనే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వినతులైనా పరిష్కారమవుతాయా లేక బుట్టదాఖలు అవుతాయా అని జనం ఎదురుచూస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/people-shouting-prajavani-in-ghmc/article-7390</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/people-shouting-prajavani-in-ghmc/article-7390</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:23:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.08.28-%281%29.jpeg"                         length="815510"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిటీలో ‘జనగణన’ షురూ.. నేటి నుంచే ఇంటింటికీ ఎన్యుమరేటర్లు!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>గ్రేటర్ వ్యాప్తంగా మొదలైన గృహ గణన ప్రక్రియ</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సెన్సస్ 2027 కోసం 25 వేల మంది సిబ్బంది రంగంలోకి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రజలు సహకరించాలంటున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/door-to-door-enumerators-will-start-census-in-the-city/article-7388"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-20.04.41.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong><br />సిటీలో సెన్సస్ (జనగణన) సందడి మొదలైంది. 2027లో జరగబోయే మహా జనాభా గణనలో భాగంగా.. తొలి దశ ‘గృహ గణన’ (House Listing) పనులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాల్లో ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. వచ్చే నెల (జూన్ 9) వరకు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు.</p>
<p><strong>పక్కా ప్లాన్‌తో సర్కార్‌..</strong><br />గణన కోసం సర్కార్ పక్కా ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ వ్యాప్తంగా *19,868 బ్లాకులను* గుర్తించి, వాటిని డిజిటల్ మ్యాపింగ్ చేసింది.</p>
<p> భారీగా సిబ్బంది: మొత్తం 21,773 మంది ఎన్యుమరేటర్లు, 3,402 మంది సూపర్‌వైజర్లకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు.</p>
<p><strong> సెల్ఫ్ ఎన్యుమరేషన్: </strong><br />ఈసారి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ఇవ్వగా.. సుమారు 1.27 లక్షల ఫ్యామిలీలు సొంతంగా డీటెయిల్స్ అప్‌లోడ్ చేశాయి.</p>
<p> డిజిటల్ సెన్సస్: పాత పద్ధతిలో కాకుండా ‘హెచ్.ఎల్.ఓ’ అనే మొబైల్ యాప్ ద్వారా అప్పటికప్పుడే డేటాను ఎన్యుమరేటర్లు ఆన్‌లైన్ చేస్తున్నారు.</p>
<p><strong>ఏం చేస్తారంటే?</strong><br /> 1. *నెంబర్లు వేస్తారు:* ప్రతి ఇంటికి వెళ్లి భవనాన్ని తనిఖీ చేసి, దాని మెయిన్ డోర్ దగ్గర చాక్ పీస్ లేదా పెయింట్‌తో సెన్సస్ నంబర్ వేస్తారు.</p>
<p> 2. వసతుల ఆరా: ఇల్లు పక్కాదా? కచ్చాదా? ఇంట్లో ఎన్ని గదులున్నాయి? తాగునీరు, కరెంట్, టాయిలెట్ వంటి వసతులు ఎలా ఉన్నాయి? అనే వివరాలు అడిగి తెలుసుకుంటారు.</p>
<p> 3. జియో ట్యాగింగ్: కేటాయించిన బ్లాక్ మ్యాప్ ప్రకారం ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేస్తారు. దీనివల్ల ఏ ఒక్క ఇల్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.</p>
<p><strong>గణన షెడ్యూల్ ఇలా..</strong><br /> గృహ గణన (మొదటి దశ): 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు.</p>
<p> జనాభా గణన (రెండో దశ): 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు.<br /> <br />రివిజనల్ రౌండ్:* 2027 మార్చి 1 నుంచి 5 వరకు.</p>
<p><strong>వివరాలు కరెక్ట్ గా చెప్పండి: కమిషనర్ కర్ణన్</strong><br />నగర భవిష్యత్తు కోసం ప్రభుత్వం రూపొందించే పథకాలకు ఈ డేటానే కీలకమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. "సిటీ డెవలప్‌మెంట్ కావాలన్నా, ప్రజా సేవలు మెరుగుపడాలన్నా కచ్చితమైన లెక్కలు ఉండాలి. అందుకే ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించి కచ్చితమైన వివరాలు చెప్పాలి" అని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/door-to-door-enumerators-will-start-census-in-the-city/article-7388</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/door-to-door-enumerators-will-start-census-in-the-city/article-7388</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:21:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-20.04.41.jpeg"                         length="767899"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఖాకీలకు 'శ్రీ చైతన్య' ఊరట</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నగరంలో భానుడి భగభగ.. ప్రధాని పర్యటనలో పహారా</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పోలీస్ సిబ్బందికి మజ్జిగ, లస్సీ పంపిణీ</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7386"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-19.59.26-(2).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p> విద్యా రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు సామాజిక బాధ్యతలోనూ తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. నగరంలో మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అండగా నిలిచేందుకు వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టాయి.<br />*విధుల నిర్వహణలో అండగా..*<br />హైదరాబాద్‌లోని మాధాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా నగరం అంతటా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, గంటల తరబడి రహదారులపై పహారా కాస్తున్న వందలాది మంది పోలీస్ సిబ్బందికి శ్రీ చైతన్య కావూరి హిల్స్ జోన్ బృందం మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు, తాగునీటిని పంపిణీ చేసింది. క్షేత్రస్థాయి నుంచి వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు సైతం మజ్జిగ పంపిణీ చేసి వారి దాహార్తిని తీర్చారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.59.26-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 19.59.26 (1)" width="850" height="478"/></p>
<p><strong>మానవీయ కోణం</strong><br />శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ల దిశానిర్దేశంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని కావూరి హిల్స్ జోన్ ఎగ్జిక్యూటివ్ డీన్ ఆంజనేయులు, ఏజీఎం శివ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. "దేశ ప్రధాని పర్యటన వేళ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ఎండలో వారు పడుతున్న శ్రమను గుర్తించి, స్వల్ప ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం" అని తెలిపారు. విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.<br />శ్రీ చైతన్య బృందం చూపిన ఈ మానవీయ చొరవను అటు పోలీసు అధికారులు, ఇటు ప్రజలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.59.26.jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 19.59.26" width="904" height="508"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7386</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/sri-chaitanya-oorta-for-khakis/article-7386</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:18:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.59.26-%282%29.jpeg"                         length="53897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనధికార వార్తలను పట్టించుకోవద్దు</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>శ్రీకోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు సంబంధించిన వార్తలు 11-05-2026 తేదీన కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన నేపథ్యంలో దేవస్థానం ప్రతిష్టాపకులు, ప్రధాన పూజారి కోమండూరి శేషాచారి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేవస్థానం యాదాద్రి దేవస్థానం దత్తత ఆలయమని, ఆలయానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు తాను గానీ, యాదాద్రి దేవస్థానం గానీ, దేవాదాయ శాఖ కమిషనర్ గానీ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఎవరి అనుమతి లేకుండా వచ్చిన ఈ వార్తలు పూర్తిగా అనధికారికమని తెలిపారు. కాబట్టి భక్తులు, ప్రజలు ఇటువంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకముందు దేవస్థానానికి సంబంధించిన వార్తలు ప్రచురించే ముందు తప్పనిసరిగా తనను సంప్రదించాలని పత్రికా సంపాదకులకు కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/ignore-unauthorized-news/article-7384"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-19.58.30.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>శ్రీకోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు సంబంధించిన వార్తలు 11-05-2026 తేదీన కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన నేపథ్యంలో దేవస్థానం ప్రతిష్టాపకులు, ప్రధాన పూజారి కోమండూరి శేషాచారి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేవస్థానం యాదాద్రి దేవస్థానం దత్తత ఆలయమని, ఆలయానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు తాను గానీ, యాదాద్రి దేవస్థానం గానీ, దేవాదాయ శాఖ కమిషనర్ గానీ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఎవరి అనుమతి లేకుండా వచ్చిన ఈ వార్తలు పూర్తిగా అనధికారికమని తెలిపారు. కాబట్టి భక్తులు, ప్రజలు ఇటువంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకముందు దేవస్థానానికి సంబంధించిన వార్తలు ప్రచురించే ముందు తప్పనిసరిగా తనను సంప్రదించాలని పత్రికా సంపాదకులకు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/ignore-unauthorized-news/article-7384</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/ignore-unauthorized-news/article-7384</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:15:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.58.30.jpeg"                         length="98911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బండి సంజయ్ కుమార్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలి.. బిఆర్ఎస్ నాయకుల డిమాండ్ </title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం భారాస డివిజన్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుంటే వాస్తవాలు కప్పిపుచ్చడానికి మంత్రి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. మైనర్ బాలికను మోసం చేసిన సంజయ్ కుమారుడు భగీరథ్ పైన కేసులు నమోదు చేయాలని కేంద్ర మంత్రి పదవి నుండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని ప్రధానిని కోరారు. చట్టం అనేది డబ్బులున్న వారికీ చుట్టమా అని ప్రశ్నించారు.విషయ పరిజ్ఞానం లేకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం విడ్డూరమన్నారు. భగీరథ్ పై పోక్సో కేసు కాకుండా రేవంత్ రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/brs-leaders-demand-that-bandi-sanjay-kumar-should-be-removed/article-7382"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-19.57.20.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ లు డిమాండ్ చేశారు. సోమవారం భారాస డివిజన్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు సాయి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుంటే వాస్తవాలు కప్పిపుచ్చడానికి మంత్రి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. మైనర్ బాలికను మోసం చేసిన సంజయ్ కుమారుడు భగీరథ్ పైన కేసులు నమోదు చేయాలని కేంద్ర మంత్రి పదవి నుండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని ప్రధానిని కోరారు. చట్టం అనేది డబ్బులున్న వారికీ చుట్టమా అని ప్రశ్నించారు.విషయ పరిజ్ఞానం లేకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం విడ్డూరమన్నారు. భగీరథ్ పై పోక్సో కేసు కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ బాధితురాలికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోడీ సభలో దేవుడిని, కులాన్ని అడ్డం పెట్టుకుని పోతున్నామని బండి సంజయ్ మాట్లాడడం వారి నైజం బయటపడిందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును <br />ముందుకెళ్లకుండా బండి సంజయ్ ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపనీయమన్నారు. బాలిక తల్లిదండ్రులు గత మూడు నెలల క్రితం కేసు పెడతానని అంటే పెట్టనీయకుండా అడ్డుకుని <br />కాంగ్రెస్, బిజెపి లోపయకారి ఒప్పందానికి నిదర్శనమన్నారు. బాలిక తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఈవిషయంపై మాట్లాడకపోవం విస్మయం కలిగిస్తుందన్నారు. రాష్ట్ర <br />పోలీసు శాఖకు స్వేచ్ఛ ఇవ్వాలని అప్పుడే బాధితురాలికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దగోని వెంకటేష్ నాయకులు గొడుగు శ్రీనివాస్, రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, శేఖర్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/brs-leaders-demand-that-bandi-sanjay-kumar-should-be-removed/article-7382</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/brs-leaders-demand-that-bandi-sanjay-kumar-should-be-removed/article-7382</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:13:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.57.20.jpeg"                         length="168391"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రాణం చాలా విలువైనది….</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/life-is-precious/article-7380"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-19.56.41-(1).jpeg" alt=""></a><br /><p>కాప్రా:</p>
<p>ప్రాణం చాలా విలువైనదని చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నేషనల్ ఫోరెన్సిక్ మెడిసిన్ డే సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K హెల్త్ అవేర్‌నెస్ మారథాన్ విశేషంగా ఆకట్టుకుంది.  రన్ ఫర్ హెల్త్, రన్ ఫర్ జస్టిస్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ వైద్యులు, పీజీ విద్యార్థులు మరియు వివిధ వైద్య విభాగాలకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిజీఏఎఫ్ఎం అధ్యక్షులు డా. వసంత్ నాయక్, జనరల్ సెక్రటరీ డా. జి. మహేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 12ను “నేషనల్ ఫోరెన్సిక్ మెడిసిన్ డే”గా నిర్వహిస్తారు. న్యాయ వ్యవస్థకు తోడ్పడే ఫోరెన్సిక్ మెడిసిన్ కేవలం మరణాల విచారణకే పరిమితం కాకుండా, నివారించగల మరణాల వెనుక ఉన్న కారణాలను సమాజానికి తెలియజేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, గుండెపోటులు, మద్యపానం, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు, జీవనశైలి వ్యాధుల కారణంగా సంభవించే విషాద మరణాలను చూసే ఫోరెన్సిక్ వైద్యులు, నివారణే ఉత్తమ రక్షణ అనే సందేశాన్ని సమాజానికి అందించేందుకు ఈ మారథాన్ నిర్వహించారు. మార్ట్యూరీలలో చూసిన అనుభవాలు ప్రజల్లో ఆరోగ్య చైతన్యంగా మారాలని టిజీఏఎఫ్ఎం ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చింది. ఈ మారథాన్ కేవలం ఫిట్‌నెస్ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఆరోగ్య అవగాహన, రోడ్డు భద్రత, మానసిక ఆరోగ్యం, వ్యసనాల నివారణ మరియు సమాజ బాధ్యతపై ఫోరెన్సిక్ వైద్యుల నుంచి వచ్చిన శక్తివంతమైన సందేశంగా నిలిచింది. ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది కేవలం మరణాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదని జీవితాన్ని కాపాడడం కూడా అనే భావనతో టిజీఏఎఫ్ఎం చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని ప్రజారోగ్య కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో, డా. సూరజ్, డా. కృపాల్ సింగ్, డా. నాగ మోహన్, డా. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సాధారణ ప్రజలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 300 మంది పాల్గొన్న ఈ మారథాన్‌లో 25–30 మంది చిన్నారులు పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.<img src="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.56.41-(1).jpeg" alt="WhatsApp Image 2026-05-11 at 19.56.41 (1)" width="771" height="578"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/life-is-precious/article-7380</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/life-is-precious/article-7380</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:12:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.56.41-%281%29.jpeg"                         length="339899"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ వాదాన్ని బలోపేతం </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చేస్తున్న బీసీ ప్రభంజనం సభ</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఒకవైపు బీసీ నేతలకు ఆహ్వానం మరోవైపు బీసీ సమగ్ర కులాలతో సమన్వయం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/strengthen-bc-argument/article-7378"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-05/whatsapp-image-2026-05-11-at-19.56.22-(2).jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>ఎల్బీనగర్ లో జరగనున్న బీసీ ప్రభంజనం సభకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ బీసీ సంఘాల నాయకులు కెవి గౌడ్, ఉపేంద్ర యాదవ్, రాయబండి పాండు రంగాచారి, జాల కిషన్ లు తెలిపారు. మే 24 న ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో జరిగే బీసీ ప్రభంజనం సభకు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాల అగ్ర నాయకులు, మేధావులు హాజరు కానున్నారని బీసీ సంఘాల నాయకులు వివరించారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జి మధుయాష్కీ గౌడ్ లను బీసీ ప్రభంజనం నాయకులు కలిసారు. సోమవారం బీసీ ఇంటలెక్షవల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలును కలిసిన బీసీ సంఘాల నేతలు బీసీ ప్రభంజనం సభకు రావాలని కోరారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్టు, పాశం యాదగిరిని కలిసిన బీసీ ప్రభంజనం నాయకులు బీసీ ఉద్యమానికి మద్దతుగా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ బీసీ నేతలకు వివరిస్తున్నారు.‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వి. హనుమంతురావును కలవడం జరిగిందని బీసీ ప్రభంజనం సమన్వయకర్త టియుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు జాల కిషన్ తెలిపారు. మే 24 న ఎల్బీనగర్ లో జరిగే బీసీ ప్రభంజనం సభ విజయవంతం చేయడానికి బీసీలు అందరూ ఒక్క తాటి పైకి రావాలని బీసీ సంఘాల నాయకులు కెవి గౌడ్, ఉపేంద్ర యాదవ్, రాయబండి పాండు రంగాచారి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు అందరూ ఐక్యత చాటాలని ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ కన్వీనర్ తెలంగాణ వెంకన్న విజ్ఞప్తి చేశారు. బీసీ ప్రభంజనం సభకు దళిత గిరిజన బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారని ఆయన వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/strengthen-bc-argument/article-7378</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/strengthen-bc-argument/article-7378</guid>
                <pubDate>Tue, 12 May 2026 10:09:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-05/whatsapp-image-2026-05-11-at-19.56.22-%282%29.jpeg"                         length="217913"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        