<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.bharathasakthi.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Bharatha Sakthi RSS Feed Generator</generator>
                <title>Bharatha Sakthi</title>
                <link>https://www.bharathasakthi.com/rss</link>
                <description>RSS Feed of Bharatha Sakthi</description>
                
                            <item>
                <title>19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి</title>
                                    <description><![CDATA[<p>ఎల్బీనగర్,</p>
<p>దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగులతో బీజేపీ ఎమ్మెల్యే స్థానిక నాయకులు సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, జీవో 46 వల్ల పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో సరి పెట్టకుండా 19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు, 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యపై డిక్లరేషన్​ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  డీజీపీ 19 వేల పోలీసు పోస్టులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/6a3e4fab61995/article-8251"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-25-at-19.58.29-(1).jpeg" alt=""></a><br /><p>ఎల్బీనగర్,</p>
<p>దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగులతో బీజేపీ ఎమ్మెల్యే స్థానిక నాయకులు సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, జీవో 46 వల్ల పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో సరి పెట్టకుండా 19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు, 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యపై డిక్లరేషన్​ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  డీజీపీ 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 5 వేల పోస్టుల గురించే మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకే కటాఫ్ అమలు చేయాలని, తెలంగాణ యువతను నాన్-లోకల్‌గా పరిగణించే పరిస్థితి ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జీవో 46ను సవరిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని తప్పు బట్టారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్​, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అనితా రెడ్డి, భూక్యా కుమార్, ఆకాశ్​, సంధ్య, నవీన్ పట్నాయక్, శింబు నాయక్, నవీన్ గౌడ్, ప్రత్యూష తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-25-at-19.58.29.jpeg" alt="WhatsApp Image 2026-06-25 at 19.58.29" width="1200" height="800"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/6a3e4fab61995/article-8251</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/6a3e4fab61995/article-8251</guid>
                <pubDate>Fri, 26 Jun 2026 15:41:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-25-at-19.58.29-%281%29.jpeg"                         length="116742"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సరూర్ సర్కిల్ పరిధిలో సర్ పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం విజయవంత</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>సరూర్ నగర్ సర్కిల్ నెం.12 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (బిఎల్ఏ) ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం గురువారం సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి డివిజన్ మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి సరూర్ నగర్ సర్కిల్ నెం.12 డిప్యూటీ కమిషనర్, ఏఈఆర్ఓ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయిలో బిఎల్ఏలు నిర్వహించవలసిన బాధ్యతలు మరియు ఎన్నికల సంఘం మార్గదర్శకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల విభాగం సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/a-successful-training-program-for-sir-pi-booth-level-agents/article-8249"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-25-at-19.57.42.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>సరూర్ నగర్ సర్కిల్ నెం.12 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (బిఎల్ఏ) ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం గురువారం సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి డివిజన్ మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి సరూర్ నగర్ సర్కిల్ నెం.12 డిప్యూటీ కమిషనర్, ఏఈఆర్ఓ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయిలో బిఎల్ఏలు నిర్వహించవలసిన బాధ్యతలు మరియు ఎన్నికల సంఘం మార్గదర్శకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల విభాగం సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/a-successful-training-program-for-sir-pi-booth-level-agents/article-8249</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/a-successful-training-program-for-sir-pi-booth-level-agents/article-8249</guid>
                <pubDate>Fri, 26 Jun 2026 15:37:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-25-at-19.57.42.jpeg"                         length="279459"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటర్ల నమోదు ప్రక్రియపై పొలిటికల్ ఏజెంట్లకు శిక్షణ</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్.బి. నగర్:</strong></p>
<p>ఎల్.బి. నగర్ సర్కిల్-13 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా కార్యక్రమం బుధవారం సరూర్‌నగర్‌లోని జ్యోతి క్లబ్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల నమోదు/సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు సర్కిల్-13 ఏఈఆర్ఓ, డీసీ బి. శ్రీనివాస్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.</p>
<p><strong>*ప్రత్యేక ఓటర్ల నమోదుపై అవగాహన</strong><br />ఈ సందర్భంగా డీసీ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడంలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఏజెంట్లు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ) సురేష్, విక్రమార్క పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయి సాంకేతికతను, నిబంధనలను ఏజెంట్లకు వివరించారు.</p>
<p><strong>* 150 మంది ఏజెంట్ల హాజరు</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%9C%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3/article-8247"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-20.07.11.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్.బి. నగర్:</strong></p>
<p>ఎల్.బి. నగర్ సర్కిల్-13 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా కార్యక్రమం బుధవారం సరూర్‌నగర్‌లోని జ్యోతి క్లబ్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల నమోదు/సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు సర్కిల్-13 ఏఈఆర్ఓ, డీసీ బి. శ్రీనివాస్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.</p>
<p><strong>*ప్రత్యేక ఓటర్ల నమోదుపై అవగాహన</strong><br />ఈ సందర్భంగా డీసీ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడంలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఏజెంట్లు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ) సురేష్, విక్రమార్క పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయి సాంకేతికతను, నిబంధనలను ఏజెంట్లకు వివరించారు.</p>
<p><strong>* 150 మంది ఏజెంట్ల హాజరు</strong><br />ఈ శిక్షణా కార్యక్రమంలో సర్కిల్-13 ఏఎంసీలు ఎం.ఏ. ఖదీర్, ఎం. చంద్రశేఖర్‌తో పాటు ఐఎన్‌సీ, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సుమారు 150 మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-20.07.11.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 20.07.11" width="1600" height="1200"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%9C%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3/article-8247</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%93%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AA%E0%B1%88-%E0%B0%AA%E0%B1%8A%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%8F%E0%B0%9C%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3/article-8247</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:19:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-20.07.11.jpeg"                         length="253388"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం విద్యార్థుల్లో అవగాహన</title>
                                    <description><![CDATA[<p><strong>తాండూరు:</strong></p>
<p>డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో భాగంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు యాలాల పోలీసులు బుధవారం యాలాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వ్యాసరచన మరియు కబడ్డీ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి బహుమతులు అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎస్సై విఠల్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తమతో పాటు తమ స్నేహితులు, తోటి విద్యార్థులు కూడా డ్రగ్స్ అనే భూతానికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారని, మంచి అలవాట్లు అలవరుచుకుని భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.</p>
<p>కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్, రవీందర్ రెడ్డి, పీడీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/awareness-among-students-for-drug-free-telangana/article-8245"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-20.04.22-(1).jpeg" alt=""></a><br /><p><strong>తాండూరు:</strong></p>
<p>డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో భాగంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు యాలాల పోలీసులు బుధవారం యాలాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వ్యాసరచన మరియు కబడ్డీ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి బహుమతులు అందజేశారు.<br />ఈ సందర్భంగా ఎస్సై విఠల్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తమతో పాటు తమ స్నేహితులు, తోటి విద్యార్థులు కూడా డ్రగ్స్ అనే భూతానికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారని, మంచి అలవాట్లు అలవరుచుకుని భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.</p>
<p>కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్, రవీందర్ రెడ్డి, పీడీ రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏఎస్సై రామచందర్, హెడ్ కానిస్టేబుళ్లు నర్సిములు, జగదీష్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ అనురాధతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-20.04.22-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 20.04.22 (1)" width="848" height="480"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/awareness-among-students-for-drug-free-telangana/article-8245</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/awareness-among-students-for-drug-free-telangana/article-8245</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:18:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-20.04.22-%281%29.jpeg"                         length="292033"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అవినీతి అక్రమాలకు పాల్పడిన యాలాల మండలం ఆర్ఐ శివ చరణ్ కుమార్ ని సస్పెండ్ చేయాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రజా సంఘాల డిమాండ్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>లేనిచో ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తాం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/yalala-mandal-ri-shiv-charan-kumar-who-is-guilty-of/article-8243"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-19.45.53.jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్:</strong></p>
<p>వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యాలాల మండలం ఆర్. ఐ. శివచరణ్ కుమార్ ని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూర్ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఏ. ఓ కు వినతిపత్రం ఇచ్చారు . ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గత రెండు సంవత్సరాల నుండి అనుమతి లేకుండా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీస్ సులు సీజ్ చేసి యాలాల పోలీస్ స్టేషన్లో అన్లోడ్ చేయించడం జరిగింది. దాదాపు 260 ట్రిప్పుల కు సంబంధించిన ఇసుకను డంపు చేయడం జరిగింది.ఇట్టి డంపు చేసిన ఇసుకను వేలంపాట వేయాలంటే ప్రభుత్వ నిబంధనల పరంగా బహిరంగంగా పత్రిక ప్రకటన చేయాల్సి ఉంటుంది కానీ  ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వేలం వేసి కాంట్రాక్టర్ ల తో కుమ్మక్కు అయిన ఆర్ ఐ శివ చరణ్ కుమార్ పై చట్ట పరమయిన  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. యాలాల మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్,మరియు కింది స్థాయి అధికారుల ఇన్షియల్,లేకుండానే,నేనే బాస్ అన్నట్టు ఆర్ ఐ శివ చరణ్ కుమార్ వ్యవహారిస్తున్నారని .ఆయన చేసిన నిర్వాకం మూలంగా ప్రభుత్వ ఆర్థికశాఖ కు రావాల్సిన 10 లక్షల రూపాయలు సంబందించిన నిధులకు గండి పడింది అని అన్నారు.ఇప్పటికే అనేక భూ సమస్యలల్లో,అక్రమ ఎర్రమట్టి విషయాలల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్. ఐ చరణ్ కుమార్ పై చట్టపరంగా చర్యలు తీసుకోక పోతే తాండూర్ ఆర్డీవో  కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు చంద్రయ్య,  మమ్మద్ సాదిక్,కుర్వ సంఘం నాయకులు,బాలప్ప,డాక్టర్ ముగ్ధం, తిరుపతి,అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/yalala-mandal-ri-shiv-charan-kumar-who-is-guilty-of/article-8243</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/yalala-mandal-ri-shiv-charan-kumar-who-is-guilty-of/article-8243</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:16:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-19.45.53.jpeg"                         length="192160"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సమాజ సేవకు అరుదైన గౌరవం: పెద్ది శంకర్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్:</strong></p>
<p>సమాజంలో నిరాదరణకు గురైన అనాథ వృద్ధులను చేరదీసి, వారికి అండగా నిలుస్తూ నిరంతర సేవలందిస్తున్న 'రెడీ టూ సర్వ్' స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పెద్ది శంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. వీబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత బొప్పన విష్ణు ఆధ్వర్యంలో జరిగిన "చిత్ర, దృశ్య మాధ్యమ సమాచార సూచిక (ఫిల్మ్, టీవీ డైరెక్టరీ) - 2026 డిజిటల్ మీడియా అవార్డ్స్" వేడుకలో శంకర్‌ను ఘనంగా సత్కరించారు.</p>
<p><strong>*సేవా గుణానికి ఆర్థిక మద్దతు</strong><br />గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన ఈ వేదికపై పెద్ది శంకర్ అందిస్తున్న నిరుపమాన సామాజిక సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖులు అంబికా కృష్ణ, విజయ్ భాస్కర్, శివ కంటమనేని, రాజశేఖర్ అనిగి, మాదాల రవి, బొప్పన విష్ణు తదితరులు కలిసి పెద్ది శంకర్‌ను వేదికపై శాలువాతో సత్కరించి, అవార్డును అందజేశారు. కేవలం పురస్కారానికే పరిమితం కాకుండా, ఆయన నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతుగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/peddi-shankars-prestigious-award-is-a-rare-honor-for-community/article-8241"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-18.38.25.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>సమాజంలో నిరాదరణకు గురైన అనాథ వృద్ధులను చేరదీసి, వారికి అండగా నిలుస్తూ నిరంతర సేవలందిస్తున్న 'రెడీ టూ సర్వ్' స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పెద్ది శంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. వీబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత బొప్పన విష్ణు ఆధ్వర్యంలో జరిగిన "చిత్ర, దృశ్య మాధ్యమ సమాచార సూచిక (ఫిల్మ్, టీవీ డైరెక్టరీ) - 2026 డిజిటల్ మీడియా అవార్డ్స్" వేడుకలో శంకర్‌ను ఘనంగా సత్కరించారు.</p>
<p><strong>*సేవా గుణానికి ఆర్థిక మద్దతు</strong><br />గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన ఈ వేదికపై పెద్ది శంకర్ అందిస్తున్న నిరుపమాన సామాజిక సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖులు అంబికా కృష్ణ, విజయ్ భాస్కర్, శివ కంటమనేని, రాజశేఖర్ అనిగి, మాదాల రవి, బొప్పన విష్ణు తదితరులు కలిసి పెద్ది శంకర్‌ను వేదికపై శాలువాతో సత్కరించి, అవార్డును అందజేశారు. కేవలం పురస్కారానికే పరిమితం కాకుండా, ఆయన నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వాహకులు ఈ వేడుకలో ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.</p>
<p><strong>*ప్రతిభకు పట్టం.. భవిష్యత్తుకు స్ఫూ</strong>ర్తి<br />"ప్రతిభను గౌరవించడం.. భవిష్యత్తుకు స్ఫూర్తినివ్వడం" అనే నినాదంతో జరిగిన ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు అవార్డులు అందుకున్నారు. రంగుల ప్రపంచానికి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక వేదికపై, నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న పెద్ది శంకర్ లాంటి నిఖార్సైన సేవామూర్తిని గౌరవించడం పట్ల సదస్సులో పాల్గొన్న ప్రముఖులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సత్కారం తోటి సమాజానికి మరింత స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/peddi-shankars-prestigious-award-is-a-rare-honor-for-community/article-8241</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/peddi-shankars-prestigious-award-is-a-rare-honor-for-community/article-8241</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:14:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-18.38.25.jpeg"                         length="200483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహేశ్వరం నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ.. </title>
                                    <description><![CDATA[<p><strong>బాలాపూర్:</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి బాలాపూర్ డివిజన్ లో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు, లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br />మొదట బాలాపూర్ డివిజన్ లో మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె గుర్తు చేశారు.<br />అనంతరం బాలాపూర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/distribution-of-indiramma-sarees-in-maheshwaram-constituency/article-8239"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-17.57.45-(1).jpeg" alt=""></a><br /><p><strong>బాలాపూర్:</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి బాలాపూర్ డివిజన్ లో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంతో పాటు, లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br />మొదట బాలాపూర్ డివిజన్ లో మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె గుర్తు చేశారు.<br />అనంతరం బాలాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అందజేసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు తుళ్ళ నర్సింగ్ గౌడ్ గారి నూతన గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు.<br />ఈ రెండు కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు గౌడ్, టేకుల శశిధర్ రెడ్డి, పగడాల ఉమేష్, అరవింద్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.57.26-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 17.57.26 (1)" width="815" height="611"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/distribution-of-indiramma-sarees-in-maheshwaram-constituency/article-8239</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/distribution-of-indiramma-sarees-in-maheshwaram-constituency/article-8239</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:11:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.57.45-%281%29.jpeg"                         length="254590"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థులు మహావృక్షాల్లా ఎదగాలి: గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>- లోక్ భవన్ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%A6%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE/article-8237"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-17.46.30.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p> ప్రతి విద్యార్థి ఒక చిన్న మొక్కలాంటివాడని, దానిని ప్రేమతో సంరక్షిస్తే మహావృక్షంగా ఎదిగినట్లే విద్యార్థులను కూడా విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో తీర్చిదిద్దితే గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని, తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని కుటుంబానికి, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని గవర్నర్ విద్యార్థులకు సూచించారు.</p>
<p><br />భారత్ సేవాశ్రమ సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు.</p>
<p><br />ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటినట్లు తెలిపారు. ఆ మొక్కకు ప్రతిరోజూ నీరు పోసి, బయటి ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తే అది మహావృక్షంగా మారుతుందని, అదే విధంగా విద్యార్థులను కూడా మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచి నాణ్యమైన విద్యతో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.</p>
<p>లోక్ భవన్ పాఠశాల కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదని, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లోక్ భవన్ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.</p>
<p>భారత్ సేవాశ్రమ సంఘ్ సేవ, కరుణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్ కొనియాడారు. “మానవ సేవయే మాధవ సేవ” అనే సంఘ్ ఆదర్శం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. విపత్తు సహాయం, ఆరోగ్య సేవలు, విద్యారంగాల్లో సంఘ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.<br />ఇటీవల ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన  ‘యంగ్ ఇండియా’ విద్యార్థి కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం, సంకల్పం కనిపించిందన్నారు. అదే వేదికపై విద్యార్థులతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. లోక్ భవన్ పాఠశాల విద్యార్థులు కూడా తమ శక్తిని విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల వైపు మళ్లించాలని సూచించారు.<br />తెలంగాణను దేశంలోనే విద్య, క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ వంటి కార్యక్రమాలు ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయని అన్నారు.<br />నేడు పంపిణీ చేస్తున్న నోట్‌బుక్‌లు కేవలం కాగితాల కట్టలు కాదని, విద్యార్థుల కలలు, ఆత్మవిశ్వాసం, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ, లోక్ భవన్ పాఠశాలల విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేస్తూ స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న భారత్ సేవాశ్రమ సంఘ్‌ను గవర్నర్ అభినందించారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.46.30.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 17.46.30" width="2560" height="1152"/></p>
<p><strong>వైభవ్ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకోండి</strong></p>
<p>కేవలం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం సాధించడం ద్వారా కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించాడన్నారు. “పెద్ద కలలు కనండి... వాటిని సాధించేందుకు నిరంతరం శ్రమించండి. విజయం మీ వెంట వస్తుంది” అని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యసాధనకు వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నేటి విద్యార్థులు,యువత కు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.</p>
<p>కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, భారత్ సేవాశ్రమ సంఘ్ స్వామి మున్నేశ్వరానంద, స్వామి వెంకటేశ్వరానందజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p> </p>
<p><strong>అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించిన గవర్నర్</strong></p>
<p>అంతకుముందు గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.<br />పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.<br />అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. నోటు పుస్తకాలు అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%A6%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE/article-8237</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%8E%E0%B0%A6%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF--%E0%B0%97%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE/article-8237</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:09:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.46.30.jpeg"                         length="979226"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రై కార్పొరేషన్ల పరిధిలో వైభవంగా ఆషాఢ బోనాలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>లండన్ నుండి ‘జూమ్’ దృశ్య మాధ్యమ సమీక్షలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*ఉత్సవాలకు రూ. 20 కోట్లు కేటాయింపు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*మహిళల భక్తి, తెలంగాణ ఆత్మకు ప్రతీక మన బోనాల పండుగ</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>* ఉత్సవాల కాలపరిమితి: జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>* తొలి బోనం: జూలై 16న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>* ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సుల నేపథ్యంలో రవాణా శాఖకు ప్రత్యేక ఆదేశాలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/magnificently-ashadha-bonas-under-tri-corporations/article-8235"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-17.44.35.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద వారసత్వానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. గతంలో కేవలం ఒకే కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఈ ఉత్సవాలను, ఈసారి మరింత విస్తృతంగా, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి, బుధవారం అక్కడి నుంచే దృశ్య మాధ్యమ సమావేశం (జూమ్ యాప్) ద్వారా హైదరాబాద్‌లోని ‘మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ’ (మర్రి చెన్నారెడ్డి హెచ్‌ఆర్‌డీ) లో జరిగిన బోనాల ఉత్సవాల ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.<br />ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, శాసనమండలి సభ్యులు బొగ్గారపు దయానంద్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, దానం నాగేందర్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్, ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద హరి మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>
<p><strong>*జూలై 16న గోల్కొండలో తొలి బోనం</strong><br />ఈ ఏడాది ఆషాఢ జాతర ఉత్సవాలు జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో జరగనున్నాయని మంత్రి ప్రకటించారు. జూలై 16న చారిత్రాత్మక గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో ప్రారంభమయ్యే ఉత్సవాలు, ఆగస్టు 13న సాగనంపు కార్యక్రమంతో అట్టహాసంగా ముగుస్తాయన్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం (భవిష్యవాణి), గావుపట్టడం వంటి సాంప్రదాయ ఘట్టాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతాయని, ఈ సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.44.34-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 17.44.34 (1)" width="350" height="463"/></p>
<p><strong>*రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రూ. 20 కోట్ల భారీ నిధులు</strong><br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం దేవాదాయ శాఖపై, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి కొనియాడారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఘనమైన నిర్వహణ కోసం రూ. 20 కోట్ల నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, క్యూలైన్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ మరియు పుష్పాలంకరణలు, నిఘా కెమెరాల (సీసీ కెమెరాలు) ఏర్పాటు మరియు వైద్య శిబిరాల కోసం సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.</p>
<p><strong>*‘మహాలక్ష్మి’ ప్రభావం.. రవాణా, భద్రతపై ప్రత్యేక నిఘా</strong><br />రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఈసారి రాష్ట్రం నలుమూలల నుండి మహిళా భక్తులు, ప్రజలు హైదరాబాద్ నగరానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తుల రవాణాకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులు, ప్రత్యేక రవాణా ప్రణాళికలు సిద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. అదేవిధంగా, భారీ రద్దీ ఉండే ఆలయాల వద్ద నగర పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.</p>
<p><strong>*భక్తుల సౌకర్యార్థం వినూత్న చర్యలు</strong><br />భక్తుల సౌకర్యార్థం దేవాదాయ, నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), పోలీస్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జలమండలి, ఆర్టీసీ, మెట్రో రైల్, వైద్య-ఆరోగ్య, అగ్నిమాపక, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, గర్భిణులు మరియు బాలింతల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాల్లో ప్రత్యేకంగా ‘స్తన్యపాన గదులను’ (లాక్టేషన్ రూమ్స్) ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన బోనాల పండుగను ప్రపంచస్థాయిలో నిలిపేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.44.34.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 17.44.34" width="399" height="501"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/magnificently-ashadha-bonas-under-tri-corporations/article-8235</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/magnificently-ashadha-bonas-under-tri-corporations/article-8235</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:06:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-17.44.35.jpeg"                         length="285796"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ హయాంలో చెరువులన్నీ కబ్జా: మధుయాష్కి గౌడ్.</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల భూదందా.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*ఆక్రమణలను వదిలిపెట్టేది లేదు.. ‘హైడ్రా’కు ఫిర్యాదు చేస్తాం.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*బైరామల్‌గూడ చెరువు సుందరీకరణకు రూ. 10 కోట్లు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*అధికారులతో కలిసి చెరువును పరిశీలించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/during-the-brs-regime-all-the-ponds-were-owned-by/article-8233"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-15.20.11.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చెరువులన్నీ దారుణంగా కబ్జాలకు గురయ్యాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అనుచరులతో కలిసి చెరువు స్థలాలను నిలువునా కబ్జా చేయించారని ఆరోపించారు. బుధవారం ఉదయం ఆయన ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి బైరామల్‌గూడ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పురపాలక అధికారులతో సమీక్షించారు.</p>
<p><strong>*ఆరు ఎకరాల చెరువు.. రెండు ఎకరాలకే పరిమితం!</strong><br />ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆరు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అలరారిన బైరామల్‌గూడ చెరువు, కబ్జాకోరుల చేతుల్లో నలిగి ఇప్పుడు కేవలం రెండు ఎకరాలకే పరిమితం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండదండలతోనే ఈ భూదందా సాగిందని దుయ్యబట్టారు. ఈ అక్రమణలపై వెనక్కి తగ్గేదే లేదని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు ‘హైడ్రా’ (HYDRAA) సంస్థకు త్వరలోనే అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన ప్రతి ఇంచ్ చెరువు స్థలాన్ని ప్రభుత్వ యంత్రాంగం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.20.10-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 15.20.10 (1)" width="612" height="408"/></p>
<p><strong>*రూ. 10 కోట్లతో ఆధునికీకరణ.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం</strong><br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు, అభివృద్ధికి కట్టుబడి ఉందని మధుయాష్కి తెలిపారు. బైరామల్‌గూడ చెరువు వద్ద ప్రస్తుతం రూ. 2.60 కోట్లతో సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ చెరువు సమగ్ర అభివృద్ధి కోసం మొత్తం రూ. 10 కోట్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు.</p>
<p>"బైరామల్‌గూడ చెరువు పైభాగం నుంచి వచ్చే వరద నీరు నేరుగా సరూర్ నగర్ చెరువులోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. ఈ పనులు పూర్తయితే పరిసర కాలనీల ప్రజలకు దశాబ్దాలుగా వేధిస్తున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది."<br />          మధుయాష్కి గౌడ్,</p>
<p>పరిశీలన సందర్భంగా స్థానికులు తమ దృష్టికి తెచ్చిన పలు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, వాటి పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అక్కడికక్కడే అధికారులకు సూచించారు.</p>
<p><strong>*ప్రభుత్వ పాఠశాల పరిశీలన.. నూతన భవనానికి హామీ</strong><br />చెరువు పరిశీలన అనంతరం బైరామల్‌గూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మధుయాష్కి గౌడ్ సందర్శించారు. పాఠశాలలోని పాతబడిన తరగతి గదులను, మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఇక్కడ నూతన పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టాలని స్థానిక నాయకులను పురమాయించారు.<br />ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ (డిప్యూటీ కమిషనర్) శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజనీర్ (ఈఈ) కార్తీక్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, నాయకులు కుట్ల నర్సింహా యాదవ్, వేణుగోపాల్ యాదవ్, కర్మాన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, గణేష్ నాయక్, జిట్టా సురేందర్ రెడ్డి, రఘుమారెడ్డి, గ్యారగోని ప్రవీణ్ గౌడ్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డేరంగుల కృష్ణ, బద్రీనాథ్, భాను, అనసూయ, సరిత, విజయ్ కుమార్ గౌడ్, గోపాల్ ముదిరాజ్, గణేష్ రెడ్డి, భీమిడి రామకృష్ణారెడ్డి, కందికంటి శ్రీధర్, దాము మహేందర్ యాదవ్, రమాకాంత్ గుప్తా, శ్రీనాథ్, కొండోజు శ్రీనివాస్, ఎనుముల రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భవాని శంకర్, మతిన్ షరీఫ్, కోటగిరి శ్రీనివాస్ గౌడ్, శశికాంత్, అంతటి శ్రీనివాస్ గౌడ్, బండిగారి అశోక్ గౌడ్, నరేష్ గుప్తా, బండిగారి శ్రీనివాస్ గౌడ్, సాయినికేష్, నంద కిషోర్, సాయి కిరణ్, తోకటి కిరణ్, రేణు గౌడ్, సాయి, సురేష్ యాదవ్, మణిశ్రీ, షేక్ షాకీర్, ఇర్ఫాన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.20.11.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 15.20.11" width="2773" height="4160"/></p>]]></content:encoded>
                
                

                <link>https://www.bharathasakthi.com/during-the-brs-regime-all-the-ponds-were-owned-by/article-8233</link>
                <guid>https://www.bharathasakthi.com/during-the-brs-regime-all-the-ponds-were-owned-by/article-8233</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 09:03:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.20.11.jpeg"                         length="1011473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ. 1,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్:</strong></p>
<p>ఐటీ కారిడార్‌ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 42లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మంగళవారం ఆక్రమణల నుంచి విముక్తం చేసింది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా.</p>
<p><strong>*షెడ్ల కూల్చివేత.. ఫెన్సింగ్ ఏర్పాటు</strong><br />మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. అందులో రెండు తాత్కాలిక షెడ్లు, ఒక గదిని నిర్మించడమే కాకుండా, చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి తమదేనంటూ ఎవరినీ అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/acquisition-of-rs-1000-crore-government-land/article-8231"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-24-at-15.01.24.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>ఐటీ కారిడార్‌ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 42లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మంగళవారం ఆక్రమణల నుంచి విముక్తం చేసింది. ఈ భూమి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా.</p>
<p><strong>*షెడ్ల కూల్చివేత.. ఫెన్సింగ్ ఏర్పాటు</strong><br />మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ భూమిని కాజేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నించారు. అందులో రెండు తాత్కాలిక షెడ్లు, ఒక గదిని నిర్మించడమే కాకుండా, చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి తమదేనంటూ ఎవరినీ అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసింది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.00.44.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 15.00.44" width="585" height="439"/></p>
<p>*<strong>హెచ్చరిక బోర్డుల ఏర్పాటు</strong><br />ఆక్రమణల తొలగింపు అనంతరం సదరు స్థలం ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ హైడ్రా అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణే ధ్యేయంగా హైడ్రా చేపట్టిన ఈ మెరుపు దాడి ఐటీ కారిడార్‌లో తీవ్ర కలకలం రేపింది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.01.24.jpeg" alt="WhatsApp Image 2026-06-24 at 15.01.24" width="705" height="823"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/acquisition-of-rs-1000-crore-government-land/article-8231</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/acquisition-of-rs-1000-crore-government-land/article-8231</guid>
                <pubDate>Thu, 25 Jun 2026 08:59:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-24-at-15.01.24.jpeg"                         length="30881"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సు* ఇంటింటి సర్వేలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలి: డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య</title>
                                    <description><![CDATA[<p><strong>బడంగ్‌పేట్:</strong></p>
<p>కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLO), బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు మంగళవారం బడంగ్‌పేట్ సర్కిల్-16 కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రజాభవన్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ఇంటింటి ఓటర్ల సర్వే  నిర్వహణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.</p>
<p><strong>*ఓటరు జాబితా నాణ్యతపై ప్రత్యేక దృష్టి</strong><br />ఈ సదస్సులో ఓటరు జాబితా మ్యాపింగ్, ప్రోజెనీ మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, వలస వెళ్లిన మరియు డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.</p>
<p><strong>*నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయాలి: డిప్యూటీ కమిషనర్</strong><br />సమావేశంలో బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్/AERO వి. సమ్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/awareness-conference-on-special-comprehensive-amendment-of-voter-list-blos/article-8229"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-20.27.38.jpeg" alt=""></a><br /><p><strong>బడంగ్‌పేట్:</strong></p>
<p>కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLO), బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు మంగళవారం బడంగ్‌పేట్ సర్కిల్-16 కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రజాభవన్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ఇంటింటి ఓటర్ల సర్వే  నిర్వహణపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.</p>
<p><strong>*ఓటరు జాబితా నాణ్యతపై ప్రత్యేక దృష్టి</strong><br />ఈ సదస్సులో ఓటరు జాబితా మ్యాపింగ్, ప్రోజెనీ మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, వలస వెళ్లిన మరియు డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన వంటి కీలక అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీలో బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.</p>
<p><strong>*నిబంధనల ప్రకారం సర్వే పూర్తి చేయాలి: డిప్యూటీ కమిషనర్</strong><br />సమావేశంలో బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్/AERO వి. సమ్మయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటర్ల ముసాయిదా జాబితా తయారీతో పాటు అర్హులైన వారి నుంచి ఫారం 6, 7, 8 దరఖాస్తులను సేకరించడంలో బీఎల్‌ఓలకు, బీఎల్‌ఏలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచడంలో ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.<br />ఈ అవగాహన కార్యక్రమంలో ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ రెడ్డి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.27.37.jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.27.37" width="1020" height="765"/></p>]]></content:encoded>
                
                

                <link>https://www.bharathasakthi.com/awareness-conference-on-special-comprehensive-amendment-of-voter-list-blos/article-8229</link>
                <guid>https://www.bharathasakthi.com/awareness-conference-on-special-comprehensive-amendment-of-voter-list-blos/article-8229</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:16:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.27.38.jpeg"                         length="182047"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చేయూత పింఛన్ లబ్ధిదారుల లైవ్‌నెస్ ఆథెంటికేషన్ గడువు 27 వరకు పొడిగింపు</title>
                                    <description><![CDATA[<p><strong>బడంగ్పేట్:</strong></p>
<p>చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల లైవ్‌నెస్ ఆథెంటికేషన్ (కేవైసీ) గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బడంగ్పేట్ సర్కిల్–16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>*<strong>కార్యాలయంలోనే ఆథెంటికేషన్ ప్రక్రియ</strong><br />బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న అన్ని వర్గాల చేయూత పింఛన్ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. లబ్ధిదారులందరూ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి తమ లైవ్‌నెస్ ఆథెంటికేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.</p>
<p><strong>*గడువు దాటితే పింఛన్ నిలిచే ప్రమాదం</strong><br />నిర్ణీత గడువులోపు లైవ్‌నెస్ ఆథెంటికేషన్ పూర్తి చేయని పక్షంలో పింఛన్ చెల్లింపుల్లో జాప్యం లేదా అంతరాయం కలిగే అవకాశం ఉందని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. అందువల్ల ప్రతి లబ్ధిదారుడు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, వెంటనే తమ కేవైసీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/liveness-authentication-deadline-for-chechuta-pension-beneficiaries-extended-till-27/article-8227"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-20.27.22.jpeg" alt=""></a><br /><p><strong>బడంగ్పేట్:</strong></p>
<p>చేయూత పథకం కింద బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల లైవ్‌నెస్ ఆథెంటికేషన్ (కేవైసీ) గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు బడంగ్పేట్ సర్కిల్–16 డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.</p>
<p>*<strong>కార్యాలయంలోనే ఆథెంటికేషన్ ప్రక్రియ</strong><br />బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు పొందుతున్న అన్ని వర్గాల చేయూత పింఛన్ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. లబ్ధిదారులందరూ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి తమ లైవ్‌నెస్ ఆథెంటికేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.</p>
<p><strong>*గడువు దాటితే పింఛన్ నిలిచే ప్రమాదం</strong><br />నిర్ణీత గడువులోపు లైవ్‌నెస్ ఆథెంటికేషన్ పూర్తి చేయని పక్షంలో పింఛన్ చెల్లింపుల్లో జాప్యం లేదా అంతరాయం కలిగే అవకాశం ఉందని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. అందువల్ల ప్రతి లబ్ధిదారుడు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, వెంటనే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/liveness-authentication-deadline-for-chechuta-pension-beneficiaries-extended-till-27/article-8227</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/liveness-authentication-deadline-for-chechuta-pension-beneficiaries-extended-till-27/article-8227</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:14:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.27.22.jpeg"                         length="54255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హామీ ఇచ్చారు..అమలు చేశారు..</title>
                                    <description><![CDATA[<p><strong>రామచంద్రాపురం:</strong></p>
<p>రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని SVSB అవతార్ గేటెడ్ అపార్ట్మెంట్ లో ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. తాగునీటి అవసరాల కోసం బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల్లోనే బోరు వేయించి.. మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్ వాసుల సమక్షంలో బోరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వడమే కాదు ఆచరణలో చూపించడమే తమ విధానమని తెలిపారు. ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అడిగిన వెంటనే సొంత నిధులతో బోర్ వేయించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు అపార్ట్మెంట్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.17.03-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.17.03 (1)" width="784" height="441" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/guaranteed-and-implemented/article-8225"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-20.17.03-(1).jpeg" alt=""></a><br /><p><strong>రామచంద్రాపురం:</strong></p>
<p>రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని SVSB అవతార్ గేటెడ్ అపార్ట్మెంట్ లో ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. తాగునీటి అవసరాల కోసం బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా రెండు రోజుల్లోనే బోరు వేయించి.. మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్ వాసుల సమక్షంలో బోరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వడమే కాదు ఆచరణలో చూపించడమే తమ విధానమని తెలిపారు. ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అడిగిన వెంటనే సొంత నిధులతో బోర్ వేయించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కు అపార్ట్మెంట్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, సొసైటీ అధ్యక్షులు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.17.03-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.17.03 (1)" width="784" height="441"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/guaranteed-and-implemented/article-8225</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/guaranteed-and-implemented/article-8225</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:12:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.17.03-%281%29.jpeg"                         length="811613"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తాండూర్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కొడంగల్ మెడికల్ కాలేజీ పేరుతో జిల్లా ఆస్పత్రి నిర్వహణ ఏమిటి?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తాండూర్‌కే ప్రత్యేక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి డిమాండ్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జిల్లా ఆస్పత్రి, మాతా-శిశు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తాండూర్ హక్కుల కోసం ప్రజలందరినీ ఏకం చేస్తాం </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/existence-of-tandoor-must-be-preserved-%E2%80%93-bjp-town-president/article-8223"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-20.15.52.jpeg" alt=""></a><br /><p><strong>తాండూరు:</strong></p>
<p>తాండూర్ పట్టణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు తాండూర్ జిల్లా ఆస్పత్రి, అలగే మాతా-శిశు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.<br />ఈ సందర్భంగా నాగారం మల్లేశం, కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ..., కొడంగల్ మెడికల్ కాలేజీ పేరుతో తాండూర్ జిల్లా ఆస్పత్రిలో మార్పులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులను బదిలీ చేస్తూ, వారి స్థానంలో మెడికల్ కాలేజీ సిబ్బందిని నియమిస్తున్నారని ఆరోపించారు. అలాగే జనన, మరణ ధ్రువపత్రాలపై కూడా కొడంగల్ మెడికల్ కాలేజీ పేరు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.<br />తాండూర్‌లో అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు. తాండూర్ ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నాయకులు అందరూ కలిసి తాండూర్‌కే ప్రత్యేక మెడికల్ కాలేజీ సాధించుకునే దిశగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.<br />ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బండారు శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, బబ్లు, సాయిలు, రాజు, భీమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/existence-of-tandoor-must-be-preserved-%E2%80%93-bjp-town-president/article-8223</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/existence-of-tandoor-must-be-preserved-%E2%80%93-bjp-town-president/article-8223</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:10:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.15.52.jpeg"                         length="151034"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధరణి నుండి భూ భారతి దాకా లోపాల పుట్టే..!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సాంకేతికత ఉన్నా తప్పని అవకతవకలు*</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రాయదుర్గంలో ఎకరం రూ. 237 కోట్లు: రియల్ ఎస్టేట్ మాయాజాలంలో నలిగిపోతున్న భూమిపుత్రులు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నకిలీల అడ్డాగా మారిన ఐటీ హబ్: ఐటీ కారిడార్‌లో వివాదాల సుడిగుండం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/from-dharani-to-bhu-bharti-there-are-errors/article-8221"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-20.15.05.jpeg" alt=""></a><br /><p>పాలకులు మారినా, రంగులు మార్చినా ప్రభుత్వాల 'భూ'ప్రహసనం మరియు దందా మాత్రం మారడం లేదు! నిన్న ‘ధరణి’ అని ఊదరగొట్టారు, నేడు ‘భూ భారతి’ అంటూ సరికొత్త డిజిటల్ పల్లవి అందుకున్నారు, తీరా చూస్తే పారదర్శకత ఎక్కడయ్యా అంటే సమాధానమే లేదు. సాంకేతికతతో అద్భుతాలు చేస్తామంటూ, శాఖల మధ్య కనీస సమన్వయం లేక తప్పుల తడకల రికార్డులతో సరికొత్త లోపాలను తెరపైకి తెస్తున్నారు. ఒకవైపు రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు పలుకుతూ రియల్ ఎస్టేట్ మాయాజాలం సృష్టిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో భూమిపుత్రుల ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పకూలిపోతోంది. ఒక సాదాసీదా వేలం కాస్తా అంతర్జాతీయ పెట్టుబడులకు విఘాతం కలిగిస్తూ, చట్టపరమైన సంక్లిష్ట వివాదంగా మారి నేడు ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలిచింది. ఇది ముమ్మాటికీ మన పాలకుల అస్తవ్యస్త 'భూ'పాలన మహత్యం!</p>
<p><br /><strong>*హైదరాబాద్:</strong></p>
<p>రాష్ట్రంలో భూ వ్యవహారాలు ప్రభుత్వాలకు పెను సవాల్‌గా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు, పాలకులు మారుతున్నా భూ దందాలు, అక్రమాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలు, ప్రస్తుత ప్రజాపాలనలోనూ కొనసాగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.</p>
<p>*'ధరణి' పోయె.. 'భూ భారతి' వచ్చె.. కానీ పారదర్శకత ఎక్కడ?<br />భూ రికార్డులను ప్రక్షాళన చేసి, పారదర్శకత తీసుకువస్తామంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో తీవ్ర లోపాలతో విఫలమైంది. మధ్యవర్తుల లీలలు, అధికారుల విచక్షణారహిత నిర్ణయాల వల్ల సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం ‘భూ భారతి’ పేరుతో కొత్త వ్యవస్థను తెచ్చినా, భూ సర్వేలు చేస్తున్నామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ఇటీవల జరిగిన ఎస్బీఐ భూ వ్యవహారమే దీనికి నిదర్శనం. డిజిటల్ యుగంలో కూడా టిజిఐఐసి (TGIIC), రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.</p>
<p>*మూడు దశాబ్దాల దక్కన్ దోపిడీ.. కుప్పకూలిన 'భూమిపుత్రుల' ఆర్థిక వ్యవస్థ!<br />గడిచిన ముప్పై ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని భూముల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి సమైక్య పాలకుల వ్యూహాత్మక మార్పుల వల్ల రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, గచ్చిబౌలి, కోకాపేట్, నెన్‌నాంపూర్, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలు ఐటీ, పారిశ్రామిక హబ్‌లుగా అవతరించాయి.<br />అయితే, ఈ భూ అద్భుతం వెనుక స్థానిక భూమిపుత్రుల కన్నీళ్లు దాగి ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా బతికిన రైతుల భూములను ఆదాయ వనరుగా మార్చుకుని, కార్పొరేట్ శక్తులు పడగలెత్తాయి. ఇటీవల రాయదుర్గంలో ఒక ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్లు పలికిందంటే ఇక్కడి భూముల మాయాజాలం మరియు రియల్ ఎస్టేట్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.15.05.jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.15.05" width="468" height="386"/></p>
<p><strong>*రాయదుర్గం 'నాలెడ్జ్ సిటీ' వివాదం: అంతర్జాతీయ పెట్టుబడులకు బ్రేక్?</strong><br />మొదట్లో ఒక సాధారణ ప్రభుత్వ భూ వేలం లాగా ప్రారంభమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వ్యవహారం, ఇప్పుడు హక్కులు, సంస్థాగత అధికారాలు మరియు చట్టపరమైన చిక్కులతో అత్యంత సంక్లిష్టమైన వివాదంగా మారింది.</p>
<p>ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 నగరాల నుండి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో.. హెచ్-1బీ (H-1B) వీసా ఆంక్షలు, గల్ఫ్ యుద్ధ నేపథ్యం కారణంగా పెట్టుబడుదారులలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.</p>
<p><strong>*‘భారత శక్తి’ డిమాండ్: ప్రభుత్వానికి పెను సవాల్!</strong><br />భూ వ్యవహారాలు అనేవి కేవలం కొన్ని సర్వే నంబర్లకు సంబంధించినవి కావు. అవి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక, మరియు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన సవాల్. ఇప్పటికైనా ప్రభుత్వం శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, సాంకేతికతలోని లోపాలను సరిదిద్ది, నిజమైన పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.01.42.jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.01.42" width="416" height="738"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.01.42-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-23 at 20.01.42 (1)" width="416" height="738"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/from-dharani-to-bhu-bharti-there-are-errors/article-8221</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/from-dharani-to-bhu-bharti-there-are-errors/article-8221</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:08:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-20.15.05.jpeg"                         length="34143"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంచిరెడ్డి డ్రామాలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>* 15 ఏళ్లు పట్టించుకోని లష్కర్ గూడ బ్రిడ్జిపై ఇప్పుడు సడన్ ప్రేమా?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై మండిపడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సి.హెచ్ భాస్కరాచారి, కాంగ్రెస్ నేతలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/manchireddys-dramas-can-only-bear-seeing-the-development/article-8219"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-19.23.50-(1).jpeg" alt=""></a><br /><p><strong>అబ్దుల్లాపూర్ మెట్టు:</strong></p>
<p>ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లష్కర్ గూడలో సర్కస్ ఫీట్లు చేస్తున్నారని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్. భాస్కర్ చారి అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధుసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.<br />తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసినట్లే, ఇబ్రహీంపట్నం ప్రజలు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఇంటికే పరిమితం చేశారని గుర్తుచేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కేవలం మల్‌రెడ్డి రంగారెడ్డితోనే సాధ్యమని నమ్మి ప్రజలు కిషన్ రెడ్డిని ఓడించారన్నారు. నియోజకవర్గంలో ఉనికి చాటుకునేందుకే లష్కర్ గూడలో కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లష్కర్ గూడ, మజీద్ పూర్, సంఘీ, ఇంజాపూర్, పెద్ద అంబర్ పేట్ బ్రిడ్జిల సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. 2021 భారీ వర్షాలకు బ్రిడ్జిలు కూలిపోతే అప్పుడు పట్టించుకోకుండా, ఇప్పుడు కేవలం లష్కర్ గూడ బ్రిడ్జిని బూచిగా చూపిస్తూ రాజకీయం చేయడం సరికాదన్నారు.</p>
<p>*ఆలయాలపై రాజకీయ రంగు పులమడం నీచం: భాస్కర్ చారి<br />సమావేశ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు సిహెచ్. భాస్కర్ చారి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తన సొంత నిధులతో తొర్రూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడితే, దానిపై కూడా కిషన్ రెడ్డి రాజకీయ రంగు పులమడం ఆయన నీచ సంస్కృతికి అద్దం పడుతోందన్నారు.<br />ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిల చొరవతో కోహెడలో 179 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 40 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పాత స్థలాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కేటాయించామని స్పష్టం చేశారు.</p>
<p>*అభివృద్ధి పథంలో ఇబ్రహీంపట్నం<br />నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని నేతలు పేర్కొన్నారు. అనాజ్ పూర్ గ్రామం నుండి ఘట్కేసర్ వరకు రోడ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రూ. 29 కోట్ల ప్రోసిడింగ్స్ కాపీలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి అభివృద్ధిని కేవలం శిలాఫలకాలకే పరిమితం చేశారని, కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి గెలిచిన తర్వాతే సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.<br />ఈ సమావేశంలో అబ్దుల్లాపూర్ మెట్టు సర్పంచుల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సర్పంచులు విజయ శ్రీశైలం గౌడ్, ఐలయ్య, జంగయ్య, వెంకటేష్, మాజీ సర్పంచులు ఏళ్ల బాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంతటి ఊశయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/manchireddys-dramas-can-only-bear-seeing-the-development/article-8219</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/manchireddys-dramas-can-only-bear-seeing-the-development/article-8219</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:05:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-19.23.50-%281%29.jpeg"                         length="221911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్బీనగర్ పోలీసుల చాకచక్యం:</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన కిరాతకురాలు </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>చున్నీతో భర్త గొంతును నులిమి చంపేసిన భార్య</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/cleverness-of-lbnagar-police/article-8217"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-19.23.06.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>ఆత్మహత్యగా భావించిన ఒక అనుమానాస్పద మృతి కేసులోని అసలు గుట్టును ఎల్బీనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తన భర్తను అత్యంత దారుణంగా, కిరాతకంగా నొక్కి చంపిన 33 సంవత్సరాల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.</p>
<p><strong>కేసు వివరాలు:</strong></p>
<p>ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్, క్రైమ్ నెంబర్: 851/2026, సెక్షన్: 103(1) BNS (గతంలో సెక్షన్ 194 BNSS కింద నమోదైన కేసు).</p>
<p>అరెస్ట్ అయిన నిందితురాలి వివరాలు:</p>
<p>శ్రీమతి బోడ స్వరూప, భర్త: (లేట్) బోడ నర్సింగ్, వయస్సు: 33 సంవత్సరాలు, కులం: ఎస్టీ , వృత్తి: కూరగాయల వ్యాపారి, నివాసం: ఇండ్ల నెంబర్: 11-21-1184, ఎల్బీనగర్,ఎన్టీఆర్ నగర్ రంగారెడ్డి జిల్లా. (సొంత ఊరు: తట్టుపల్లి గ్రామం, కొరవి మండలం, మహబూబాబాద్ జిల్లా).</p>
<p><strong>కేసు పూర్వపరాలు : </strong></p>
<p>ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్,  ఒక అద్దె ఇంట్లో బోడ నర్సింగ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమికంగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా (సెక్షన్ 194 బిఎన్ఎస్ఎస్ కింద) కేసు నమోదు చేయడం జరిగింది. అయితే, ఎల్బీనగర్ పోలీసులు జరిపిన నిశితమైన, లోతైన దర్యాప్తు మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుండి వచ్చిన శవపరీక్ష (పీఎంఇ) నివేదికతో ఇది ఆత్మహత్య కాదని తేలింది. మృతుడి మరణానికి గల కారణం ఉరివేసుకోవడం కాదని, మెడపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి "గొంతు నులిమి చంపడం (స్ట్రాంగ్యులేషన్ ) అని వైద్య నిపుణులు ఖచ్చితమైన నివేదిక ఇచ్చారు.</p>
<p><strong>నేరానికి గల కారణం - అమలు చేసిన తీరు:</strong></p>
<p>నిందితురాలిని విచారించగా, బోడ స్వరూపకు తన సొంత గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజులుగా వారి మధ్య తీవ్రమైన కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప, అతడిని అంతమొందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో తేది: శనివారం మధ్యాహ్నం 3  నుండి 4 గంటల మధ్య ఇంట్లో జరిగిన గొడవను ఆసరాగా చేసుకుని, నిందితురాలు తన భర్తను శారీరకంగా లొంగదీసుకుని, అతని ఛాతీపై కూర్చొని తెల్లటి చున్నీతో గొంతు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత చట్టం నుండి తప్పించుకోవడానికి, శవాన్ని ఇనుప మంచానికి చున్నీతో కట్టి అది ఆత్మహత్యగా చిత్రీకరించి చుట్టుపక్కల వారిని, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.</p>
<p><strong>అరెస్ట్ మరియు రికవరీ:</strong></p>
<p>సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఎల్బీనగర్ పోలీసులు ప్రత్యేక బృందంతో నిందితురాలు బోడ స్వరూపను అల్కాపురి వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె తన నేరాన్ని పూర్తిగా అంగీకరించింది. నిందితురాలి వద్ద నుండి హత్య జరిగిన వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేయడానికి ఉపయోగించిన వీవో టీ3 స్మార్ట్‌ఫోన్ మరియు హత్యకు ఉపయోగించిన తెల్లటి చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును హత్య కేసుగా సవరిస్తూ (సెక్షన్ 103(1) బిఎన్ఎస్ కింద మార్చి), నిందితురాలిని గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగింది. ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై ఎల్బీనగర్ పోలీసులు మరింత దర్యాప్తు జరుపుతున్నారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/cleverness-of-lbnagar-police/article-8217</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/cleverness-of-lbnagar-police/article-8217</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:03:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-19.23.06.jpeg"                         length="156491"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>హనుమత్ రథోత్సవంలో పాల్గొన్న పున్న గణేష్ దంపతులు </title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణ పురం డివిజన్ సౌభాగ్యపురం కాలనీలో శ్రీ అలివేలు మంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి పంచమ దశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు హనుమత్ రథోత్సవంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ కృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ నేత పూజా కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత,గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ దంపతులు,జెల్ల జగన్నాథం దంపతులు, పగడాల ఎల్లన్న, మల్లేష్ యాదవ్, లింగారెడ్డి, సుధాకర్ గుప్తా, పురుషోత్తం గుప్తా, అచ్చయ్య, దేవాలయం కమిటీ మరియు సౌభాగ్యపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఎంఆర్ కే మూర్తి, చంద్రశేఖర్, సుధాకర్ గుప్తా, కృష్ణమూర్తి, శ్రీకాంత్, అనిల్ చంద్రకాంత్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/punna-ganesh-couple-participating-in-the-hanumat-rathotsav/article-8215"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-19.22.47-(1).jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణ పురం డివిజన్ సౌభాగ్యపురం కాలనీలో శ్రీ అలివేలు మంగ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి పంచమ దశ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడవ రోజు హనుమత్ రథోత్సవంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ కృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ నేత పూజా కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత,గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్ దంపతులు,జెల్ల జగన్నాథం దంపతులు, పగడాల ఎల్లన్న, మల్లేష్ యాదవ్, లింగారెడ్డి, సుధాకర్ గుప్తా, పురుషోత్తం గుప్తా, అచ్చయ్య, దేవాలయం కమిటీ మరియు సౌభాగ్యపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఎంఆర్ కే మూర్తి, చంద్రశేఖర్, సుధాకర్ గుప్తా, కృష్ణమూర్తి, శ్రీకాంత్, అనిల్ చంద్రకాంత్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/punna-ganesh-couple-participating-in-the-hanumat-rathotsav/article-8215</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/punna-ganesh-couple-participating-in-the-hanumat-rathotsav/article-8215</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:01:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-19.22.47-%281%29.jpeg"                         length="256414"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం: చిలుక మధుర ఉపేందర్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లోని వార్డు కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై  చీరలను అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఆడ బిడ్డకు గౌరవప్రదమైన జీవనం అందించడమే  లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మహిళలకు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉచిత బస్సు,10 లక్షల వరకు మహిళా సంఘాలకు రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సులను వారి సొంతంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలిపారు. మహిళలను కోటీశ్వరులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/chiluka-mathura-upender-reddy-is-the-government-that-gives-utmost/article-8213"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-19.19.31.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్ లోని వార్డు కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై  చీరలను అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఆడ బిడ్డకు గౌరవప్రదమైన జీవనం అందించడమే  లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మహిళలకు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఉచిత బస్సు,10 లక్షల వరకు మహిళా సంఘాలకు రుణాలు, పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీ బస్సులను వారి సొంతంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రేణుక, రమా దేవి, కవిత, జయమ్మ, మాధవి, సంతోష, శ్వేత , లావణ్య, ప్రమీల, స్వరూప,రజిత, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/chiluka-mathura-upender-reddy-is-the-government-that-gives-utmost/article-8213</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/chiluka-mathura-upender-reddy-is-the-government-that-gives-utmost/article-8213</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 09:00:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-19.19.31.jpeg"                         length="227690"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ ఇసుక వేలం వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ప్రజా సంఘాల ఆరోపణ ఆర్ ఐ పై చర్యలు తీసుకోవాలి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>శివసాగర్ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలి </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>లేకపోతే భారీ ఆందోళనలకు సిద్ధం </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రజాసంఘ నాయకుల డిమాండ్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తాసిల్దార్ కు విజ్ఞప్తి పత్రం అందజేత </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/action-should-be-taken-against-the-public-associations-allegation-of/article-8211"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-23-at-19.18.55.jpeg" alt=""></a><br /><p><strong>వికారాబాద్ :</strong></p>
<p>అక్రమ ఇసుక వేలం లో<br />అవకతవకలకు పాల్పడుతున్న యాలాల మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) శివచరణ్ కుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం యాలాల తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం అందజేశారు.<br />ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య మాట్లాడుతూ, ..అక్రమంగా ఇసుక తరలించిన ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి డంప్ చేసిన సుమారు 120 ట్రాక్టర్ల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తరలించేందుకు ఆర్‌ఐ శివచరణ్ అనుమతులు ఇప్పించారని ఆరోపించారు.<br />అదేవిధంగా మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు నుంచి ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్కడ మట్టి, రాయి, చిలప వేసి చేపడుతున్న పనుల వల్ల స్థానిక మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వెంటనే ఆ పనులను నిలిపివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.<br />అక్రమాలకు పాల్పడిన మండల ఆర్‌ఐపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.<br />ఈ కార్యక్రమంలో మహేందర్, మెట్లి కృష్ణ, ఆర్‌ఐ శివచరణ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/action-should-be-taken-against-the-public-associations-allegation-of/article-8211</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/action-should-be-taken-against-the-public-associations-allegation-of/article-8211</guid>
                <pubDate>Wed, 24 Jun 2026 08:58:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-23-at-19.18.55.jpeg"                         length="60303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నిరుద్యోగ నిరసన: ఖాళీలు భర్తీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.</title>
                                    <description><![CDATA[<p>2లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణ డిమాండ్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/statewide-agitations-if-unemployment-protest-vacancies-are-not-filled/article-8209"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-22-at-20.24.08-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు, 5 లక్షల మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయకపోవడం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని దుయ్యబట్టారు.</p>
<p><strong>*కీలక శాఖల్లో నిలిచిన నియామకాలు</strong><br />పోలీస్ శాఖలో 18 వేల కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మైనారిటీ, ఎయిడెడ్ పాఠశాలల్లో 30 వేల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పక్కన పెట్టడం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని రామకోటి విమర్శించారు. ఐటీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల్లో కూడా ఉద్యోగాల భర్తీని నిలిపివేసి, నిరుద్యోగులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p> "ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి, నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి."<br />     *అల్లంపల్లి రామకోటి</p>
<p><strong>*ఆందోళనలు ఉధృతం చేస్తాం</strong><br />ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే, నిరుద్యోగుల పక్షాన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని రామకోటి హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/statewide-agitations-if-unemployment-protest-vacancies-are-not-filled/article-8209</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/statewide-agitations-if-unemployment-protest-vacancies-are-not-filled/article-8209</guid>
                <pubDate>Tue, 23 Jun 2026 16:56:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-22-at-20.24.08-%281%29.jpeg"                         length="697109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీబీఎఫ్ స్టోర్స్ – మల్టీ బ్రాండ్స్ మెన్స్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><strong>ఎల్బీనగర్</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని మార్గదర్శి కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయ ఆర్చ్ లోపల నూతనంగా టీబీఎఫ్ స్టోర్స్ – మల్టీ బ్రాండ్స్ మెన్స్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన టీబీఎఫ్ స్టోర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/chiluka-upender-reddy-participated-in-the-opening-ceremony-of-tbf/article-8207"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-22-at-20.23.27-(1).jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్</strong></p>
<p>మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని మార్గదర్శి కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయ ఆర్చ్ లోపల నూతనంగా టీబీఎఫ్ స్టోర్స్ – మల్టీ బ్రాండ్స్ మెన్స్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన టీబీఎఫ్ స్టోర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/chiluka-upender-reddy-participated-in-the-opening-ceremony-of-tbf/article-8207</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/chiluka-upender-reddy-participated-in-the-opening-ceremony-of-tbf/article-8207</guid>
                <pubDate>Tue, 23 Jun 2026 16:54:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-22-at-20.23.27-%281%29.jpeg"                         length="296985"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్బీనగర్‌లో తాగునీటి ఎద్దడిపై బీ.జే.పీ సమరభేరి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జలమండలి కార్యాలయం ముట్టడి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> *ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా అంటూ ఆగ్రహం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/bjp-campaigned-against-drinking-water-crisis-in-lb-nagar/article-8205"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-22-at-17.44.16.jpeg" alt=""></a><br /><p><strong>ఎల్బీనగర్:</strong></p>
<p>ఎల్బీనగర్ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న తాగునీటి కొరతను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు, స్థానిక కాలనీవాసులు సోమవారం హయత్ నగర్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై &amp; సీవరేజ్ బోర్డ్ (జలమండలి) చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సామ రంగారెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా నిర్వహించారు.</p>
<p><strong>*జలమండలి ముట్టడి – నినాదాల హోరు</strong><br />నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రోజురోజుకూ తాగునీటి సమస్య జటిలమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ఖాళీ కుండలతో కార్యాలయం ముందుకు చేరుకున్న కాలనీవాసులు, బీజేపీ కార్యకర్తలు జలమండలి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.</p>
<p><strong>*కాలనీల ఇబ్బందులు పట్టవా?: సామ రంగారెడ్డి</strong><br />ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ, ఎల్బీనగర్ పరిధిలోని అనేక కాలనీల్లో ప్రజలు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి ముగిసినా నీటి సరఫరాలో ఎలాంటి మెరుగుదల లేకపోవడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. లో ప్రెజర్ సమస్య, కలుషిత నీటి సరఫరాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నీటి ఎద్దడి తీర్చకుంటే మున్ముందు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.</p>
<p><strong>*ప్రజాప్రతినిధులు, కాలనీవాసుల మద్దతు</strong><br />ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, మొద్దు లచ్చి రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, చింతల సురేందర్ యాదవ్, రాక్ టౌన్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి, నాయకులు పాల్వయి సంజీవ రెడ్డి, చిలుక రవీందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ సహా పెద్ద సంఖ్యలో కాలనీ సంఘాల ప్రతినిధులు, మహిళలు, బీజేపీ శ్రేణులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జలమండలి అధికారులకు సమర్పించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/bjp-campaigned-against-drinking-water-crisis-in-lb-nagar/article-8205</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/bjp-campaigned-against-drinking-water-crisis-in-lb-nagar/article-8205</guid>
                <pubDate>Tue, 23 Jun 2026 16:53:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-22-at-17.44.16.jpeg"                         length="185488"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణలో బీజేపీని పటిష్టం చేస్తాం: మునావత్ పాండు నాయక్</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్: </strong></p>
<p>తెలంగాణవ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి శ్రమిస్తూ, రాష్ట్రావతారంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్ తెలిపాడు. గిరిజనుల హక్కుల రక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.<br />ఇటీవల గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన పాండు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న గిరిజన తండాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులందరికీ చేరవేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని వివరించాడు.</p>
<p><strong>*కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు</strong><br />రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం నూటికి నూరు శాతం నిజమని పాండు నాయక్ ధీమా వ్యక్తం చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/munawat-pandu-naik-will-strengthen-bjp-in-telangana/article-8203"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-22-at-10.38.29.jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్: </strong></p>
<p>తెలంగాణవ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి శ్రమిస్తూ, రాష్ట్రావతారంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్ తెలిపాడు. గిరిజనుల హక్కుల రక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.<br />ఇటీవల గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన పాండు నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న గిరిజన తండాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులందరికీ చేరవేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని వివరించాడు.</p>
<p><strong>*కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు</strong><br />రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని, బీజేపీ అధికారంలోకి రావడం నూటికి నూరు శాతం నిజమని పాండు నాయక్ ధీమా వ్యక్తం చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను ఏమాత్రం నెరవేర్చలేదని విమర్శించాడు. రేవంత్ రెడ్డి పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించాడు.</p>
<p><strong>*తండాలలో మౌలిక వసతులు కల్పించాలి</strong><br />రాష్ట్రంలోని అన్ని గిరిజన తండాలలో రోడ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునావత్ పాండు నాయక్ డిమాండ్ చేశాడు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/munawat-pandu-naik-will-strengthen-bjp-in-telangana/article-8203</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/munawat-pandu-naik-will-strengthen-bjp-in-telangana/article-8203</guid>
                <pubDate>Tue, 23 Jun 2026 16:51:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-22-at-10.38.29.jpeg"                         length="80166"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలి: దామోదర రాజనర్సింహ</title>
                                    <description><![CDATA[<p><strong>హైదరాబాద్:</strong></p>
<p>ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.</p>
<p><strong>*సమగ్ర జీవన విధానం యోగా</strong><br />ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వమని కొనియాడారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే ఒక సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా అత్యుత్తమ మార్గమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కొద్దిసేపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/yoga-should-be-a-part-of-lifestyle-damodara-rajanarsimha/article-8201"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-21-at-21.04.52-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.</p>
<p><strong>*సమగ్ర జీవన విధానం యోగా</strong><br />ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వమని కొనియాడారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనస్సు, శరీరం, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పే ఒక సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా అత్యుత్తమ మార్గమని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.</p>
<p><strong>*విశ్వవ్యాప్త గుర్తింపు</strong><br />ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని మంత్రి గుర్తుచేశారు. నేడు ప్రపంచ దేశాలన్నీ భారతీయ యోగా సంప్రదాయాన్ని ఆదరిస్తుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.</p>
<p>"ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య భారత నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు సహా ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతి ఇంటిలో యోగా సంస్కృతి పెంపొందితే ఆరోగ్య సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు" అని మంత్రి పిలుపునిచ్చారు.</p>
<p><strong>*హాజరైన ప్రముఖులు</strong><br />ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్థు, జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, రాజేంద్రనగర్ ఆర్డీవో శ్రీధర్, శేరిలింగంపల్లి తహసీల్దార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి, వివిధ శాఖల అధికారులు, యోగా గురువులు, విద్యార్థులు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-21.04.52.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 21.04.52" width="584" height="388"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/yoga-should-be-a-part-of-lifestyle-damodara-rajanarsimha/article-8201</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/yoga-should-be-a-part-of-lifestyle-damodara-rajanarsimha/article-8201</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 11:17:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-21.04.52-%281%29.jpeg"                         length="129717"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>గ్రామీణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ ధ్యేయం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*ఉప్పల్ స్టేడియంలో వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్'</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వ్యవస్థ నిర్మాణం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/sports-university-in-telangana-is-the-target-of-olympics/article-8198"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-21-at-20.47.32-(1).jpeg" alt=""></a><br /><p><strong>హైదరాబాద్:</strong></p>
<p>గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.<br />ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్‌కు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.</p>
<p><strong>*గ్రామీణ యువతకు మెగా వేదిక</strong><br />గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేదని, కానీ ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించిందని భట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాల వారీగా జట్లను ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.</p>
<p><strong>*ప్రపంచ స్థాయి వసతులతో క్రీడా వర్సిటీ</strong><br />గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.<br />మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుందని, ఈ టోర్నీ విజయవంతం కావడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.47.32-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 20.47.32 (1)" width="783" height="522"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/sports-university-in-telangana-is-the-target-of-olympics/article-8198</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/sports-university-in-telangana-is-the-target-of-olympics/article-8198</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 11:15:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.47.32-%281%29.jpeg"                         length="169910"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎల్బీనగర్ జోన్ లో అవినీతి తిమింగలాల ‘అఫిడవిట్’ మాయాజాలం: </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సరూర్నగర్‌లో రూల్స్ అవుట్.. ముడుపులే ఇన్!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సరూర్నగర్ మున్సిపల్ ఆఫీస్ గేటు ముందరే భారీ అక్రమ నిర్మాణం. </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణానికి ‘అఫిడవిట్’ సర్టిఫికేట్.. అధికార దుర్వినియోగంలో టౌన్ ప్లానింగ్ రికార్డ్!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*అనుమతి లేని ప్రమాదకర సెల్లార్, కమర్షియల్ దందాపై ఎం ఎం.ఎం.సి విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*పక్కా ఆధారాలున్నా నోటీసులకే పరిమితమైన సాయి అర్చన.. కొత్త ఏసీపీ అంబికా శ్రీ యాక్షన్ తీసుకునేనా..?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అక్రమ నిర్మాణాలకు అక్రమ పద్ధతిలో టాక్స్ లు వేసి సక్రమ నిర్మాణాలు చేయడంలో సరూర్నగర్ టాక్స్ అధికారులు సిద్ధహస్తులు..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చర్యలు ఎక్కడ.!</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/affidavit-of-corrupt-whales-in-lbnagar-zone-is-magic/article-8196"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-21-at-20.17.46.jpeg" alt=""></a><br /><p><strong>సరూర్నగర్:</strong></p>
<p>అక్రమ నిర్మాణాలకు అక్రమ పద్ధతిలో టాక్స్ లు వేసి సక్రమ నిర్మాణాలు చేయడంలో సరూర్నగర్ టాక్స్ అధికారులు సిద్ధహస్తులు..  టాక్స్ అధికారులు ఇన్చార్జ్ ఎ.ఎంసి బాబురావు, ఏ.ఎం.సీ శ్రీనివాస్, పూర్తి ఆధారాలు పెట్టి వార్తలు రాసినా చర్యలు తీసుకోవడంలో ఉన్నత అధికారులు విఫలమయ్యారు.. ఈ విషయంపై నిఘా విభాగాలు దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. </p>
<p><br />అధికారుల అండదండలు, భారీ ముడుపుల పంపకాలు ఉంటే చాలు.. ఎంతటి ఘోర అక్రమ నిర్మాణాన్ని అయినా రాత్రికి రాత్రే 'సక్రమం' చేయవచ్చని నిరూపిస్తున్నారు సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు. సరూర్నగర్ సర్కిల్-12 ఆఫీస్ గేటుకు, అటు ఎమ్మార్వో ఆఫీస్ గేటుకు సరిగ్గా ముక్కు ముందే మున్సిపల్, ఫైర్ సేఫ్టీ నిబంధనలను నడిరోడ్డుపై నిలువునా పాతర వేస్తూ ఈ దందా సాగుతోంది.<br />తాజాగా ఈ వ్యవహారంలో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. సదరు అక్రమ నిర్మాణ దారుడితో కుమ్మక్కైన కొందరు అవినీతి అధికారులు, తమ అధికార దుర్వినియోగానికి తెరలేపి, భారీగా ముడుపులు అందుకొని వెనుకదారిలో ఒక అఫిడవిట్ రాయించుకుని ఈ ఘోర అక్రమాన్ని చట్టబద్ధం చేసేందుకు బరితెగించినట్లు విశ్వసనీయ సమాచారం!</p>
<p><strong>*నివాస భవనం పేరుతో కమర్షియల్ దందా.. పక్కా ఆధారాలు ఇవే:</strong><br />మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం. ఎం.సి), ఎల్‌బీనగర్ జోన్, సరూర్నగర్ సర్కిల్-12 పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు ‘భారత శక్తి’ చేతికి చిక్కాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:<br /> *నిర్మాణ స్థలం: ప్లాట్ నెం. 11 (తూర్పు భాగం), ప్లాట్ నెం. 5 (పడమర భాగం), శ్రీ వెంకటేశ్వర కాలనీ, సరూర్నగర్ గ్రామం.<br /> *సర్వే నెంబర్లు: 9, 9/2, 9/3,<br /> *అనుమతి సంఖ్య (Permit No):0129/GHMC/SWBP/LBNZ/2025<br /> *అనుమతి తేదీ: 23.09.2024<br /> *అనుమతించిన ప్లాన్:1 స్టిల్ట్ + 4 అంతస్తులు (1 Stilt + 4 Upper Floors) - కేవలం నివాస భవనం (Residential) కోసం మాత్రమే.</p>
<p><strong>*క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల పర్వం:</strong><br />పై ఫైల్ నెంబర్ ఆధారంగా కేవలం నివాస భవనం కోసం పర్మిషన్ పొందిన సదరు యజమాని జి. సాయిబాబు, క్షేత్రస్థాయిలో దాన్ని ఏకంగా భారీ ‘కమర్షియల్ కాంప్లెక్స్’ గా మారుస్తూ పనులు చేపట్టారు. అంతేకాదు, ప్లాన్‌లో అసలు అనుమతే లేకపోయినా.. చుట్టుపక్కల భవనాలకు ముప్పు వాటిల్లేలా అత్యంత ప్రమాదకర రీతిలో లోతైన అక్రమ ‘సెల్లార్’ తవ్వేశారు. బిల్డింగ్ చుట్టూ వదలాల్సిన కనీస స్థలాన్ని (సెట్ బ్యాక్స్) కూడా వదలకుండా నిబంధనలను గాలికొదిలేశారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.16.55.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 20.16.55" width="553" height="761"/></p>
<p><strong>*నోటీసుల డ్రామా.. ‘అఫిడవిట్’ వెనుక అసలు దగా!</strong><br />ఈ ఘోర ఉల్లంఘనలపై డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సదరు భవన యజమానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. గత 8 నెలలుగా ఇక్కడ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. అయితే, సరూర్నగర్ టౌన్ ప్లానింగ్ టి.పి.ఎస్ సాయి అర్చన కేవలం నోటీసులు ఇచ్చి కాలయాపన చేయడమే తప్ప, నిర్మాణాన్ని సీజ్ చేయడానికి వెనకడుగు వేయడం వెనుక అసలు రహస్యం ముడుపుల పంపకమేనని కాలనీవాసులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.</p>
<p><strong>స్థానికుల ఆగ్రహం:*</strong><br /> "అక్రమ నిర్మాణదారుడి నుండి భారీగా చేతులు మారిన ముడుపుల మత్తులోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కళ్లు మూసుకున్నారు. చట్టపరంగా సీజ్ చేయాల్సిన బిల్డింగ్‌ను, ఒక దొంగ అఫిడవిట్ రాయించుకుని రూల్స్ ముసుగులో కాపాడాలని చూడటం అధికారుల అవినీతికి పరాకాష్ట."</p>
<p><strong>*మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగాల్సిందే!</strong><br />కళ్లెదుటే ఇంత పెద్ద అక్రమ కమర్షియల్ భవనం వెలుస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సరూర్నగర్ ఇంచార్జ్ ఏసీపీ (Town Planning) ಅಂಬಿಕಾ శ్రీ గారు తక్షణమే ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.<br />అఫిడవిట్ల పేరుతో అక్రమాలను సక్రమం చేస్తున్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) విజిలెన్స్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి పూర్తిస్థాయి విచారణ (Enquiry) జరపాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సదరు అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేయడంతో పాటు, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.16.55-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 20.16.55 (1)" width="593" height="445"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/affidavit-of-corrupt-whales-in-lbnagar-zone-is-magic/article-8196</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/affidavit-of-corrupt-whales-in-lbnagar-zone-is-magic/article-8196</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 11:13:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.17.46.jpeg"                         length="310255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కోకాపేట్‌లో అక్రమార్కులకు ‘నార్సింగి’ అధికారుల అభయహస్తం!</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి లీలలు.. ఏసీపీ మనోహర్ ‘తిక్క’ సమాధానాల వెనుక కథేంటి?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>*నివాస భవనంలో యథేచ్ఛగా వ్యాపారాలు.. మూడు నెలలుగా బాధితుల ఫిర్యాదులు బుట్టదాఖలు!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ శ్రీజన ఐఏఎస్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/narsingi-officials-are-the-bail-hands-of-illegals-in-kokapet/article-8194"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-21-at-20.10.06.jpeg" alt=""></a><br /><p>కోకాపేట్‌లో నివాస భవనాలు నిస్సిగ్గుగా వాణిజ్య సామ్రాజ్యాలుగా మారుతుంటే, నార్సింగి మున్సిపల్ అధికారులు 'ముడుపుల' మత్తులో జోగుతున్నారు. డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తూ ‘మై క్యూర్’ యాప్‌ను అపహాస్యం చేయగా, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ‘తిక్క’ సమాధానాలతో అక్రమార్కులకు అభయహస్తమిస్తున్నారు. చట్టాలు పక్కనబెట్టి సొంత చట్టాలు నడుపుతున్న ఈ జోడీ లీలలపై తక్షణమే విచారణ జరిపించాల్సిందే.</p>
<p><br /><strong>*హైదరాబాద్:</strong></p>
<p>రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేట్ పరిధిలో మున్సిపల్ చట్టాలు, నిబంధనలు నవ్వులపాలవుతున్నాయి. నివాస గృహాల అనుమతులతో నిర్మించిన భవనంలో నిస్సిగ్గుగా వ్యాపారాలు సాగిస్తున్నా.. నార్సింగి మున్సిపల్ అధికారులు ‘ముడుపుల’ మత్తులో జోగుతూ అక్రమార్కులకు రక్షణ వలయంగా మారారు. సర్వే నంబర్ 165 లోని ప్లాట్ నంబర్లు 6, 6/A భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శూన్యం, కనీస ఖాళీ స్థలాలు మృగ్యం! ఇంతటి ఘోర ఉల్లంఘనలు కళ్లముందే కనిపిస్తున్నా, డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ ద్వయం అక్రమార్కులకు సాష్టాంగ నమస్కారం చేస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.</p>
<p><strong>*కృష్ణమోహన్ రెడ్డి గారూ.. ‘మై క్యూర్’ యాప్ అంటే మీకో హేళనా?</strong><br />ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ అప్లికేషన్లను సైతం నార్సింగి డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తన నిర్లక్ష్యంతో అపహాస్యం చేస్తున్నారు. బాధితులు ఏప్రిల్ 17వ తేదీనే ఈ అక్రమ దందాపై ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి సదరు భవనాన్ని సీజ్ చేయాల్సిన డిప్యూటీ కమిషనర్, కేవలం అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయని కంప్యూటర్‌లో నమోదు చేసి, బాధితులకు సమాధానం కూడా చెప్పకుండా ఫిర్యాదు దరఖాస్తులను క్లోజ్ చేసేశారు. బాధితులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే "సమావేశాల్లో ఉన్నాం" అంటూ తప్పించుకు తిరగడం వెనుక ఉన్న రహస్యమేమిటి? అక్రమార్కుల నుంచి అందుతున్న ‘నెలవారీ’ నజరానాలే మీ ఈ మౌనానికి కారణమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.08.35.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 20.08.35" width="555" height="552"/></p>
<p><strong>*ఏసీపీ మనోహర్ గారూ.. చట్టమంటే లెక్కలేదా? ఎందుకీ తిక్క సమాధానాలు?</strong><br />అక్రమ భవనంపై తీసుకున్న చర్యల వివరాలను తెలుసుకునేందుకు బాధితులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే, నార్సింగి టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్ చట్టాన్ని తుంగలో తొక్కారు. బాధ్యత గల అధికారిక స్థానంలో కూర్చుని, అడిగిన సమాచారాన్ని దాస్తూ.. పొంతన లేని, తిక్క తిక్క సమాధానాలతో బాధితులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే ఇలా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ, సమాచారాన్ని తొక్కిపెట్టడం వెనుక భారీగా చేతులు మారిన ముడుపుల వ్యవహారం దాగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏసీపీ మనోహర్ వైఖరి చూస్తుంటే నార్సింగిలో టౌన్ ప్లానింగ్ చట్టాలు కాకుండా ‘మనోహర్ సొంత చట్టాలు’ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.</p>
<p><strong> *‘భారత శక్తి’ డిమాండ్:</strong><br /> *నివాస భవనంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న వ్యాపార సముదాయాన్ని తక్షణమే సీజ్ చేయాలి.</p>
<p> *ప్రభుత్వ అప్లికేషన్లను హేళన చేస్తూ, బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేసిన డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని తక్షణమే విచారించాలి.</p>
<p> *సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, బాధితులకు తిక్క సమాధానాలు చెబుతూ అక్రమార్కులను కాపాడుతున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ మనోహర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి.</p>
<p> *నార్సింగి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ అనుమతులు, ముడుపుల భాగోతంపై ఉన్నతాధికారులు మరియు విజిలెన్స్ విభాగం తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.10.06.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 20.10.06" width="639" height="579"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/narsingi-officials-are-the-bail-hands-of-illegals-in-kokapet/article-8194</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/narsingi-officials-are-the-bail-hands-of-illegals-in-kokapet/article-8194</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 11:08:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-20.10.06.jpeg"                         length="108106"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారుల అండతో అక్రమ లేఅవుట్ల అరాచకం.</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>బడంగ్‌పేటలో ఏసీబీ దాడులైనా మారని తీరు!</strong></li>
<li><strong>​నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు.. సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్న అవినీతి తిమింగలాలు.</strong></li>
<li><strong>​చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్, బడంగ్‌పేట16 డీసీ సమ్మయ్యలను తక్షణమే సస్పెండ్ చేయాలి.</strong></li>
<li><strong>​టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దినేష్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి.</strong></li>
<li><strong>జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ చర్యలు ఎక్కడ..?</strong></li>
<li><strong>​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అక్రమ సామ్రాజ్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.bharathasakthi.com/telangana/anarchy-of-illegal-layouts-with-officials/article-8192"><img src="https://www.bharathasakthi.com/media/400/2026-06/whatsapp-image-2026-06-21-at-19.37.41.jpeg" alt=""></a><br /><p>బడంగ్‌పేటలో ఏసీబీ దాడులు జరిగితేనేం, ఇద్దరు కమిషనర్లు ఇంటికి పోతేనేం... ‘చేతులు మారే’ అలవాటు మారనంత కాలం అక్రమార్కులకు తిరుగులేదు! చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ గారు హెచ్ఎండీఏ అనుమతులు, నాలా కన్వర్షన్లతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లను జెట్ స్పీడ్‌తో లాగించేస్తుంటే, బడంగ్‌పేట డీసీ సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దినేష్‌లు ఫిర్యాదులు రాగానే కేవలం ‘కంటితుడుపు’ నోటీసులిచ్చి తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు.<br />సామాన్యుడు ఇల్లు కడితే రూల్స్ మాట్లాడే మున్సిపల్ యంత్రాంగం, ఎకరాల కొద్దీ వెలుస్తున్న దొంగ గేటెడ్ కమ్యూనిటీల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తోంది. జోనల్ కమిషనర్ చంద్రకళ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్‌ల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలతో సామాన్యులను నట్టేట ముంచుతున్న ఈ తిమింగలాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే కఠిన విజిలెన్స్ విచారణ జరిపి, సస్పెన్షన్ వేటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.</p>
<p><br /><strong>హైదరాబాద్:</strong></p>
<p>నగర శివార్లలోని బడంగ్‌పేట పరిధి (జిహెచ్ఎంసి సర్కిల్ -16) అవినీతి కూపంగా మారింది. గతంలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లతో సహా పదిమంది అధికారులు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినా, ఏసీబీ దాడులు జరిగినా ఇక్కడి అధికారుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం అండతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA), జీహెచ్‌ఎంసీ నిబంధనలను నడిరోడ్డుపై తగులబెడుతూ.. ఎకరాల కొద్దీ అక్రమ వెంచర్లు, దొంగ గేటెడ్ కమ్యూనిటీలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.34.25.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.34.25" width="378" height="672"/><br />ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొడుతూ, సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్న ఈ దందా వెనుక స్థానిక మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.</p>
<p><strong>*రూల్స్ బ్రేక్.. రిజిస్ట్రేషన్లు జెట్ స్పీడ్!</strong><br />చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్ భారీ ముడుపుల మత్తులో పడి నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయేతర భూమార్పిడి (నాలా కన్వర్షన్) పత్రాలు లేకపోయినా, హెచ్ఎండీఏ లేఅవుట్ అనుమతులు శూన్యమైనా.. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శరవేగంగా ముగించేస్తున్నారు. గతంలో ఇక్కడ రైతు పాసు పుస్తకాల ఆధారంగానే ఏకంగా నిర్మాణ అనుమతులు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ రెవెన్యూ విభాగానికి రావాల్సిన కోట్ల రూపాయల పన్నుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.</p>
<p>*మున్సిపల్ అధికారుల ‘ముడుపుల’ రక్షణ వలయం<br />ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లేఅవుట్ రుసుములు అధికారుల సొంత జేబుల్లోకి వెళ్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడంగ్‌పేట వృత్త ఉప కమిషనర్ (డీసీ) సమ్మయ్య, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి (టౌన్ ప్లానింగ్ ఆఫీసర్) దినేష్ ఈ అక్రమ వెంచర్లకు అభయహస్తం అందిస్తున్నారు. అక్రమ లేఅవుట్లపై ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు, కేవలం కంటితుడుపుగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత తెరవెనుక వ్యవహారాలు చక్కబెట్టుకుని మౌనం వహిస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ స్థలాలకే ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండా నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేస్తూ అక్రమార్కులకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.35.59.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.35.59" width="493" height="1102"/></p>
<p><strong>*సర్వే నంబర్ల వారీగా అక్రమాల చిట్టా ఇదే:</strong><br />అధికారుల అండదండలతో నిబంధనల ఉల్లంఘనదారులు బహిరంగంగానే బోర్డులు ఏర్పాటు చేసి, భూగర్భ డ్రైనేజీ పనులు సైతం పూర్తి చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. నాలా కన్వర్షన్ లేకుండా, జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా రీసెంట్ గా వెలిసిన అక్రమ వెంచర్ల వివరాలు:<br /> *బాలాపూర్ (సర్వే నంబర్లు: 9, 10, 11): సుమారు 2 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్ యథేచ్ఛగా సాగుతోంది.</p>
<p> *నాదర్‌గుల్ (సర్వే నంబర్లు: 1-85, 1-86, 1-95, 97, 1-103, 1-105): దాదాపు 5 ఎకరాలలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. పాత గ్రామ పంచాయతీ సర్పంచుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ భూక్రమబద్ధీకరణ (LRS) పత్రాలు సృష్టించి, ప్లాట్లు ఏర్పాటు చేసి మరీ గృహ నిర్మాణ అనుమతులు పొందుతున్నారు.</p>
<p><strong>*సామాన్యుడిపై ప్రతాపం.. భూమాఫియాపై ప్రేమా?</strong><br />పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకుని 60 లేదా 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే చాలు.. అనుమతులు, నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేసే మున్సిపల్ యంత్రాంగం, ఎకరాల కొద్దీ వెలుస్తున్న అక్రమ వెంచర్ల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న రహస్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అవినీతి భాగోతంలో ఉన్నతాధికారుల వాటా ఎంత? వారి మౌనానికి అర్థమేమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జోనల్ కమిషనర్ చంద్రకళల నిఘా వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.</p>
<p>*అవినీతి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి.. విజిలెన్స్ ఎంక్వయిరీ జరగాలి!<br />ఫోర్జరీ పత్రాలు, నకిలీ లేఅవుట్లతో సాగుతున్న ఈ దందాలో తెలియక ప్లాట్లు కొని సామాన్య ప్రజలు మోసపోతే బాధ్యులెవరు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలి.</p>
<p><strong> ‘భారత శక్తి’ డిమాండ్:*</strong><br />భారీ ముడుపులు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ 'రెహమాన్, అక్రమాలకు వత్తాసు పలుకుతున్న బడంగ్‌పేట ఉప కమిషనర్ "సమ్మయ్యల"ను తక్షణమే సస్పెండ్' చేయాలి.</p>
<p>*టౌన్ ప్లానింగ్ అధికారి దినేష్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి.</p>
<p>*ముడుపులు అందుకొని నోటీసులకే పరిమితమైన అధికారుల తీరుపై 'జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విచారణ  జరిపించాలి.</p>
<p>*రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అక్రమ సామ్రాజ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ వెంచర్లను వెంటనే కూల్చివేయాలని ‘భారత శక్తి’ డిమాండ్ చేస్తోంది.<img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.35.59-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.35.59 (1)" width="436" height="327"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.37.40.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.37.40" width="440" height="203"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.33.36.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.33.36" width="446" height="593"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.34.25.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.34.25" width="441" height="784"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.33.37-(1).jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.33.37 (1)" width="1075" height="315"/><img src="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.36.00.jpeg" alt="WhatsApp Image 2026-06-21 at 19.36.00" width="1020" height="765"/></p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                    

                <link>https://www.bharathasakthi.com/telangana/anarchy-of-illegal-layouts-with-officials/article-8192</link>
                <guid>https://www.bharathasakthi.com/telangana/anarchy-of-illegal-layouts-with-officials/article-8192</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 10:40:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.bharathasakthi.com/media/2026-06/whatsapp-image-2026-06-21-at-19.37.41.jpeg"                         length="176873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Bharatha Sakthi Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        