సహకారం ఎప్పటికీ ఉంటది
- డబ్ల్యూ జే ఐ జిల్లా కమిటీని సన్మానించిన అల్పోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్ :
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (బిఎంఎస్ అనుబంధం)జిల్లా సంఘానికి తనవంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి అధ్యక్షుడు దారం జగన్నాథ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్,కోశాధికారి చిట్టిమల్ల మహేందర్,సంయుక్త కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిలను సన్మానించారు.
About The Author
04 Mar 2026
