పత్తి రైతులు సిసిఐలో పత్తి అమ్ముకునుటకు గాను స్లాట్ బుకింగ్ తప్పని సరి..
సూచించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా :

పత్తి రైతులు సిసిఐ లో పత్తి అమ్ముకొనుటకు ముందుగా కాపాస్ కిసాన్ ఆప్ తమ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి.
ముందుగా రైతు నమోదు చేసుకోని, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జిల్లాలోని మద్నూర్ లో గల జిన్నింగ్ మిల్లు కృష్ణా నాచురల్ ఫైబర్ జిన్నింగ్ మిల్లును ముందుగా సిసిఐ వారు ఎల్1 లో ఎన్నుకొన్నారు. కావున ముందుగా ఈ జిన్నింగ్ మిల్లు మాత్రమే కనబడుతుంది.
Read More క్రీడలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం
About The Author
06 Dec 2025
