కంటి శస్త్ర చికిత్స శిబిరం విజయవంతం

ములుగు జిల్లా :
జిల్లా వ్యాప్తంగా ప్రజలు విస్తృతంగా స్పందించి, దాదాపు వెయ్యి మంది ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందులో 168 మంది రోగులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తన స్వస్థల ప్రజల కోసం సంజోష్ ఇంత విలువైన సేవా కార్యక్రమం చేపట్టడం నిజంగాప్రశంసనీయంప్రస్తుతం చాలామంది తమ ఊరిని మరిచిపోతున్న వేళ, సంజోష్ లాంటి యువత తమ ప్రజల కోసం కృషి చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ శంకర నేత్రాలయ వైద్యులను శాలువాలతో సత్కరించి, ఆశ వర్కర్లకు రూ.15 వేల చెక్కును సంజోష్, రాచుపల్లి ఉపేంద్ర చేతుల మీదుగా అందజేశారు.
Read More నేటి భారతం :
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శంకర్, సి.ఐ ఏటూరు నాగారం అనుముల శ్రీనివాస్, ఏటూరు నాగారం ఎస్.ఐ రాజ్కుమార్, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..
About The Author
06 Dec 2025
