బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

WhatsApp Image 2025-10-26 at 6.37.10 PM

సంగారెడ్డి : 
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన పాషా దర్గా కమిటీ అధ్యక్షులు రఫీ, తండ్రి దుబాయ్ యూసుఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో  కుటుంబంలో జరిగిన విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More వేములవాడ నేతలు జూబ్లీ బాట

About The Author