ప్రభుత్వ పాఠశాలకు ఆర్వో ప్లాంటును విరాళంగా అందజేసిన పూర్వ విద్యార్థి రెడ్డిశెట్టి ఆనంద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :

నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువచేసే శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేసిన స్థానిక వ్యాపారి రెడ్డిశెట్టి ఆనంద్ తన ఉదారతను చాటుకున్నాడు. తన పుట్టినరోజును పాఠశాలలో విద్యార్థుల మధ్య జరుపుకోవాలన్న సంకల్పంతో సోమవారం ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.
Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ
About The Author
06 Dec 2025
