భక్తుల మనోభావాలతో ఆలయ అధికారుల ఆటలు

పరిరక్షణ సమితి సభ్యులు పోతు అనిల్.

WhatsApp Image 2025-10-22 at 6.09.42 PM

వేములవాడ :  

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ముసివేత పై పలు ఛానలలో సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రసారం కావడం  రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని,ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు పోతు అనిల్ అన్నారు.బుధవారం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పేరుతో రోజుకో విధంగా ఆలయ అధికారులు ప్రవర్తించడం వారి మనోభావాలతో ఆటలాడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తీక మాసం లో శివయ్యకు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో  దీపారాధన పూజలు నిర్వహిస్తారని,వారి మనోభావాలను గుర్తించి మహాశివరాత్రి తర్వాత ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని, అప్పటివరకు భక్తులకు రాజన్న దర్శనం కల్పించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

About The Author