లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా :
Read More మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగి తెలుసుకొని త్వరగా వడ్లను సంచుల్లో నింపి త్వరగా లారీ లలో లోడ్ చేయాలనీ, త్వరితగతిన పూర్తి చేయాలని, ట్యాబ్ ఎంట్రీలు అవుతున్నాయా, పెమెంట్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం
About The Author
06 Dec 2025
