నేటి భారతం

Prime_Minister_Narendra_Modi_Jun మీరు ఎవరినైనా పలుకరించేటప్పుడు.. 
వారి యోగ క్షేమాలు తెలుసుకునేటప్పుడు.. 
ఒక పూల గుత్తి, లేక పండ్లు, ఒక కానుక ఇచ్చి 
పలుకరిస్తుంటారు.. కానీ అది కరెక్ట్ కాదు.. 
వారికి మీరు ఒక పుస్తకం ఇవ్వండి.. 
ఆ పుస్తకం వారిలో ఒక మంచి మార్పు తెస్తుంది.. 
చదవడం కంటే మించిన ఆనందం ఇంకొకటి లేదు.. 
విజ్ఞానం కంటే బలమైనది ఏదీ ఈ లోకంలో లేదు.. 
అందుకే ప్రతి రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి..   

- నరేంద్ర మోడీ, భారత ప్రధాని..

Read More గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

About The Author

Related Posts