warangal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించండి
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ...
Read More... హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ : హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ మెయిన్ రోడ్డులో నిర్వాహకులు ప్రోపరేటర్ కంచి సూర్యతేజ కల్పన దంపతులు నూతన హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ను బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.ఈ సందర్భంగా ప్రోపరేటర్ కంచి సూర్యతేజ మీడియాతో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు,నగర ప్రజలకు శుచి,రుచికరమైన టిఫిన్స్,...
Read More... పెద్ది ఆంజనేయులు సన్మానించిన టి జి ఓ స్
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ : పెద్ది ఆంజనేయులు, ఎంపీడీఓ , ఎంపీపీ , పరకాల పదవీ విరమణ అభినందన సభ హనుమకొండ లోని మయూరి గార్డెన్స్ లోఆదివారం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న టీజీవోస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్మోహన్ రావు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధంగా వుండాలి అన్నారు. మనం సంఘటితంగా...
Read More... ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యే లు
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ : హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ...
Read More... వరంగల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ : శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ల్ భారీ వర్షాలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లతో కలసి రాష్ట్రస్థాయి అధికారులు, 12 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర...
Read More... పత్రికా కార్యాలయల పై దాడులు అనైతికం
Published On
By Bharatha Sakthi Desk
టీయూడబ్ల్యూజేే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎ.కొమురయ్య
పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలు చిరస్మరణీయం
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ బ్యూరో:
Read More... అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్
Published On
By Bharatha Sakthi Desk
పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్,...
Read More... కాళోజి కళాక్షేత్రం లో చాకలి ఐలమ్మ చరిత్ర నృత్య నాటకం
Published On
By Bharatha Sakthi Desk
హన్మకొండ బాలసముద్రం లోని కాళోజి కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ , కొండా సురేఖ , ఎం.పి కడియం కావ్య , ఎమ్మెల్సీ బండా...
Read More... అంగరంగ వైభవంగా రామానుజన్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు
Published On
By Bharatha Sakthi Desk
మా శ్రీనివాస రామానుజన్ ఒ లంపియాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించుకుంటున్నామని స్కూల్ డైరెక్టర్ లయన్ ముచ్చ రాజిరెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ ముచ్చ అరుణ రాజిరెడ్డి లు అన్నారు. చదువుతోపాటు బతుకమ్మ సంబరాలు విద్యార్థినీ విద్యార్థులు,పేరెంట్స్ తో పాటు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని, చదువుతోపాటు సంస్కృతి నేర్పించడం కూడా మా...
Read More... ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.
Published On
By Bharatha Sakthi Desk
ఉమ్మడి వరంగల్ :
Read More... వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సతో పేషెంట్ చెయ్యి కాపాడిన వైద్య నిపుణులు
Published On
By Bharatha Sakthi Desk
మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో అత్యవసర శస్త్రచికిత్స ద్వారా ఒక పేషెంట్ చెయ్యిని విజయవంతంగా కాపాడారు.తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్కి గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరిన రోజే అతనికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో లోకల్ డాక్టర్ సంప్రదించారు. డాక్టర్ పరీక్షించి, రక్త...
Read More... 