krishna aaditya

జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు : డిసిఓ వెంకటేశ్వర్లు

ములుగు జిల్లా :  ములుగు మండలం  జాకారం  గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో నేడు జరగనున్న 11వ జోనల్ లెవెల్  క్రీడల  ప్రారంభోత్సవానికి మంత్రులు హాజరవుతున్నట్లు ములుగు డిసిఒ డాక్టర్ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు.  బుధవారం గురుకులంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల...
తెలంగాణ 
Read More...