ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌ 

అక్టోబ‌ర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

అక్టోబ‌ర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబ‌ర్‌ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో అక్టోబర్ 06న...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్...

తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్... ఆందోళన వద్దన్న ఎస్పీ సుబ్బరాయుడుతిరుపతి నగరానికి బాంబు బెదిరింపుతో కలకలంఈమెయిల్ ద్వారా నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరికవెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగంతిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలుప్రజలు భయపడొద్దని, వదంతులు నమ్మొద్దని ఎస్పీ సుబ్బరాయుడు భరోసాఈమెయిల్ బెదిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్న ఆరోగ్య శాఖ మంత్రి..

ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్న ఆరోగ్య శాఖ మంత్రి..  - సారూ జర పోరుమామిళ్ల 50 పడకల ప్రభుత్వాసుపత్రి పై దృష్టి సారిస్తారా...?- ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ ...? - గర్భవతులకు తప్పని కార్పొరేటు ఆసుపత్రుల తిప్పలు- పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన సీపీఐ బృదం
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి..

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి.. పోరుమామిళ్ల : ( AP )
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

బ్రహ్మోత్సవాల వేళ అలజడికి భూమన కుట్ర: భానుప్రకాశ్ రెడ్డి

బ్రహ్మోత్సవాల వేళ అలజడికి భూమన కుట్ర: భానుప్రకాశ్ రెడ్డి కొనసాగుతున్న అలిపిరి విగ్రహం వివాదం23న పోలీసు విచారణకు వస్తానన్న భూమన24న తిరుమల వస్తున్న సీఎం చంద్రబాబు23న వస్తానని భూమన చెప్పడం వెనుక కుట్ర ఉందన్న భానుభూమనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడి
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..    కాణిపాకంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు, ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్ మనోహర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకి శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

సోషలిస్టు రాజ్యాంగం లక్ష్యంగా వ్యా.కా.స.జాతీయ కౌన్సిల్ సమావేశాలు.

సోషలిస్టు రాజ్యాంగం లక్ష్యంగా వ్యా.కా.స.జాతీయ కౌన్సిల్ సమావేశాలు. దేశంలో కార్పొరేట్ల అనుకూల పాలన సాగుతోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తున్నారు. విద్య, వైద్యం, గృహవసద్ది, ఉపాధి, ఆహారం, అందరికీ అందించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. 
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, పవర్‌గ్రిడ్ సహకారంతో విద్యుత్ సంస్థల కోసం సైబర్ భద్రతా అవగాహన వర్క్‌షాప్‌

పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, పవర్‌గ్రిడ్ సహకారంతో విద్యుత్ సంస్థల కోసం  సైబర్ భద్రతా అవగాహన వర్క్‌షాప్‌    విశాఖపట్నం, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 25: కొనసాగుతున్న సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా, దక్షిణ ప్రాంత యుటిలిటీలకు చెందిన విద్యుత్ రంగ నిపుణుల కోసం సైబర్ భద్రతా అవగాహనపై ప్రాంతీయ సమావేశం-కమ్-వర్క్‌షాప్‌ను విశాఖపట్నంలో నిర్వహించింది. పవర్‌గ్రిడ్ సహకారంతో భారత ప్రభుత్వం, విద్యుత్ మంత్రిత్వ శాఖ, విద్యుత్ రంగానికి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

సింగ‌ల్ విండ్ ప‌ద్ధ‌తిలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి

సింగ‌ల్ విండ్ ప‌ద్ధ‌తిలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి  తిరుప‌తి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  వినాయ‌క మ‌హోత్స‌వ క‌మిటీ కార్యాల‌యాన్ని బుధ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మ‌హోత్స‌వ క‌మిటీని సంప్ర‌దించి అనుమతులు పొందాల‌ని ఆయ‌న కోరారు. ఈ నెల 27వ తేది జ‌రిగే వినాయ‌క చ‌వితిని సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా...
Read More...