ఆంధ్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... క్రికెట్ టోర్నమెంట్లో వరికుంట్ల టీం విజయం.
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ల : కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలం వరికుంట్ల విచారణలో యువతకు నూతన సంవత్సర సందర్భంగా టోర్నమెంట్ నిర్ణయించడం జరిగింది.ఈ టోర్నమెంట్లో విచారణ లో ఉండు బాలయ పల్లె. నాయనపల్లి. ఎగువ పాలెం. దిగువపాలెం యువత క్రికెట్ టోర్నమెంట్ కు ముందుకు రావడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఘనవిజం సాధించిన వరికుంట్ల యూత్... పోరుమామిళ్ల పోలిస్టేషన్ ను మైదుకూరు డిఎస్పీ ఆకస్మిక తనిఖీ
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ళ : మైదుకూరు DSP పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీస్, పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ మరియు శ్రీ అవధూత కాశినాయన పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ యొక్క సమగ్ర కార్యాచరణ, పరిపాలనా సామర్థ్యం, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల గుర్తింపు మరియు ప్రజాసేవల అందజేతను అంచనా వేయుటకు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది.... యూరియా పాస్టేటు, తదితర ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి
Published On
By Bharatha Sakthi Desk
- అధిక ధరలకు విక్రయిస్తున్న ఎరువుల దుకాణాదారులను కట్టడి చేయాలి.. - ఏపీ రైతు సంఘం డిమాండ్.. విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ళ : పొలంలో కి వస్తున్న అడవి జంతు వుల భారీ నుండి పంటలు కాపాడుకునే ప్రయత్నం లో వేసిన విద్యుత్ తీగలు తగిలి వరికుంట్ల జయన్న అనే వ్యక్తి మృతిచెందారు. కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన వరికుంట్ల జయన్న అనే వ్యక్తి తన పొలంలో అడవి జంతు వుల నుండి పంటలు కాపాడుకునేందుకు... అక్టోబర్లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Published On
By Bharatha Sakthi Desk
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10, 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో అక్టోబర్ 06న... తిరుపతిని పేల్చేస్తామంటూ ఈమెయిల్...
Published On
By Bharatha Sakthi Desk
ఆందోళన వద్దన్న ఎస్పీ సుబ్బరాయుడుతిరుపతి నగరానికి బాంబు బెదిరింపుతో కలకలంఈమెయిల్ ద్వారా నగరంలో బాంబులు పెట్టినట్టు హెచ్చరికవెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగంతిరుమల, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలుప్రజలు భయపడొద్దని, వదంతులు నమ్మొద్దని ఎస్పీ సుబ్బరాయుడు భరోసాఈమెయిల్ బెదిరింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్న ఆరోగ్య శాఖ మంత్రి..
Published On
By Bharatha Sakthi Desk
- సారూ జర పోరుమామిళ్ల 50 పడకల ప్రభుత్వాసుపత్రి పై దృష్టి సారిస్తారా...?- ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎక్కడ ...? - గర్భవతులకు తప్పని కార్పొరేటు ఆసుపత్రుల తిప్పలు- పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన సీపీఐ బృదం గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి..
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ల : ( AP ) బ్రహ్మోత్సవాల వేళ అలజడికి భూమన కుట్ర: భానుప్రకాశ్ రెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
కొనసాగుతున్న అలిపిరి విగ్రహం వివాదం23న పోలీసు విచారణకు వస్తానన్న భూమన24న తిరుమల వస్తున్న సీఎం చంద్రబాబు23న వస్తానని భూమన చెప్పడం వెనుక కుట్ర ఉందన్న భానుభూమనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడి భూబకాసురుల ను పుట్టించేది అవినీతి అధికారులే..
Published On
By Bharatha Sakthi Desk
పోరుమామిళ్ల : శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..
Published On
By Bharatha Sakthi Desk
కాణిపాకంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు, ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏ.ఎస్ మనోహర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకి శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు... ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ
Published On
By Bharatha Sakthi Desk
కడప : 