ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌ 

పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, పవర్‌గ్రిడ్ సహకారంతో విద్యుత్ సంస్థల కోసం సైబర్ భద్రతా అవగాహన వర్క్‌షాప్‌

పవర్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, పవర్‌గ్రిడ్ సహకారంతో విద్యుత్ సంస్థల కోసం  సైబర్ భద్రతా అవగాహన వర్క్‌షాప్‌    విశాఖపట్నం, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 25: కొనసాగుతున్న సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలలో భాగంగా, దక్షిణ ప్రాంత యుటిలిటీలకు చెందిన విద్యుత్ రంగ నిపుణుల కోసం సైబర్ భద్రతా అవగాహనపై ప్రాంతీయ సమావేశం-కమ్-వర్క్‌షాప్‌ను విశాఖపట్నంలో నిర్వహించింది. పవర్‌గ్రిడ్ సహకారంతో భారత ప్రభుత్వం, విద్యుత్ మంత్రిత్వ శాఖ, విద్యుత్ రంగానికి చెందిన కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

సింగ‌ల్ విండ్ ప‌ద్ధ‌తిలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి

సింగ‌ల్ విండ్ ప‌ద్ధ‌తిలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి  తిరుప‌తి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  వినాయ‌క మ‌హోత్స‌వ క‌మిటీ కార్యాల‌యాన్ని బుధ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయ‌క మండ‌పాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మ‌హోత్స‌వ క‌మిటీని సంప్ర‌దించి అనుమతులు పొందాల‌ని ఆయ‌న కోరారు. ఈ నెల 27వ తేది జ‌రిగే వినాయ‌క చ‌వితిని సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

అర్జీ దారుల సమస్యలను సంతృప్తి స్థాయి లో పరిష్కారానికి చర్యలు చేపట్టండి 

అర్జీ దారుల సమస్యలను సంతృప్తి స్థాయి లో పరిష్కారానికి చర్యలు చేపట్టండి  వై ఎస్ ఆర్ కడప,ఆగస్టు 18(భారత శక్తి):  ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలలో పరిష్కారంలో అర్జీదారులు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉండేలా చర్యలు చేపట్టాలని త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

రాష్ట్రస్థాయి జానపద భజన పోటీల్లో శ్రీరామ కోలాట బృందం కి మొదటి స్థానం

రాష్ట్రస్థాయి జానపద భజన పోటీల్లో శ్రీరామ కోలాట బృందం కి మొదటి స్థానం తిరుపతి జిల్లా ప్రతినిధి, ఆగష్టు18(భారత శక్తి): తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన శ్రీమతి పరస కస్తూరమ్మ ఐదవ సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం ఆధ్వర్యంలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు, కళాకారులకు రాష్ట్రస్థాయి భజన పోటీలు నిర్వహించారు. భజన పోటీలలో వివిధ జిల్లాల నుండి 15...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

చిత్తూరులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

చిత్తూరులో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ తిరుపతి జిల్లా ప్రతి నిధి/చిత్తూరు ఆగష్టు 16 (భారత శక్తి):- జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ లో  స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం బస్సులో మంత్రి, చిత్తూరు ఎంపీ దగ్గు మళ్ళ...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి' పథకం అమలు

'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి' పథకం అమలు తిరుపతి జిల్లా ప్రతి నిధి, ఆగష్టు 16(భారత శక్తి): రాష్ట్ర ప్రభుత్వం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు గొప్ప బహుమతిని అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  'సూపర్ సిక్స్' పథకాలలో ముఖ్యమైన ' స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

ఎంపీ సంతకం ఫోర్జరీ.

ఎంపీ సంతకం ఫోర్జరీ. తిరుమల దేవస్థానానికి ప్రత్యేక దర్శనం నిమిత్తం లెటర్ ప్యాడ్ తయారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన నంద్యాల సబ్ డివిజన్ ఏ.ఎస్.పీ. జావళి ఐపీఎస్.. 
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

విద్యార్థుల్లో చదువుతోపాటు ఆటలు ముఖ్యం...

విద్యార్థుల్లో చదువుతోపాటు ఆటలు ముఖ్యం... పోరుమామిళ్ల : పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లె గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యనభ్యసించి మంచి స్థాయిలో ఉండగలిగిన సిద్దిపేట లయన్స్  క్లబ్ నెంబర్  దాసరిపల్లి జోజి (ex ఆర్మీ)(జ్యోతి మన వికాస కేంద్రం సిద్దిపేట), బద్వేల్ ఎంఈఓ ప్రమీల, కాకినాడ ఎంఈఓ దాసరపల్లి డేవిడ్,చాపాడు జడ్పీ హైస్కూల్ పీడీ ఓబయ్య...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి మృతి

మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి మృతి తిరుపతి జిల్లా ప్రతినిధి,ఆగష్టు 12(భారతశక్తి): శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో, అందరికీ ఆప్తుడుగా, రాజకీయాలకు అతీతంగా మెలిగిన మంచి వ్యక్తి తాటిపర్తి చెంచురెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి అన్నారు. ఉదయం శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన స్వగృహం లో చెంచురెడ్డి పార్థీవ దేహానికి సీపీఐ జిల్లా నాయకత్వం ఆధ్వర్యం లో...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

"దీన్ దయాళ్ స్పర్ష్ యోజన"

విజయవాడ, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 12:6 నుండి 9 వ తరగతి విద్యార్థులకు మంచి అకడమిక్ రికార్డ్ కలిగి మరియు ఫిలాటలిని ఒక అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థుల కు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ నిర్వహించే ఫిలాటలి క్విజ్ & ఫిలాటలి ప్రాజెక్ట్ ఆధారము గా అవార్డు గ్రహీతల కు మొత్తం రూ.6000/-...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

ఘనంగా ఎస్ ఆర్ రంగనాథన్ 133వ జయంతి 

ఘనంగా ఎస్ ఆర్ రంగనాథన్ 133వ జయంతి  శ్రీకాకుళం, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 12: గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ 133వ జయంతి స్థానిక గ్రంథాలయము నందు ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజా మాట్లాడుతూ.. సీయామీలి రామ అమృత రంగనాథన్ గణితశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తూ గ్రంథాలయ...
Read More...
ఆంధ్రప్రదేశ్‌ 

వరికుంట్ల KGBV పాఠశాలలో GCDO డి. రూత్ ఆకస్మిక తనిఖీ..

వరికుంట్ల KGBV పాఠశాలలో GCDO డి. రూత్ ఆకస్మిక తనిఖీ.. పోరుమామిళ్ళ, (భారత శక్తి ప్రతినిధి) ఆగస్టు 12: స్థానిక వరికుంట్ల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (KGBV) మంగళవారం గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి (GCDO) డి. రూత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన ఆమె, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.జాతీయ నులిపురుగుల నిర్మూలన...
Read More...