తెలంగాణ
తెలంగాణ  MORE 

నీచమైన రాజకీయాలు.. సమాజానికి పెను సవాళ్లు..

నీచమైన రాజకీయాలు.. సమాజానికి పెను సవాళ్లు.. * నానాటికీ పెరుగుతున్న రాజకీయ నాయకుల అవినీతి..* రాజ్యాంగం కల్పించిన విశిష్ట అధికారాలను కాలరాస్తున్న కుహనా పొలిటీషియన్స్..* అధికార వ్యామోహం, అక్రమార్జన, బంధుప్రీతి ఇవే పరమావధి..* సేవకులుగా కాకుండా.. ప్రజల రక్షణ వదిలేసి భక్షకులుగా మారుతున్న దౌర్భాగ్యం..* రాజకీయం అంటే ఒక భయం, ఒక దౌర్జన్యం, ఒక దోపిడి, ఒక అరాచకత్వం..* సంక్షేమాన్ని సైతం నంజుకు తింటున్న రాక్షస గణం..* రాజకీయ ప్రక్షాళన దిశగా పోరాటం సాగిస్తున్న "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
Read More...
తెలంగాణ 

ప్రజావాణికి 44 దరఖాస్తులు

ప్రజావాణికి 44 దరఖాస్తులు సంగారెడ్డి : 
Read More...
తెలంగాణ 

ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం చూపాలి.

ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం చూపాలి. ప్రజావాణిలో  వచ్చిన దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు కు...
Read More...
తెలంగాణ 

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నో విపత్తులు జరిగాయి. ఏ రోజు కూడా స్పందించలేదు, నష్టపరిహారం అందించలేదు, వారిని పరామర్శించిన పాపాన కూడా పోలేదని, తెలిపారు. ఆదివారం  బిఆర్ఎస్. నాయకులు మీడియా...
Read More...
తెలంగాణ 

చరిత్ర సృష్టించిన ఏరియా హాస్పిటల్

చరిత్ర సృష్టించిన ఏరియా హాస్పిటల్ మణుగూరు :
Read More...
తెలంగాణ 

వరంగల్ మెడికవర్‌ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సతో పేషెంట్ చెయ్యి కాపాడిన వైద్య నిపుణులు

వరంగల్ మెడికవర్‌ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సతో పేషెంట్ చెయ్యి కాపాడిన వైద్య నిపుణులు మెడికవర్ హాస్పిటల్ వరంగల్‌లో అత్యవసర శస్త్రచికిత్స ద్వారా ఒక పేషెంట్ చెయ్యిని విజయవంతంగా కాపాడారు.తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌కి గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరిన రోజే అతనికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో లోకల్ డాక్టర్ సంప్రదించారు. డాక్టర్ పరీక్షించి, రక్త...
Read More...
తెలంగాణ 

పాల్వంచ గ్రామంలో అధిక వర్షాల వలన కూలిన ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు..

పాల్వంచ గ్రామంలో  అధిక వర్షాల వలన కూలిన ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు..  గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన కామారెడ్డి నుంచి  సిరిసిల్ల వెళ్లే బ్రిడ్జి పై నుంచి అధిక వరద వెళ్ళి బ్రిడ్జి చెడిపోయి రాకపోకలు ఆగిపోయినందున ఈ  బ్రిడ్జిని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ క్షేత్రస్థాయిలో  పరిశీలించి తాత్కాలిక రోడ్డు నుండి రాకపోకలు ప్రారంభించేలా త్వరగా మరమ్మతులు పనులు పూర్తి చేయాలనీ,...
Read More...