తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నిరుద్యోగ నిరసన: ఖాళీలు భర్తీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.
Published On
By Bharatha Sakthi Desk
2లక్షల ఉద్యోగాల భర్తీకి తక్షణ డిమాండ్ టీబీఎఫ్ స్టోర్స్ – మల్టీ బ్రాండ్స్ మెన్స్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి.
Published On
By Bharatha Sakthi Desk
ఎల్బీనగర్ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని మార్గదర్శి కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయ ఆర్చ్ లోపల నూతనంగా టీబీఎఫ్ స్టోర్స్ – మల్టీ బ్రాండ్స్ మెన్స్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి.ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన టీబీఎఫ్ స్టోర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం మరింత... ఎల్బీనగర్లో తాగునీటి ఎద్దడిపై బీ.జే.పీ సమరభేరి
Published On
By Bharatha Sakthi Desk
జలమండలి కార్యాలయం ముట్టడి *ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా అంటూ ఆగ్రహం తెలంగాణలో బీజేపీని పటిష్టం చేస్తాం: మునావత్ పాండు నాయక్
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గిరిజనుల సంక్షేమానికి శ్రమిస్తూ, రాష్ట్రావతారంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కృషి చేయనున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మునావత్ పాండు నాయక్ తెలిపాడు. గిరిజనుల హక్కుల రక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.ఇటీవల గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడైన పాండు నాయక్ మీడియాతో మాట్లాడుతూ..... జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలి: దామోదర రాజనర్సింహ
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవనశైలిలో భాగం చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య... ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
Published On
By Bharatha Sakthi Desk
గ్రామీణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ ధ్యేయం *ఉప్పల్ స్టేడియంలో వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' *అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వ్యవస్థ నిర్మాణం: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎల్బీనగర్ జోన్ లో అవినీతి తిమింగలాల ‘అఫిడవిట్’ మాయాజాలం:
Published On
By Bharatha Sakthi Desk
సరూర్నగర్లో రూల్స్ అవుట్.. ముడుపులే ఇన్! సరూర్నగర్ మున్సిపల్ ఆఫీస్ గేటు ముందరే భారీ అక్రమ నిర్మాణం. *నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణానికి ‘అఫిడవిట్’ సర్టిఫికేట్.. అధికార దుర్వినియోగంలో టౌన్ ప్లానింగ్ రికార్డ్! *అనుమతి లేని ప్రమాదకర సెల్లార్, కమర్షియల్ దందాపై ఎం ఎం.ఎం.సి విజిలెన్స్ విచారణకు స్థానికుల డిమాండ్! *పక్కా ఆధారాలున్నా నోటీసులకే పరిమితమైన సాయి అర్చన.. కొత్త ఏసీపీ అంబికా శ్రీ యాక్షన్ తీసుకునేనా..? అక్రమ నిర్మాణాలకు అక్రమ పద్ధతిలో టాక్స్ లు వేసి సక్రమ నిర్మాణాలు చేయడంలో సరూర్నగర్ టాక్స్ అధికారులు సిద్ధహస్తులు.. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి చర్యలు ఎక్కడ.! కోకాపేట్లో అక్రమార్కులకు ‘నార్సింగి’ అధికారుల అభయహస్తం!
Published On
By Bharatha Sakthi Desk
*డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి లీలలు.. ఏసీపీ మనోహర్ ‘తిక్క’ సమాధానాల వెనుక కథేంటి? *నివాస భవనంలో యథేచ్ఛగా వ్యాపారాలు.. మూడు నెలలుగా బాధితుల ఫిర్యాదులు బుట్టదాఖలు! సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన ఐఏఎస్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.. అధికారుల అండతో అక్రమ లేఅవుట్ల అరాచకం.
Published On
By Bharatha Sakthi Desk
బడంగ్పేటలో ఏసీబీ దాడులైనా మారని తీరు! నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు.. సామాన్య ప్రజలను నట్టేట ముంచుతున్న అవినీతి తిమింగలాలు. చంపాపేట్ సబ్ రిజిస్ట్రార్ రెహమాన్, బడంగ్పేట16 డీసీ సమ్మయ్యలను తక్షణమే సస్పెండ్ చేయాలి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దినేష్ పాత్రపై సమగ్ర విచారణ జరపాలి. జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ చర్యలు ఎక్కడ..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అక్రమ సామ్రాజ్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. బాలాపూర్ బొడ్రాయి మహోత్సవాలు: మల్ రెడ్డి రాంరెడ్డికి ఆహ్వానం
Published On
By Bharatha Sakthi Desk
*బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో గల బాలాపూర్లో ఈ నెల 25వ తేదీ నుండి ప్రతిష్టాత్మక బొడ్రాయి మహోత్సవ పండుగ ప్రారంభం కానుంది. గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఆర్డీసీ) చైర్మన్ మల్... రాక్ టౌన్ కాలనీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
Published On
By Bharatha Sakthi Desk
ఆరోగ్యానికి యోగా మార్గం: యోగా గురువు మధుసూదన్ రెడ్డి *కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ వాసులు: ప్రెసిడెంట్ ఎర్ర వినోద్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన పెన్నార్ బిఆర్టియు నాయకులు..
Published On
By Bharatha Sakthi Desk
పటాన్చెరు: శనివారం జరిగిన పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బి ఆర్ టి యు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం ఈ... 