తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం.
Published On
By Bharatha Sakthi Desk
నూతన సిఐని మర్యాద పూర్వకంగా కలిసిన భవన నిర్మాణ కార్మిక సంఘం. వైభవంగా 'హరిఓం ఎంటర్ప్రైజెస్' ప్రారంభం
Published On
By Bharatha Sakthi Desk
హయత్ నగర్: తోరూర్ - కోహెడ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన హరిఓం ఎంటర్ప్రైజెస్ & మంగళదీప్ మార్కెటింగ్ సంస్థను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హయత్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి సంస్థను ప్రారంభించారు. వ్యాపార వృద్ధి... టీఎన్జీవో కాలనీలో రూ. 3,200 కోట్ల భూమి రక్షణ
Published On
By Bharatha Sakthi Desk
16 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్. ముసాయికుంట, గ్రీన్ బెల్ట్ ఆక్రమణలపై ఉక్కుపాదం నూతన వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
శంషాబాద్: శంషాబాద్లోని మల్లికా కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను పుష్పగుచ్ఛంతో అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు.కార్యక్రమంలో ఆమెతో పాటు... బడ్జెట్లో జర్నలిస్టులకు ‘మొండిచేయి’!
Published On
By Bharatha Sakthi Desk
సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్పై TWJF ఆగ్రహం అక్రెడిటేషన్లు లేవు.. హెల్త్ కార్డుల ముచ్చటే లేదు చిన్న పత్రికల బిల్లులు ఆపడం అన్యాయం: మామిడి సోమయ్య ఈటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లచ్చిరెడ్డి,
Published On
By Bharatha Sakthi Desk
ప్రజాప్రయోజనమే పరమావధిగా పనిచేయాలి: హైడ్రా రంగనాథ్..!
Published On
By Bharatha Sakthi Desk
విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుకోవాలి: గ్రూప్-1 అధికారులకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం ఆత్మీయ మిత్రుడిని సన్మానించిన చిన్ననాటి స్నేహితులు
Published On
By Bharatha Sakthi Desk
ఎల్బీనగర్: హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె లింగం గౌడ్ ను నాగోల్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల సంగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన తమ చిన్ననాటి మిత్రుడికి వారంతా ఆత్మీయ సన్మానం చేశారు. నాగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల... నగరంలో రెట్టింపు హడావుడి: అటు పారిశుద్ధ్యం.. ఇటు జనగణన!
Published On
By Bharatha Sakthi Desk
చార్మినార్ పరిసరాల్లో మెరిసిన శుభ్రతవచ్చే ఏడాది జనాభా గణనకు పక్కా కసరత్తు రెడ్డి సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి: మల్రెడ్డి రాంరెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రెడ్డి సేవా సంఘాలన్నీ సమన్వయంతో ముందుకు సాగి, ఒకే సంక్షేమ సంఘంగా ఆవిర్భవించాలని రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి పిలుపునిచ్చారు. బ్రాహ్మణపల్లిలోని పరిణయ కన్వెన్షన్లో గుర్రం పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘రెడ్డి గర్జన ఉగాది పురస్కారాలు - 2026’ వేడుకలకు ఆయన ముఖ్య... ఆక్రమణల చెర నుంచి రూ.1650 కోట్ల భూమి విముక్తి.
Published On
By Bharatha Sakthi Desk
11 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా రక్షణ కొండాపూర్, ప్రగతినగర్లలో ఫెన్సింగ్ ఏర్పాటు ప్రకృతి సేద్యం పై రైతులు చూపాలి
Published On
By Bharatha Sakthi Desk
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచన ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ దుబ్బాక డివిజన్ ఏడిఏ కాంపాటి మల్లయ్య 