తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రజా సేవలే లక్ష్యం: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభం
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు రక్షకభట (పోలీస్) సేవలను మరింత చేరువ చేసేందుకు సరికొత్త అడుగు పడింది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర రక్షకభట శాఖాధిపతి (డీజీపీ) సి.వి. ఆనంద్, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డితో కలిసి... మహిళా సాధికారతకు బాటలు: సరూర్నగర్లో ఇందిరా మహిళా శక్తి ‘ఎగ్ కార్ట్ల’ పంపిణీ!
Published On
By Bharatha Sakthi Desk
సరూర్నగర్: మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో సరూర్నగర్ వృత్త (సర్కిల్) పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (యూసీడీ) విభాగం కీలక అడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు గుడ్ల బండ్లను (ఎగ్ కార్ట్స్) వృత్త ఉప కమిషనర్ (డిప్యూటీ కమిషనర్) సి.హెచ్. శ్రీకాంత్... ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమీక్ష
Published On
By Bharatha Sakthi Desk
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం.. లోపాల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం: జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ వెల్లడి జీ.హెచ్.ఎం.సీ మలక్పేట్ యార్డులో ‘డీజిల్’ దందా! 12 ఏళ్లుగా సాగుతున్న భారీ దోపిడీ!
Published On
By Bharatha Sakthi Desk
*విద్యుత్ ఉన్నా జనరేటర్ల పేరిట వేలాది లీటర్ల స్వాహా! *‘ఫిట్టర్ ఇసాక్’ లీలలు.. బంక్ డీలర్లు, అధికారుల కుమ్మక్కుపై విచారణకు డిమాండ్. పూర్తి ఆధారాలు పొందుపరిచి అవినీతిపరుల పేర్లు సహా వ్రాసినా.. కమిషనర్ ఆర్వీ కర్ణన్ చర్యలు ఎక్కడ.. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం.. ఎల్బీనగర్కు మహర్దశ: రేపే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘వన మహోత్సవం’
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బి.ఎన్.రెడ్డి నగర్ ఫారెస్ట్ (అటవీ) ప్రాంతంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకలో భాగంగా వెయ్యి మంది పాఠశాల విద్యార్థులతో కలిసి సీఎం స్వయంగా మొక్కలు నాటనున్నారు. అనంతరం అక్కడ నిర్మించనున్న భారీ అర్బన్ పార్కుకు (పట్టణ పార్కు)... పెండింగ్ సమస్యలపై జర్నలిస్టుల పోరుబాట: రేపు 'చలో హైదరాబాద్'
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమాన్ని, వారి దీర్ఘకాలిక డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ శ్రామిక జర్నలిస్టుల సమాఖ్య (TWJF) జూన్ 18న భారీ 'చలో హైదరాబాద్' నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మీడియా రంగాన్ని వేధిస్తున్న కీలక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ ఉదయం 10 గంటలకు గన్పార్కు అమరవీరుల... బాలాజీ నగర్లో ‘అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్’ ప్రారంభం
Published On
By Bharatha Sakthi Desk
బడంగ్పేట్:మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ కార్పొరేషన్ బాలాజీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అభ్యాస వినూత్న పాఠశాల’ (అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యా రంగంలో ఆధునిక ప్రమాణాలతో సరికొత్త బోధనా పద్ధతులను అందుబాటులోకి తెస్తూ ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన... ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు సకల సౌకర్యాలు..
Published On
By Bharatha Sakthi Desk
జిన్నారం: గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లి జిఎంఆర్ కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని.. త్వరలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఖాజిపల్లి పరిధిలోని జిఎంఆర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలలో ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న... సమాజం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి
Published On
By Bharatha Sakthi Desk
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం: ‘తీరు మారకుంటే బాంబుల వర్షమే!’
Published On
By Bharatha Sakthi Desk
అది కేవలం ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమే.. ఫైనల్ కాదు! *పునర్నిర్మాణ నిధుల వార్తల్లో నిజం లేదు.. ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు! *అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. స్ట్రామ్ వాటర్ నాలా పనులను వెంటనే నిలిపివేయాలి
Published On
By Bharatha Sakthi Desk
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ ప్రాంతంలో జనప్రియ అపార్ట్మెంట్స్ పక్కన భాగంలో జిహెచ్ఎంసి అధికారుల కనుసన్నల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేపడుతున్న స్ట్రామ్ వాటర్ నాలా డైవర్షన్ పనులను వెంటనే నిలిపివేయాలని బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజలతో కలిసి,ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద... చదువుల పేరిట 'కార్పొరేట్' మారణహోమం..
Published On
By Bharatha Sakthi Desk
ర్యాంకుల దాహానికి బలవుతున్న బాల్యం! *తెలంగాణలో యథేచ్ఛగా సాగుతున్న విద్యా వ్యాపారం *శాస్త్రీయతకు పాతరేసి.. బట్టీ చదువులతో పిల్లల మెదళ్లపై తీవ్ర ఒత్తిడి *ఢిల్లీ, కేరళ నమూనాలతో రాష్ట్ర విద్యావ్యవస్థ ప్రక్షాళనకు ఇదే సరైన సమయం.. విద్యాశాఖ సెక్రటరీ విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..! 