ఆధ్యాత్మికం
తెలంగాణ  ఆధ్యాత్మికం 

ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం

ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ శ్రీ ఆది వరాహలక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దివ్య క్షేత్రములో  క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, 108 తమల పాకులచే ఆకుపూజ,గంధ సింధూరము, పానకం, వడపప్పు, పండ్లు, నారికేళము, పులిహోర, వడమాల,ప్రసాద నివేదనలతో పూలదండ అలంకరణ...
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

బోనమెత్తిన పటాన్చెరు..

బోనమెత్తిన పటాన్చెరు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం.. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
Read More...
తెలంగాణ  ఆధ్యాత్మికం 

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో,జూలై 18:రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి సన్నిధికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు....
Read More...

Advertisement

Latest News

ఆటో కార్మిక సోదరులకు అండగా ఉండి నా వంతు సహాయ సహకారాలు అందిస్తా.
కాకతీయ గడ్డ నుండే బీసీల రిజర్వేషన్ల ఉద్యమం
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి..
బొమ్మరిల్లు కాలనీలో వనమహోత్సవం సందర్భంగా 150 మొక్కలు నాటిన స్థానికులు.
ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 
వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 
గ్రూప్స్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ లకు ఉచిత శిక్షణ 
జి ప్లస్ త్రీ మోడల్ ఇండ్ల నిర్మాణానికి స్థలసేకరణ పనులు వేగవంతం చేయాలి
వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్
రైతు భరోసా కింద భూస్వాములకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది..