క్రైమ్
తెలంగాణ  క్రైమ్ 

మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ 

మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్        భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 25 :నిర్మల్ జిల్లా భైంసా మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ కు తరలించారు.  ఎస్పి డాక్టర్ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో  కెసుకు సంబంధించిన వివరాలను ముఖ్య కార్యాలయంలో వెల్లడించారు. ఈ...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి.. 

హైదరాబాద్‌లో విషం చిమ్ముతున్న డ్రగ్స్ సంస్కృతి..  నిర్వీర్యం అయిపోతున్న యువత భవితవ్యం..  రోజు రోజుకూ పెరిగిపోతున్న నేరాల శాతం.. మత్తులో పడి మానవత్వం మరచిపోతున్న దౌర్భాగ్యం..  అక్రమ సంపాదనకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరు..  భవిష్యత్తు అంధకారమై బానిసలవుతున్న మరికొందరు..  ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగని దందా..  కార్పొరేట్ కల్చర్ కు అలవాటుపడిన సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్న డ్రగ్స్..  వేగంగా పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం భవిష్యత్తులో పెను ప్రమాదం..  ఆరోగ్యాలు చెడగొట్టుకోవడమే కాకుండా సమాజాన్ని నాశనం చేస్తున్నారు..  మరింత ప్రమాదకరంగా మారిన సులువుగా దొరికే గంజాయి..  పోలీసులకు తెలిసినా లంచాలకు దాసోహం అంటున్నారు..! కట్టడి చేయాలనే దృక్పథం ఉంటే.. అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు..  డ్రగ్స్ కల్చర్ పై సమర శంఖం పూరిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
Read More...
తెలంగాణ  క్రైమ్ 

రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు, సీసీ కెమెరాల ఏర్పాటు.

రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు, సీసీ కెమెరాల ఏర్పాటు. షాద్నగర్, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 14: రాయికల్ గ్రామంలో ఇటీవల వరుసగా జరిగిన దొంగతనాల ఘటనలతో గ్రామ ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి ఎల్లప్పుడూ అండగా నిలిచే గ్రామ నివాసి శ్రీ రాయికల్ శ్రీనివాస్  స్వయంగా రూ. 2,00,000/- వ్యయంతో గ్రామమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు

హత్యాయత్నం కేసులో నిందుతులకు ఐదేళ్లు జైలు    వేములవాడ, ఆగస్టు 14 భారత శక్తి) : హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ స్టేషన్ కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ యాదవ్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.చంద్రగిరి గ్రామానికి చెందిన ముత్త ఎల్లయ్య అతనికి...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

మద్యం మత్తులో పరస్పర దాడులు ఏడుగురు అరెస్టు

మద్యం మత్తులో పరస్పర దాడులు ఏడుగురు అరెస్టు ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 14:మద్యం మత్తులో ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు తెగబడిన ఘటనలో 11 మందిపై కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో మద్యం తాగిన...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత.

పశువుల అక్రమ రవాణా అంతరాష్ట్ర ముఠా పట్టివేత. మత్తు ఇంజెక్షన్లతో గోవులను కబళించిన గ్యాంగ్‌కి చెక్ పెట్టిన నిర్మల్ పోలీసులు.   
Read More...
తెలంగాణ  క్రైమ్ 

మీరు భయపడ్డారా.. అంతే సంగతులు...

మీరు భయపడ్డారా.. అంతే సంగతులు... రోజు రోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు..  యువత, వృద్దులు, మహిళలే టార్గెట్..  రక రకాల పేర్లతో ఏమారుస్తారు..  లేని సుఖం కోసం అర్రులు చాచే వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు..  ముఖ్యంగా ప్రభుత్వ పథకాల ఆశచూపి మోసం చేస్తారు..  కొత్తగా డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పంథాను అనుసరిస్తున్నారు..  నిరుద్యోగం, ఆర్ధిక అసమానతలు ఈ నేరాలకు పురిగొల్పుతున్నాయి..  ఒక్కసారి వీరి వలలో చిక్కుకున్నారా ఇక బయటకు రాలేరు..  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు..  ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించండి..  ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారు అందిస్తున్న ప్రత్యేక కథనం..  ఈజీ మనీ.. సులువుగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది.. ఎలాంటి కష్టం చేయకుండానే చేతిలో డబ్బులు వచ్చి పడాలి అనుకుంటారు.. ఇలాంటి వారినే టార్గెట్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.. మీకు ఎదో రకంగా ఆశ చూపిస్తారు.. తమ పరిధిలోకి మిమ్మల్ని తీసుకుంటారు.. తొలుత ఫ్రీగా కొన్ని ప్రయోజనాలు మీకు అందేలా చేస్తారు.. ఇక మీ జీవితాలతో ఆడుకుంటారు ఇది ఒక రకం..  ఇక రెండవది భయం.. ప్రతి చిన్న విషయానికీ భయపడే వారిని వీరు టార్గెట్ చేస్తారు.. మీలో ఉన్న భయం ఆధారంగా మిమ్మల్ని  మేనిప్లేట్ చేస్తారు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, టీనేజ్ వాళ్ళు వీరి వలలో చిక్కుకుంటారు.. అలాంటి వారిని చాలా ఈజీగా మోసం చేసేస్తారు..  ఇక మూడవరకం ఊహకు అందని అనుభవాలను కోరుకునే వారు ఉంటారు.. వీరిలో కాలేజీ స్థాయి విద్యార్థులు, పెళ్ళైన మహిళలు, ఒంటరిగా జీవిస్తున్నవారు.. వీరికి ఎన్నెన్నో మాయ మాటలు చెబుతారు.. ఆనందం మీవెంటే ఉంటుందని ఊరిస్తారు..  సుఖాలు అనుభవించవచ్చు అని ఆశలు రేకెత్తిస్తారు.. ఇలాంటి వారిని కూడా తమ అదుపులోకి తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు  తమ ఇష్టానుసారం ఆడిస్తారు.. దోచుకుంటారు.. కనుక వాస్తవంలో జీవించడం అలవరచుకోవాలి.. అదుపులేని కోరికలను అదుపు చేసుకోవాలి..  కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి.. ఏ అవసరం ఉన్నా పోలీసుల సహాయం తీసుకోవాలి.. అప్పుడే సైబర్ నేరగాళ్ళను కట్టడి చేయవచ్చు..  
Read More...
తెలంగాణ  క్రైమ్ 

గోవా మద్యం పట్టి వేత

గోవా మద్యం  పట్టి వేత సంగారెడ్డి (భారత శక్తి ప్రతినిధి )జూలై 29:సర్పంచి ఎన్నికలు త్వరలో రానున్నాయి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం  ఇప్పటి నుంచి గ్రామస్థులను, ఓటర్లను కాకా పట్టక తప్పదు. ఈ అలోచలను  మదిలో పెట్టకొని కుటుంబ  సభ్యులతో గోవాకు వెళ్లారు. అక్కడ గోవా అంతటా పర్యటించారు. కారులో వెళ్లిన కుటుంబం పెద్ద అడిసెపల్లి నల్లగొండ జిల్లాకు...
Read More...
తెలంగాణ  క్రైమ్ 

మాదకద్రవ్యాల సమాచారం ఇస్తే పదివేలు బహుమతి

మాదకద్రవ్యాల  సమాచారం ఇస్తే పదివేలు  బహుమతి ఏటూరునాగారం/ములుగు జిల్లా( భారతశక్తి ప్రతినిధి) జులై 28:ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ పరిధిలో మాదకద్రవ్యాల సమాచారం అందించిన వారికి పదివేల రూపాయలను బహుమతిగా అందిస్తామని జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపారు. సోమవారం ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో    ములుగు జిల్లా ఎస్పీ   శబరీష్.పి, ఆదేశానుసారం ఏటూరునాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ, సిఐ...
Read More...
ఆంధ్రప్రదేశ్‌  క్రైమ్ 

నకిలీ పట్టాల తయారీ ముఠా అరెస్టు

నకిలీ పట్టాల తయారీ ముఠా అరెస్టు భారతశక్తి ప్రతినిధి, కడప, జూలై 28: పోరుమామిళ్ల మండలం,కాశినాయన,బికోడూరు,కలసపాడు,తదితర అన్ని మండలాల్లో ఇదే తరహా వ్యాపారం దీనికీ రెవిన్యూ వారు ఒత్తాసు పలికి బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమించుకుంటూ, దొంగ పట్టాలు సృష్టిస్థూ కోట్లు ఘడిస్తున్నారు.అన్ని మండ లాలలోను నిఘా పెడితే పెద్ద వ్యవస్థ బయటకి వస్తుందిగా అని ప్రజలలో అంతర్గతంగా సాగుతున్న...
Read More...