poling stations

మూడో విడత ఎన్నికలకు సిబ్బంది కేటాయింపు పూర్తి : జిల్లా కలెక్టర్

ములుగు జిల్లా : జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపు  పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.  సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మూడవ విడతలో ఎన్నికలు జరుగనున్న  కన్నాయిగూడెం, వాజేడు,వెంకటాపురం  మండలాల పోలింగ్ సిబ్బంది మూడవ...
తెలంగాణ 
Read More...

ప్రశాంత పోలింగ్ నిర్వహణకు చర్యలు

   కడప, ఆగష్టు 9 : ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరగనున్న జెడ్పిటిసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలో సమస్యాత్మకంగా గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా....
ఆంధ్రప్రదేశ్‌ 
Read More...