విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతంగా రాణించాలి
- జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి :
సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ విద్యార్థుల పూర్తి హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలనీ,సిలబస్ను నిర్ణీత సమయానికి పూర్తిచేసి, రివిజన్ క్లాసులను నిర్వహించాలన్నారు. విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాల సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి,ఇంచార్జీ ప్రధానోపాధ్యాయురాలు సుధ ,తదితరులు పాల్గొన్నారు.
Read More బీఆర్ఎస్ బిజెపి కనుమరుగు ఖాయం
About The Author
11 Dec 2025
