Bharatha Sakthi Desk
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
Published On
By Bharatha Sakthi Desk
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సబా భవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార...
Read... పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
Published On
By Bharatha Sakthi Desk
కడప, జూలై 15(భారత శక్తి) : జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఏపిపిఎస్సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి యం. విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో డిఆర్వో గారి ఛాంబర్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్...
Read... వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
Published On
By Bharatha Sakthi Desk
భారత శక్తి ప్రతినిధి, న్యూఢిల్లీ, జూలై 15:ధైర్యానికి నిలువెత్తు రూపం, సైద్ధాంతిక నిబద్ధతకు ప్రతిరూపం, అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, శక్తిమంతునిగా నిరూపింతం చేసుకున్న వ్యక్తి, కేరళలోని కన్నూర్ కి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆరెస్సెస్ కార్యకర్త సదానందన్ మాస్టర్...
Read... పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
Published On
By Bharatha Sakthi Desk
కడప, జూలై 15(భారత శక్తి) : రాష్ట్రంలోని పేదరికాన్ని రూపు మాపడమే లక్ష్యంగా, స్వర్ణ ఆంధ్ర @ 2047 విజన్ప్లాన్లో భాగంగా ప్రభుత్వం పి4 విధానాన్ని రూపొందించిందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితిసింగ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో...
Read... ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
Published On
By Bharatha Sakthi Desk
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : ఆదివాసీలను అణిచివేసే కుట్రలో భాగంగా అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రభుత్వ విధానాలను ఖండించాలని ఏఐకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రసాదన్న అన్నారు. 2023 అటవీ సంరక్షణ సవరణ చట్టం...
Read... చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
Published On
By Bharatha Sakthi Desk
తిరుపతి జిల్లా ప్రతి నిధి /విజయవాడ, జూలై 15 (భారతశక్తి) : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఈ...
Read... దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి
Published On
By Bharatha Sakthi Desk
కడప, భారత శక్తి ప్రతినిధి, జూలై 15: మంగళవారం ఉదయం 10 గంటలకు, 'దళిత ఐక్య వేదిక" జిల్లా అధ్యక్షులు ఎన్.నారాయణ జిల్లాలోని దళితుల భూముల భూకబ్జాలకు వ్యతిరేకంగా చేస్తున్న "రిలే నిరాహారదీక్షల"కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప...
Read... పారిశ్రామిక వివాదాల చట్టం-1947, ఫ్యాక్టరీల చట్టం-1948
Published On
By Bharatha Sakthi Desk
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 15:రాష్ట్రంలో వివిధ పరిశ్రమలలో భద్రత ప్రమాణాలపై ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నిరంతరం తనిఖీలు చేపట్టాలని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర...
Read... ములుగు పిఎసిఎస్ కు ఉత్తమ అవార్డు
Published On
By Bharatha Sakthi Desk
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 15 (భారత శక్తి) : హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ సంస్థ సదస్సులో ములుగు పిఎసిఎస్ సొసైటీకి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిసిసిబి...
Read... హైదరాబాద్ మహానగరంలో ఏమి జరుగుతోంది..?
Published On
By Bharatha Sakthi Desk
విచ్చలవిడిగా గంజాయి సరఫరా..? యాంటీ నార్కోటిక్ సంస్థ కళ్లు గప్పుతున్న ఆగంతకులు.. గల్లీల్లో, పాన్ డబ్బాల్లో, కల్లు దుకాణాల్లో అమ్మకం.. 'వీడ్' అంటూ గంజాయిని పిలుచుకుంటారు.. సిగరెట్స్ లో కూరుకొని బహిరంగంగానే వినియోగం.. పెద్దవాళ్ల హస్తం ఉన్నట్టు కొన్ని ఆధారాలు.. కోట్లలో జరుగుతున్న వ్యాపారం.. యువత నిర్వీర్యమై.. దేశ భవిష్యత్తు చీకటి అవుతోంది.. ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ పరిశోధనలో వెలుగు చూసిన భయంకర వాస్తవాలు.. ప్రశ్నించే తత్వం యువతలో నిగూఢమై ఉంటుంది.. పోరాట స్ఫూర్తి నరనరానా నిబిడీకృతమై ఉంటుంది.. యువత మేల్కొంటే సమసమాజం స్థాపితమవుతుంది.. అందుకే ఓ యువతా మేలుకో అని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద.. కానీ యువత నానాటికీ నిర్వీర్యమైపోతోంది.. పోరాట పఠిమ నీరుకారిపోతోంది.. దీనికి కారణం ఏమిటి..? యువత నిరాశా నిస్ప్రుహలకు గురికావడమే అన్నది మా పరిశోధనలో తేలింది.. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని మహాకవి శ్రీ శ్రీ అన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు.. కానీ అలాంటి భయానక పరిస్థితులు కల్పించింది ఎవరు..? విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే హృదయం ద్రవించకమానదు.. భారత శక్తి పాఠకులకోసం ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న హృదయాంతరాళాలను తట్టి లేపే కథనం..
Read... శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు'
Published On
By Bharatha Sakthi Desk
పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ...
Read... నేడు జాతీయ మత్స్య రైతుల దినోత్సవం
Published On
By Bharatha Sakthi Desk
1957లో ఇదే రోజున హైపోఫిసేషన్ టెక్నిక్ ద్వారా భారతీయ మేజర్ కార్ప్స్ లో ప్రేరిత సంతానోత్పత్తి, పునరుత్పత్తికి మార్గనిర్దేశం చేసిన భారతీయ మత్స్య రంగ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ చౌదరి, ఆయన సహచరుడు డాక్టర్ కె.హెచ్.అలీకున్హి చేసిన కృషిని గౌరవించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (ఎన్ఎఫ్ఎఫ్ డి) జాతీయ చేపల రైతు దినోత్సవం నిర్వహిస్తోంది..
Read...