Bharatha Sakthi Desk

విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క మల్లు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షహాజరైన కలెక్టర్ ఎం. హరిత.
తెలంగాణ 
Read...

డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

అనుభవపూర్వక అభ్యాసం, పరిశ్రమ సందర్శన కార్యక్రమాలలో భాగంగా, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ) ఎం.ఫార్మా, పరిశోధక విద్యార్థులు ప్రముఖ పరిశోధన ఆధారిత ఔషధ సంస్థ డైసెల్ లాబొరేటరీస్ ను సందర్శించారు.డైసెల్ చిరల్ టెక్నాలజీస్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర...
తెలంగాణ 
Read...

జిల్లా రిజిస్ట్రార్‌ గా శగుఫ్తా ఫిర్దోస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా : 
తెలంగాణ 
Read...

తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలి

   తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలబెట్టేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో...
తెలంగాణ 
Read...

నేటి భారతం :

గురువు ఒక దీపం లాంటివాడు.. తాను కాలిపోయి, ఇతరుల జీవితాలను వెలిగిస్తాడు.విద్యార్థుల భవిష్యత్తు గురువు చేతుల్లో ఉంటుంది.. ఆ చేతులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.. ఉపాధ్యాయుడు అనేది పుస్తకాలలోని జ్ఞానాన్ని మనసులలో నింపగల మాంత్రికుడు.ఒక మంచి గురువు, వేల...
తెలంగాణ 
Read...

బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..

- తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నెన్నో.. - సింగల్ టీచర్ల వ్యర్థాలు అన్నీ ఇన్నీ కావు.. - బదిలీల ప్రక్రియలో బలైపోతున్న టీచర్ల కుటుంబాలు.. - ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిర్లక్ష వైఖరి.. - ప్రభుత్వ పాఠశాలలను గాలికోరిలేస్తున్న దౌర్భాగ్యం.. - 70, 80 మంది విద్యార్థులకు ఒకే ఉపాద్యాయుడు.. - చదువు నేర్పించాలా..? వారిని కట్టడి చేయాలా..? - భావి భారతాన్ని కార్పొరేట్ వలయంలో పడేస్తున్న సర్కార్.. - విద్యలేనివాడు వింతపశువు అంటారు.. - విద్య కొనలేనివాడు వేస్ట్ ఫెలో అంటున్నారు ఇప్పుడు.. - జీతం తీసుకుంటూ విధులు నిర్వహించలేకపోతున్నామంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. - ఈ వైఖరి మారకపోతే పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్న " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 
తెలంగాణ 
Read...

వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

- వ్యథలతో సాగుతున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల జీవితం.. - కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. - చాలీ చాలని జీతాలతో.. పై అధికారుల జులుంతో క్షణ క్షణం నరకయాతన.. - మురికి కూపాలతో నిత్యం పోరాడుతుంటారు.. - అత్యంత దారుణమైన జీవన స్థితి గతులు.. - తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి నగరవాసులకు శుభ్రతను అందిస్తారు.. - కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తుంటారు.. కనీస వేతనం కూడా దొరకని దారిద్రం.. - పైగా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పై వాళ్లకు చెల్లించాల్సిందే.. - చెప్పుకోవడానికి ఎడారి లేక, చావలేక బ్రతుకుతున్న శ్రమజీవులు.. - పారిశుధ్య కార్మికుల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారందిసున్న పరిశోధనాత్మక కథనం ".. 
తెలంగాణ  MORE 
Read...

నేటి భారతం :

  చెత్త మనుషులని పిలుస్తాం.. కానీ వారివి మంచి మనసులు.. మట్టి, చెత్తలో పని చేసినా.. మన నగరాన్ని శుభ్రంగా ఉంచేది వారి హృదయ స్వచ్ఛతే.. వీధి మీద చెత్త తొలగించే చేతులు, మన సమాజాన్ని పరిశుభ్రతతో నింపుతున్న దేవుళ్ల చేతులు.. పారిశుధ్య కార్మికుడు ప్రతి ఉదయం మన నగరానికి కొత్త శ్వాస ఇస్తాడు... చెత్తను తాకుతూ ఉన్నా, మన జీవనంలో శుభ్రతను నిలబెట్టే నిజమైన యోధుడు పారిశుధ్య కార్మికుడు.. వారు చేసే పని చిన్నది కాదు..  మన నగర ఆరోగ్యానికి ఆధారం అదే.. వైద్యుడు రోగిని రక్షిస్తాడు, కానీ పారిశుధ్య కార్మికుడు రోగం రాకుండా కాపాడుతాడు.. వారిని తక్కువగా చూడొద్దు..  వారు మన సమాజానికి కనిపించని రక్షకులు.. మన నగరం పరిశుభ్రమని గర్వపడే ముందు, ఆ గర్వానికి మూలమైన వారి కష్టం గుర్తు పెట్టుకో.. వారి చెమట చుక్కలే మన నగర స్వచ్ఛతకు పునాది.. వారి పనిని ‘చెత్త పని’ అని కాదు, ‘మహత్తర సేవ’ అని పిలవాలి..  - బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..
తెలంగాణ  MORE 
Read...

రూ. 251 కోట్ల‌తో వనదేవతల ఆల‌యాభివృద్ది పనులు

- మంత్రి పొంగులేటి   శ్రీ‌నివాస‌రెడ్డి.
తెలంగాణ 
Read...

ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, సిరికొండ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు...
తెలంగాణ 
Read...

అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి..

అభినందించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.. 
తెలంగాణ 
Read...

పారదర్శకంగా డిసిసి అధ్యక్షులు నియామకం

- నూతన కమిటీలతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేద్దాం- డిసిసి అధ్యక్షుల అబ్జర్వర్ అబ్రహం జాన్సన్
తెలంగాణ 
Read...

About The Author