Bharatha Sakthi Desk

హైదరాబాద్‌లో స్థిరాస్తి జోరు: బంజారాహిల్స్, హకీంపేట్ భూముల వేలానికి భారీ స్పందన

హైదరాబాద్ :' హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల ఈ-వేలం ప్రక్రియకు రియల్ ఎస్టేట్ రంగం నుండి అద్భుతమైన స్పందన లభించింది. నగరంలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలైన బంజారాహిల్స్, హకీంపేట్‌లలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి...
తెలంగాణ 
Read...

స్కూల్ ఆటోల్లో ఆరుగురికే అనుమతి!

*విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై నిబంధనలు కఠినతరం *ట్రాఫిక్ వింగ్ సమన్వయ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశం
తెలంగాణ 
Read...

కందుకూరు మండలంలో ఘనంగా డబుల్ లేన్ రహదారి పనుల శంకుస్థాపన

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రవాణా వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం..  హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు!
తెలంగాణ 
Read...

బడి సమాచారం ఇక ‘వాట్సాప్’లోనే!

విద్యాశాఖ, మీసేవ ఆధ్వర్యంలో డిజిటల్ విప్లవం *18లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లకే అప్‌డేట్స్ *రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ డిజిటల్ మస్కట్‌గా వినూత్న ప్రయోగం
తెలంగాణ 
Read...

తెలంగాణలో క్రీడా విప్లవం: రూ.50.73 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం.

హైదరాబాద్:*తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రూ.50.73 కోట్ల అంచనా వ్యయంతో పలు క్రీడా ప్రాజెక్టులకు రాష్ట్ర గవర్నర్ శివ...
తెలంగాణ 
Read...

రంగారెడ్డి జిల్లాలో రూ. 85 కోట్లతో రహదారుల నెట్‌వర్క్: శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

కందుకూరు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రవాణా రంగ పురోగతికి సరికొత్త ముందడుగు పడింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం రూ. 85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రహదారి విస్తరణ, ఆధునికీకరణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి....
తెలంగాణ 
Read...

శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో ఘనంగా వికారి శ్వారి క్రతు జీవహోత్త్సవ ఆహ్వాన కార్యక్రమం..

కాప్రా: మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని మంగపురం లో గోదాదేవి రంగనాథ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వికారి శ్వారి క్రతు జీవహోత్త్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్...
తెలంగాణ 
Read...

రేపు జూన్ 21 న అంతర్జాతీయ యోగా మహోత్సవం

తాండూరు :   అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈ నెల 21న పురస్కరించుకొని యోగా చేద్దాం అందరం ఆరోగ్యంగా ఉందాంఅనే నినాదంతో  పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగ అభ్యసన కార్యక్రమాలు మరియు యోగ పై
తెలంగాణ 
Read...

గుమ్మడిదలలో మూడు కోట్ల 13 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో మూడు కోట్ల 13 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం మున్సిపల్ పాలకవర్గం తో కలిసి పటాన్చెరు శాసన సభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి  శంకుస్థాపన...
తెలంగాణ 
Read...

హలో కార్మిక. చలో మహబూబ్ నగర్

వికారాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక  సంఘం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం  శుక్రవారం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో  యాలాల మండల కేంద్రంలో ఉపాధిఈ...
తెలంగాణ 
Read...

తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ల నిలిపివేత

హైదరాబాద్:స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలకు ఈ నెల 26 నుంచి 28 వరకు తాత్కాలిక విరామం కలగనుంది. షెడ్యూల్డ్ సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ...
తెలంగాణ 
Read...

ఒడిశా-హైదరాబాద్ గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు: ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్, 51.8 కేజీల గంజాయి స్వాధీనం

అబ్దుల్లాపూర్‌మెట్:   ఒడిశా నుంచి హైదరాబాద్‌కు యథేచ్ఛగా సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ (SOT), అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్‌లో విజయవంతంగా చేధించారు. ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ *నిందితుల...
తెలంగాణ 
Read...

About The Author