Bharatha Sakthi Desk

తాండూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం

రైతు భీమా పథకం , ఈ నామ్ 2.0 నమోదు పై ప్రభుత్వం ఫోకస్… రైతులు నమోదు తప్పనిసరి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగారైతులకు కీలక మార్గదర్శకాలు
తెలంగాణ 
Read...

మహిళా అధికారిణికే తప్పని వేధింపులు:

దిల్‍సుఖ్‌నగర్‌లో ‘సుమతి’ స్పెషల్ ఆపరేషన్!* అర్ధరాత్రి రోడ్డుపైకి ఐపీఎస్ అధికారిణి.. అసభ్యంగా ప్రవర్తించిన 40 మంది పోకిరీల అరెస్ట్
తెలంగాణ 
Read...

పిల్లలపై వేధింపులు అరికట్టడమే లక్ష్యం*

కీసర: బాలల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు మల్కాజ్‌గిరి సెక్యూరిటీ కౌన్సిల్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ సంయుక్తంగా మంగళవారం కీసరలో భారీ అవగాహన సదస్సును నిర్వహించాయి. స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల...
తెలంగాణ 
Read...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమర శంఖం

ప్రభుత్వ వివక్షపై మండిపడ్డ జీహెచ్‌జే సొసైటీ* సచివాలయ సమావేశానికి పిలవకపోవడంపై ఆగ్రహం..  పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు
తెలంగాణ 
Read...

ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు కొత్త బట్టల బహుమతి

ఎల్బీనగర్: ఆర్కేపురం చిత్రా లే అవుట్ లోని అనాథ విద్యార్థి గృహ విద్యార్థులు పదవ తరగతిలో  90% పైన మార్కులు  సాధించిన పి గోపి,వి.మహేష్ ఎమ్. శ్రీవర్ లకు కొత్తపేట లక్ష్మి నగర్ కు చెందిన ఉప్పలపాటి  రాజశేఖర్ కొత్త బట్టలను...
తెలంగాణ 
Read...

మే 24 న ఎల్బీనగర్ ఎస్ కే గార్డెన్ లో బీసీ ప్రభంజనం

తెలంగాణ బీసీ ప్రభంజనం కన్వీనర్ ఉప్పు సత్యనారాయణ 
తెలంగాణ 
Read...

వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

బడంగ్‌పేట:తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా బడంగ్‌పేట పరిధిలోని మీర్‌పేట ప్రభుత్వ మైదానంలో వేసవి క్రీడా శిబిరం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)...
తెలంగాణ 
Read...

ఎల్బీనగర్‌ పాత గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

రూ. 1.78 కోట్లతో మౌలిక వసతుల కల్పన ప్రజల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం: మల్‌రెడ్డి రాంరెడ్డి.
తెలంగాణ 
Read...

నా ఎదుగుదలలో మీడియా పాత్ర మరువలేనిది – కాల్వ నరేష్

సిద్దిపేట:దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) వైస్ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన కాల్వ నరేష్ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మీడియా పాత్రను ప్రశంసించారు.విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన తన ప్రయాణం నేడు ఈ స్థాయికి చేరుకోవడంలో పత్రికా మరియు...
తెలంగాణ 
Read...

అక్షరం.. అంగడి సరుకు!

ఎల్కేజీ చదువుకు లక్షా..?  కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందా: కమిషన్ల మోజులో విద్య అధికారులు..! ఆర్థిక దోపిడీకి గురవుతున్న సామాన్య మధ్య తరగతి తల్లిదండ్రులు..! విద్యాశాఖ మంత్రి సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి.. సామాజిక విశ్లేషకులు జోగు. స్వామి.
తెలంగాణ 
Read...

తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలి

సిద్దిపేట: తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కావాలని తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ అన్నారు.ఈ మేరకు మంగళవారం దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విలేకర్లతో మాట్లాడారు. ముందుగా తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ ప్రముఖ సినీ నటుడు, యూత్...
తెలంగాణ 
Read...

About The Author