Bharatha Sakthi Desk

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం.

నూతన సిఐని మర్యాద పూర్వకంగా కలిసిన భవన నిర్మాణ కార్మిక సంఘం.        
తెలంగాణ 
Read...

​వైభవంగా 'హరిఓం ఎంటర్‌ప్రైజెస్' ప్రారంభం

​హయత్ నగర్: తోరూర్ - కోహెడ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన హరిఓం ఎంటర్‌ప్రైజెస్ & మంగళదీప్ మార్కెటింగ్ సంస్థను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హయత్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...
తెలంగాణ 
Read...

టీఎన్జీవో కాలనీలో రూ. 3,200 కోట్ల భూమి రక్షణ

16 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్. ​ముసాయికుంట, గ్రీన్ బెల్ట్ ఆక్రమణలపై ఉక్కుపాదం
తెలంగాణ 
Read...

​నూతన వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి

​శంషాబాద్: శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైష్ణవిల వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె...
తెలంగాణ 
Read...

బడ్జెట్‌లో జర్నలిస్టులకు ‘మొండిచేయి’!

సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌పై TWJF ఆగ్రహం ​అక్రెడిటేషన్లు లేవు.. హెల్త్ కార్డుల ముచ్చటే లేదు ​చిన్న పత్రికల బిల్లులు ఆపడం అన్యాయం: మామిడి సోమయ్య
తెలంగాణ 
Read...

ప్రజాప్రయోజనమే పరమావధిగా పనిచేయాలి: హైడ్రా రంగనాథ్..!

​విధి నిర్వహణలో ప్రత్యేకత చాటుకోవాలి: గ్రూప్-1 అధికారులకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం
తెలంగాణ 
Read...

ఆత్మీయ మిత్రుడిని సన్మానించిన చిన్ననాటి స్నేహితులు

ఎల్బీనగర్: హయత్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె లింగం గౌడ్ ను నాగోల్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల సంగం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన తమ చిన్ననాటి మిత్రుడికి వారంతా...
తెలంగాణ 
Read...

నగరంలో రెట్టింపు హడావుడి: అటు పారిశుద్ధ్యం.. ఇటు జనగణన!

​చార్మినార్‌ పరిసరాల్లో మెరిసిన శుభ్రతవచ్చే ఏడాది జనాభా గణనకు పక్కా కసరత్తు
తెలంగాణ 
Read...

రెడ్డి సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి: మల్‌రెడ్డి రాంరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రెడ్డి సేవా సంఘాలన్నీ సమన్వయంతో ముందుకు సాగి, ఒకే సంక్షేమ సంఘంగా ఆవిర్భవించాలని రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పిలుపునిచ్చారు. బ్రాహ్మణపల్లిలోని పరిణయ కన్వెన్షన్‌లో గుర్రం పాపిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం...
తెలంగాణ 
Read...

ఆక్రమణల చెర నుంచి రూ.1650 కోట్ల భూమి విముక్తి.

​11 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా రక్షణ కొండాపూర్, ప్రగతినగర్‌లలో ఫెన్సింగ్ ఏర్పాటు
తెలంగాణ 
Read...

ప్రకృతి సేద్యం పై రైతులు చూపాలి

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచన ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ దుబ్బాక డివిజన్ ఏడిఏ కాంపాటి మల్లయ్య
తెలంగాణ 
Read...

About The Author