Bharatha Sakthi Desk
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... ఎల్బీనగర్ ప్రగతి పథంలో.. రూ. 45 కోట్లతో పనుల జోరు ఎన్నికల కోసమే కాదు..
Published On
By Bharatha Sakthi Desk
వడ్డీల భారం ఉన్నా ఆగని సంక్షేమం రెండేళ్లలో రూ. 760 కోట్లతో అభివృద్ధి: మధుయాష్కీ గౌడ్
Read... రూ. 1,511 కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా..
Published On
By Bharatha Sakthi Desk
చెరువులు, పార్కు స్థలాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జంగం కుంట, అల్వాల్ కొత్త చెరువుల్లో 12 ఎకరాల స్వాధీనం ఆక్రమణదారుల చెర నుంచి విముక్తి పొందిన పార్కులు
Read... బ్రిడ్జి నిర్మాణానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
Published On
By Bharatha Sakthi Desk
ఎల్బీనగర్: మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల ప్రజలకు చాలా సంవత్సరాలుగా పరిష్కారం కాని సరూర్నగర్ చెరువు కట్ట మీద బ్రిడ్జి నిర్మాణం,ట్రాఫిక్ సమస్యలకు నేడు పరిష్కారం దిశగా ముందడుగు పడింది.ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగే మార్గం సుగమమైందని స్థానిక...
Read... మున్సిపల్ ఎన్నికలకు పటిష్టమైన భారీ పోలీసు భద్రత జిల్లా ఎస్పీ.
Published On
By Bharatha Sakthi Desk
-1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భారీ బందోబస్తు. -పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి రక్షణ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు. -అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కఠిన పర్యవేక్షణ. -ప్రశాంత ఎన్నికల కోసం రాత్రింబవళ్లు విధుల్లో పోలీసులు. -నేర ప్రవృత్తులకు అవకాశం ఇవ్వం - 432 మందిపై సత్ప్రవర్తన బైండోవర్. -సునిత రెడ్డి ఐపీఎస్.
Read... మల్రెడ్డి రాంరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన పణ్యాల జయపాల్ రెడ్డి
Published On
By Bharatha Sakthi Desk
ఎల్బీనగర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (TSRDC) ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆయన...
Read... సరూర్ నగర్ అభివృద్ధికి సరికొత్త బాట: మినీ ట్యాంక్ బండ్ వద్ద సందడి
Published On
By Bharatha Sakthi Desk
సరూర్ నగర్: చారిత్రక సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు సరికొత్త రూపురేఖలు సంతరించుకోనున్నాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ, పర్యాటక శోభను పెంచే లక్ష్యంతో తలపెట్టిన నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
Read... కాలనీ సంఘాల 'కబ్జా' కోరల్లో ప్రజా స్థలాలు!
Published On
By Bharatha Sakthi Desk
హైడ్రా ‘ప్రజావాణి’కి పోటెత్తిన ఫిర్యాదులు: ఒక్కరోజే 72 వినతులు చెరువులు, పాఠశాల మైదానాలూ వదలని ఆక్రమణదారులు
Read... సమిష్టి కృషితోనే నగర ప్రగతి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
Published On
By Bharatha Sakthi Desk
హైదరాబాద్: నగర ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం మరియు సమిష్టి కృషితోనే గడిచిన ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె అధ్యక్షతన తుది...
Read... నగరాభివృద్ధికి ‘స్టాండింగ్’ గ్రీన్ సిగ్నల్
Published On
By Bharatha Sakthi Desk
20 ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం క్రీడా మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై దృష్టి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు మార్పు ప్రతిపాదన ప్రభుత్వానికి..
Read... ఆక్రమణల చెర నుంచి 'అరుణోదయ' పార్కు విముక్తి!
Published On
By Bharatha Sakthi Desk
రంగంలోకి దిగిన హైడ్రా.. రూ. 60 కోట్ల భూమి స్వాధీనం3 వేల గజాల స్థలానికి రక్షణగా ఫెన్సింగ్, బోర్డులు
Read... ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.
Published On
By Bharatha Sakthi Desk
ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి. భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుప
Read... హస్తినాపురం అభివృద్ధికి రూ. 9.80 కోట్లు..
Published On
By Bharatha Sakthi Desk
హస్తినాపురం: హస్తినాపురం డివిజన్ ముఖచిత్రాన్ని మార్చే విధంగా మునుపెన్నడూ లేని రీతిలో భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. సోమవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ....
Read... 