మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు..
- డిసెంబర్ 11 న ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు పోలింగ్..

కామారెడ్డి :
గ్రామ పంచాయితి ఎన్నికలు 2025 సందర్భంగా మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు డిసెంబర్ 11 వ తేదిన ఉదయం 7.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author
03 Mar 2026
