bhoopalapally

రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి..

భూపాలపల్లి : హైదరాబాద్ నుండి ధాన్యం,  పత్తి, మొక్క జొన్న, సోయా కొనుగోళ్లు, రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పకడ్బందీ టీము వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు.  తుఫాను...
తెలంగాణ 
Read More...

విద్యార్థులు చేసే పనిలో పర్ఫెక్ట్‌గా ఉండాలి,

- నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉంటాయయి - జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 
తెలంగాణ 
Read More...