విద్యార్థులు చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉండాలి,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
- నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉంటాయయి
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని (ATC) ల్యాబ్లను, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు.
About The Author
12 Mar 2026
