cotton

కాటన్ మిల్లుల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి

సూర్యాపేట :  కాటన్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పత్తి కొనుగోలు చేసేలా చూడాలని, కిసాన్ కపాస్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి సూచించారు.గురువారం ఆయన  సూర్యాపేట మండలం, బాలెంలలోని మంజిత్ కాటన్ ఫ్యాక్టరీ ని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్...
తెలంగాణ 
Read More...