district sp

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

•    ప్రజాస్వామ్యం నిలబెట్టే శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు•    ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి•    18 సం నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి•    ఎలాంటి ప్రలోభలకు లోను కాకుండా స్వేచ్చా ఓటు హక్కునువినియోగించుకోవాలి•    జిల్లా వ్యాప్తంగా స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి•    ఎన్నికల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే సహించేది లేదు.
తెలంగాణ 
Read More...

జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కఠిన తనిఖీలు*

జిల్లా వ్యాప్తంగా 46 వాహనాలు సీజ్....మైనర్ పిల్లలను,తల్లి తండ్రులను కలిపి 70 మందికి కౌన్సిలింగ్
తెలంగాణ 
Read More...

పోలీసు కుటుంబ సభ్యులకు నిర్వహించిన హెల్త్ క్యాంప్ విజయవంతం

- 40 సంవత్సరాలు పై బడిన మొత్తం 1155 మందికి మెడికల్ సేవలు- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
తెలంగాణ 
Read More...

భారీ వర్షాలు వరద ప్రవాహాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి..

సంగారెడ్డి : జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయని ఈ వరదల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. జిల్లా ఎస్పీ పరి తోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్ బుధవారం జహీరాబాద్ నుండి బూచినెల్లి గ్రామం వెళ్లే...
తెలంగాణ 
Read More...