బోనకల్ ట్రాక్టర్ ప్రమాద క్షేత్రగాత్రులను పరామర్శించిన బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కమల్ రాజు,మాజీ ఎమ్మెల్యే కొండబాల
బోనకల్ సాగర్ కాల్వ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెంది చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు,మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు అన్నారు.మృతి చెందిన యార్లగడ్డ వరమ్మ మృతిదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి,వారి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం ప్రమాదంలో గాయపడ్డ క్షేత్రగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. పరామర్శించిన వారిలో టిఆర్ఎస్ మండల నాయకులు బానోతుకొండ, బంధం శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ విలేకరి తమ్మారపు బ్రహ్మo, మోదుగుల నాగేశ్వరరావు ఉన్నారు.లింగాల కమల్ రాజు మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి 20 లక్షలు మరియు గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్సాగ్రెషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బోనకల్ సాగర్ కాల్వ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెంది చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు,మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు అన్నారు.మృతి చెందిన యార్లగడ్డ వరమ్మ మృతిదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి,వారి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం ప్రమాదంలో గాయపడ్డ క్షేత్రగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు. పరామర్శించిన వారిలో టిఆర్ఎస్ మండల నాయకులు బానోతుకొండ, బంధం శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ విలేకరి తమ్మారపు బ్రహ్మo, మోదుగుల నాగేశ్వరరావు ఉన్నారు.లింగాల కమల్ రాజు మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి 20 లక్షలు మరియు గాయపడ్డ కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్సాగ్రెషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
