mathrudevobhava

మాతృదేవోభవ అనాథ శరణాలయానికి విరాళం అందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్ పేట్ :  మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్ గ్రామంలో నిర్మాణాధీనంగా ఉన్న మాతృదేవోభవ అనాధ శరణాలయం భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. అనాథలు, మతిస్థిమితం లేని వారు అభాగ్యుల సేవార్థం నిర్మిస్తున్న ఈ శరణాలయం నిర్మాణానికి గాను ఆమె 3 లక్షల రూపాయల...
తెలంగాణ 
Read More...