RIVERS

నది తీరాలకు, శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం

మణుగూరు : కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారజామున 4 గంటల నుండి గోదావరి నది తీరాలకు, శైవ క్షేత్రాలు భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా కార్తీక పౌర్ణమి నాడే కాకుండా, ఈ ఆఖరి రోజు మండలంలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నేతిలో ముంచిన 365 వత్తుల దీపాలను...
తెలంగాణ 
Read More...