sharannavarathri

దసరా ఉత్సవ కమిటీ నియామకం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించు " కొని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ములుగులో నిర్వహించనున్న రావ ణాసుర వధ ఉత్సవాలకు కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం ములుగు బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాసమల్ల శివాజీ, ఓడ రాజు, గాదం దేవేందర్, అబ్బు నరేందర్రెడ్డి,...
తెలంగాణ 
Read More...