సిద్దేశ్వర్ సతీమణి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా లింగాయత్ గౌరవ అధ్యక్షులు సిద్దేశ్వర్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సిద్దేశ్వర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
About The Author
15 Nov 2025
