bhupalapally

భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

జయశంకర్ భూపాలపల్లి :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫకీర్ గడ్డ ఆకుదారి వాడా ప్రజలను గత 2007 సంవత్సరాల నుంచి నష్టపరిహారం కల్పించాలని సింగరేణి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు గ్రామాన్ని మొత్తం తరలిస్తామని చెప్పి మాయమాటలతో మభ్యపెడుతూ కాలం గడుపుతున్న సింగరేణి యాజమాన్యం మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన...
తెలంగాణ 
Read More...

ప్రజావాణిలో వచ్చినా సమస్యలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి

భూపాలపల్లి :  ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి   వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి మొత్తం 36 దరఖాస్తులు స్వీకరించామని, వాటిని సంబంధిత శాఖాధికారులకు తక్షణ పరిష్కారానికి ఎండార్స్మెంట్ చేసినట్లు...
తెలంగాణ 
Read More...