lakshmidevi pooja

ఘనంగా దీపావళి పర్వదిన వేడుకలు

జిన్నారం మున్సిపాలిటీలో సోమవారం దీపావళి పర్వదిన వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాలతో పాటు గృహాలలో కాంతులు వెదజల్లేలా దీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం  సాంప్రదాయబద్ధంగా దొంతుల కొలువు ఏర్పాటు చేసి...లక్ష్మీదేవిని కొలుస్తూ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి ముంగిళ్ళలో పూలతో రంగవల్లుల మధ్యన ప్రమిదలు వెలిగించారు....
తెలంగాణ 
Read More...