mudhol

ముధోల్ కు 45.15 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు.

ఉమ్మడి అదిలాబాద్ ( నిర్మల్ ) : ముధోల్ తాలూకా లో 45.15 కోట్ల రూపాయల నిధులతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. గతం లో ఇక్కడ ఐటిఐ కళశాల ( టెక్నాలజీ సెంటర్ )మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి...
తెలంగాణ 
Read More...