ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

WhatsApp Image 2025-11-06 at 5.30.31 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

వనల్ పడ్‌, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన బాల్యవివాహాల నివారణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం వనాల్ పడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీ ఓ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read More కాంగ్రెస్ లో చేరిన బద్దిపల్లి, బహదూర్ఖాన్ పేట స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని, విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టి భవిష్యత్తును సుసంపన్నంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి గాయత్రి మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

Read More జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపు పూర్తి..

About The Author