ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
వనల్ పడ్, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన బాల్యవివాహాల నివారణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం వనాల్ పడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీ ఓ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
About The Author
16 Mar 2026
