సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

 

WhatsApp Image 2025-11-11 at 5.13.07 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా ఎంపీ ఓ. జదవ్ ప్రదీప్ మంగళవారం సిరల గ్రామపంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్‌తో ఎంపీఓ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిశుభ్రత కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పరిరక్షణలో ఎలాంటి లోపాలు రాకుండా చూడాలని, ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 

About The Author