సిరల గ్రామపంచాయతీని సందర్శించిన ఎంపీఓ జదవ్ ప్రదీప్.

Read More రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 జూమ్ సమావేశం
గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్తో ఎంపీఓ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిశుభ్రత కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పరిరక్షణలో ఎలాంటి లోపాలు రాకుండా చూడాలని, ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
About The Author
06 Dec 2025
