పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-05 at 6.57.26 PM

ములుగు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బ్యాండ్ మేళాలతో పాటు ఆటపాటలతో భక్తులు ఎంతో ఉత్సాహంగా గణేష్ విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు.  జిల్లా కేంద్రం లోని తోపుకంట లో ములుగు, వెంకటపూర్ మండలాకు సంబంధించిన 150 కి పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారు.

Read More అధిక వర్షాలతో పంటల నష్టం నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

అదేవిధంగా ముళ్లకట్ట, ఏటూరునాగారం  250 మంగపేట, వాజెడ్ మండలాల్లో జిల్లాలోని 10 మండలాల్లో వివిధ ప్రాంతాలలో శుక్రవారం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.గణేష్ విగ్రహాలు నిమజ్జనం.

Read More విద్యార్థులను బలిపశువులను చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం..

ఈ కార్యక్రమం లో డీపీవో ఓ దేవరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, ఏటూరునాగారం మండలం స్పెషల్ ఆఫీసర్ రాంపతి, ఏటూరునాగారం, వాజెడ్ ఎంపీడీఓ లు శ్రీనివాస్,  శ్రీకాంత్, ఎంపీవో కుమార్, ఏటూరునాగారం పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఏటూరునాగారం, వాజెడు పంచాయతీ కార్యదర్శులు, 
ఎం పి డబ్ల్యూ లు, గజ ఈత గాళ్ళు తదితరులు పాల్గొన్నారు. 

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

About The Author