పార్వతి తనయా వెళ్లిమళ్లీరావయ్యా...!

ములుగు జిల్లా :

WhatsApp Image 2025-09-05 at 6.57.26 PM

ములుగు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బ్యాండ్ మేళాలతో పాటు ఆటపాటలతో భక్తులు ఎంతో ఉత్సాహంగా గణేష్ విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు.  జిల్లా కేంద్రం లోని తోపుకంట లో ములుగు, వెంకటపూర్ మండలాకు సంబంధించిన 150 కి పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారు.

Read More గౌడ జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం

అదేవిధంగా ముళ్లకట్ట, ఏటూరునాగారం  250 మంగపేట, వాజెడ్ మండలాల్లో జిల్లాలోని 10 మండలాల్లో వివిధ ప్రాంతాలలో శుక్రవారం గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు.గణేష్ విగ్రహాలు నిమజ్జనం.

Read More కాళోజీ ఆశయాలను కొనసాగించాలి

ఈ కార్యక్రమం లో డీపీవో ఓ దేవరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, ఏటూరునాగారం మండలం స్పెషల్ ఆఫీసర్ రాంపతి, ఏటూరునాగారం, వాజెడ్ ఎంపీడీఓ లు శ్రీనివాస్,  శ్రీకాంత్, ఎంపీవో కుమార్, ఏటూరునాగారం పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఏటూరునాగారం, వాజెడు పంచాయతీ కార్యదర్శులు, 
ఎం పి డబ్ల్యూ లు, గజ ఈత గాళ్ళు తదితరులు పాల్గొన్నారు. 

Read More లింగంపల్లి గురుకుల పాఠశాల పాత డార్మెటరీ బ్లాకుకూలిన ఘటనలో విద్యార్థులు సురక్షితం

About The Author