PATANCHERU

మహేందర్ రెడ్డి నూతన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

సంగారెడ్డి : :సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం, తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మహేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన “వన్ ఛాంపియన్ క్రికెట్ అకాడమీ” ప్రారంభోత్సవ కార్యక్రమంలో సామాజిక సేవాకర్త, యువ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి అకాడమీలు...
తెలంగాణ 
Read More...

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలి

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి ప్రిథ్వీరాజ్  ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.పట్టణంలోని గౌతమ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కాళికామాత మండపాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని, స్థానిక నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఆయన, ఇటువంటి...
తెలంగాణ 
Read More...

బిస్మిల్లా ఈవెంట్స్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన మాదిరి ప్రిథ్వీరాజ్

పటాన్చెరు పట్టణంలో నూతనంగా ప్రారంభమైన బిస్మిల్లా ఈవెంట్స్ టెంట్ హౌస్ వివాహాలు, శుభకార్యాలు, వేడుకలు ప్రత్యేక సందర్భాల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను ఒకే చోట అందించే ఆధునిక ఈవెంట్ సెంటర్‌గా ఆవిష్కృతమైంది. ఆధునిక సదుపాయాలను అందిస్తున్న బిస్మిల్లా ఈవెంట్స్ టెంట్ హౌస్ను ముఖ్య అతిథిగా విచ్చేసి మాదిరి ప్రిథ్వీరాజ్ ప్రారంభించారు. అనంతరం యజమాని,...
తెలంగాణ 
Read More...

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎండిఆర్ కోపౌండర్ పృధ్విరాజ్

సంగారెడ్డి, జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని పృధ్విరాజ్ శాంతి నగర్, గొల్ల బస్తి, గోనెమ్మ బస్తి, జెపి కాలనీ, గౌతమ్ నగర్, ఇస్నాపూర్ ప్రాంతాలలోని దుర్గామాత మండపాలను బీఆర్ఎస్ నాయకులు, ఎం డి ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్  సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
తెలంగాణ 
Read More...