rally

సిక్కుల సంక్షేమానికి అండగా ఉంటాం

- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
తెలంగాణ 
Read More...

గోర్ సేన ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ

సంగారెడ్డి జిల్లాలో గోర్ సేన ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో తెల్లా వెంకట్రావు, సోయం బాబురావులు పిటిషన్లు దాఖలు చేయడాన్ని గోర్ సేన తీవ్రంగా ఖండించింది. దేశంలో 18 కోట్లకు పైగా బంజారాలు గిరిజన జాతికి చెందినవారని, వారిని 1976లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎస్టీ...
తెలంగాణ 
Read More...