shathavahana

పీజీ మూడో సెమిస్టర్ పరీక్ష వాయిదా వేయాలి

కరీంనగర్ :  శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పేజీ మూడో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎలక్షన్ సందర్భంగా వీసీ తన సొంత నిర్ణయాలతో  పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని విధ్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో దూర ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది...
తెలంగాణ 
Read More...