jaadav pradeep

భైంసా నూతన ఎంపీఓ గా జాదవ్ ప్రదీప్ బాధ్యతలు స్వీకారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :  భైంసా మండల నూతన ఎంపీ ఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి)గా జాదవ్ ప్రదీప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జాదవ్ ప్రదీప్ గతంలో 2019 సంవత్సరంలో  ఖత్గాం గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షలో ర్యాంకు సాధించి ఎంపీ ఓగా ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం...
తెలంగాణ 
Read More...