lingam peta

లింగంపేట మండలం ఎల్లారాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా :  గురువారం లింగం పేట మండలం ఎల్లరాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని హమాలీలు సంచులలో నింపి ప్యాక్ చేస్తున్న తీరును స్వయంగా దగ్గరుండి పరిశీలించారు.ఈ సందర్భంగా  వారితో మాట్లాడుతూ, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగి...
తెలంగాణ 
Read More...