mathru mandali

శ్రీ సరస్వతీ శిశు మందిర్ మాతృభారతి

శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో  మాతృమూర్తులచే మాతృభారతి సమావేశం గురువారం నిర్వహించారు.దేశాభివృద్ధిలో భాగంగా మహిళలను సర్వతోముఖభివృద్ధి చేయడానికి పర్యావరణం పై, కుటుంబ విలువలు, కలిసి మెలిసి పని చేయడం  పౌరుల యొక్క విధులను ఆచరించే విధంగా మాతృ మండలి ఏర్పాట్లో భాగంగా మాతృ భారతి కమిటీని మాతృ మూర్తులచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ...
తెలంగాణ 
Read More...