చలివేంద్రాన్ని ప్రారంభించిన పృథ్వీరాజ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన పృథ్వీరాజ్

పటాన్‌చెరు:

గత ఎనిమిది సంవత్సరాలుగా వేసవిలో ఏర్పాటు చేస్తూ బాటసారులకు బాసటగా నిలుస్తున్న చలివేంద్రాన్ని ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్ 

పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.

ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు మరియు ప్రజలు ఎండ తీవ్రతలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంఓ హైమావతి ఆసుపత్రి సిబ్బంది, MDR ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

About The Author