ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఎస్ఐ
ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లా కోర్టులో లంచం తీసుకుంటూ రెడ్ - హ్యాండెడ్లీగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ పి. బాలయ్య. సీసీ నెంబర్ 363/2025,బీఎన్ఎస్ 78 కేసుకు సంబందించి, నేరెళ్ల విక్రమ్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబందించి, ఈ కేసులోని నిందితుడు పల్లపు రాంబాబు కేసును లోక్ అదాలాత్ లో రాజీ చేయిస్తానని అతని వద్ద బలవంతంగా డిమాండ్ చేసి 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కాపు కాచి ఏఎస్ఐ బాలయ్యను అరెస్ట్ చేశారు.
About The Author
02 Apr 2026
