TELUGU DAILY

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా తెలంగాణ అడ్డా నూతన కాలమాని ఆవిష్కరణ

కాప్రా: తెలంగాణ అడ్డా తెలుగు దిన పత్రిక సంస్థ 2026 సంవత్సర నూతన కాలమాన పట్టికను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. పత్రిక ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా...
తెలంగాణ 
Read More...

నేటి భారతం :

ఆడ, మొగ ఎప్పటికీ ఒకటి కాదు.. సమానం అసలే కాదు.. ఎలాగో తెలుసా..?అతడు వీర్యాన్నిస్తే ఆమె దాన్ని బిడ్డగా మారుస్తుంది.. అతడు బియ్యాన్నిస్తే ఆమె వాటిని అన్నంగా మారుస్తుంది.. అతడు చిరునవ్వును ఇస్తే ఆమె ప్రశాంత ఇస్తుంది.. అతడు గృహాన్ని ఇస్తే ఆమె దాన్ని స్వర్గసీమగా మారుస్తుంది.. అంటే మీకు ఏమి అర్ధం అయ్యింది.....
తెలంగాణ  MORE 
Read More...