AMINPUR

కొబ్బరి పీచు పరిశ్రమని సందర్శించిన పటేల్ గూడ మహిళలు

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడా లో కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాయర్ బోర్డ్ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలు గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సత్యనారాయణ కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించారు.ఈ పరిశ్రమ వ్యవస్థాపకులు చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్ వారికి తాగి పడేసే కొబ్బరి బొండాలతో పీచు మరియు కొబ్బరి పొట్టు...
తెలంగాణ 
Read More...