Garidepalli mandal..

గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఎన్ హెచ్ 167 పై అఖిలపక్షం ధర్నా..

సూర్యాపేట జిల్లా బ్యూరో( భారత శక్తి) జూలై 30: కీతవారిగూడెం గ్రామ శివారులో గడ శ్రీనివాస స్టోన్ క్రషర్ మిల్లు నుండి రాత్రి సమయంలో క్రషర్ మిల్లు నుంచి వచ్చే అతి భారీ శబ్దాలతో దాని నుండి వెలువడే విషవాయువులతో ఊపిరాడకుండా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.గత రెండు సంవత్సరముల నుండి క్రషర్ మిల్లు కెపాసిటీ పెంచి,,...
తెలంగాణ 
Read More...