దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనుల పరిశీలన

కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి .

హయత్నగర్ (భారత శక్తి)జూలై 31: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్  కళ్లెం నవజీవన్ రెడ్డి  నేడు డివిజన్లోని దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న నూతన భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను సంబంధిత సిబ్బందితో మరియు కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగింది.
1000003236
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో  కాలనీవాసులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ  భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని సంబంధిత సిబ్బందికి వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎర్రవెలి సత్యనారాయణ, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వెంకటనారాయణ , శ్రీనివాస్, వీరస్వామి, లింగస్వామి, శంకర్, వెంకటేష్, నగేష్, గణపతి రావు, మరియు కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు..
1000003251
 

About The Author