రాపర్తి నగర్లో ఘనంగా జరిగిన కుంకుమ పూజ..
ప్రత్యేక పూజ లో పాల్గొన్న శెట్టి-బండారుపల్లి
ఖమ్మం :

రాపర్తి నగర్ 2 గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరముల నుండి గణనాథునికి విశేషపూజలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా శుక్రవారం 400 మంది మహిళా భక్తుల చేత కుంకుమ పూజలు జరిగాయి. ఈ కుంకుమ పూజలకు ఆర్ధికంగా సహకరించిన కుంచెపు రాంబాబు విద్య దంపతులకు ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియచేసింది.
Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..
Read More మహా ధర్నా ఎవరికోసం? ఎందుకోసం?
About The Author
06 Dec 2025
