నేటి భారతం

ఇంద్రపల్లి గోవర్ధన్ విరచితం..

నేటి భారతం

మాటకు మాట సమాధానం చెప్పడం ఎవరైనా చేస్తారు.. 
కానీ చాలా మంది మౌనంగా ఉంటారు.. 
ఎందుకో తెలుసా..? బంధాల విలువ ఏమిటో 
వారికి తెలుసు కనుక.. 

alt

Read More జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముఖ్యమా..? రైతు సంక్షేమం ముఖ్యమా..?

నిజానికి ఎదుటివారికి బంధాల విలువ తెలియనప్పుడు

Read More విదేశాల్లో బందీ అవుతున్న భారతీయ మేధస్సు..

ఇక మాటల విలువలు ఏమి తెలుస్తాయి..?
అందుకే మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటారు.. 

Read More నేటి భారతం :

కానీ కొందరు ఎదుటివారి మౌనాన్ని చేతకాని తనంగా 
అనుకుంటూ ఉంటారు.. వారికి తెలియనిది ఏమిటంటే 
ఒక్కసారి మౌనం బద్దలైందంటే.. లక్ష అణుబాంబులు 
పేలినంత కంటే ఎక్కువుగా ప్రభావాన్ని చూపుతుందని.. 
సో ఎప్పటికీ మౌనాన్ని తక్కువుగా అంచనా వేయకండి.. 

Read More నేటి భారతం:

- ఇంద్రపల్లి గోవర్ధన్..

Read More నేటి భారతం :

About The Author

Related Posts

నేటి భారతం :

నేటి భారతం :