నేటి భారతం
ఇంద్రపల్లి గోవర్ధన్ విరచితం..
మాటకు మాట సమాధానం చెప్పడం ఎవరైనా చేస్తారు..
కానీ చాలా మంది మౌనంగా ఉంటారు..
ఎందుకో తెలుసా..? బంధాల విలువ ఏమిటో
వారికి తెలుసు కనుక..

Read More నేటి భారతం :
Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..
అందుకే మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటారు..
Read More నేటి భారతం :
కానీ కొందరు ఎదుటివారి మౌనాన్ని చేతకాని తనంగా
అనుకుంటూ ఉంటారు.. వారికి తెలియనిది ఏమిటంటే
ఒక్కసారి మౌనం బద్దలైందంటే.. లక్ష అణుబాంబులు
పేలినంత కంటే ఎక్కువుగా ప్రభావాన్ని చూపుతుందని..
సో ఎప్పటికీ మౌనాన్ని తక్కువుగా అంచనా వేయకండి..
Read More పంచాయితీ ఎన్నికల్లో గంపగుత్త బేరాలు..!
- ఇంద్రపల్లి గోవర్ధన్..
Read More నేటి భారతం :
About The Author
06 Dec 2025
