narender reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలంపియాడ్ టెస్ట్ కు అపూర్వ స్పందన
Published On
By Bharatha Sakthi Desk
18450మంది విద్యార్థులు హజరు22న మొదటి మూడు బహుమతులు అందజేతఅల్పోర్స్ అధినేత నరేందర్ రెడ్డి
Read More... ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో
Published On
By Bharatha Sakthi Desk
కరీంనగర్ : క్రీడలు విద్యార్థులకు మానసికొల్లసానికి ఉపకరిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఎస్జీఫ్ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని శక్తివంతమైన క్రీడలలో బాస్కెట్బాల్ క్రీడా ఒకటని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు....
Read More... పర్యావరణ పరిరక్షణ పోటీలలో అల్పోర్స్ ప్రతిభ
Published On
By Bharatha Sakthi Desk
విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పట్ల పరిపూర్ణంగా అవగాహన కల్పించాలని, పర్యావరణం సంరక్షించడం వలన కలిగేటువంటి లాభాలను విద్యార్థులకు పాఠ్యాంశ ప్రణాళికలో భాగంగా చాలా స్పష్టంగా సంగ్రహంగా తెలియపరచవలసిన అవకాశం చాలా ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలియజేసారం నగరంలోని వావిలాలపల్లిలో గల అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ లో వ్యాసరచన పోటీల...
Read More... అల్ఫోర్స్ టైనీ టాట్స్ బతుకమ్మ సంబరాలు
Published On
By Bharatha Sakthi Desk
పండుగ వాతావరణం సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో తెలంగాణ కళావైభవాన్ని చాటి చెప్పే బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంబరాలను చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి దుర్గ మాత చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More... అల్ఫోర్స్ లో ఉత్కంఠ భరితంగా సీబీఎస్ఇ క్లస్టర్ 7 టేబుల్ టెన్నిస్ పోటలు
Published On
By Bharatha Sakthi Desk
క్రీడల ద్వారా విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని, విజయం సాధించడానికి ఆసక్తి పెంపొందించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తపల్లి లోని అల్ఫోర్స్ హైస్కూల్ (సిబిఎస్ఇ) ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడారు. ప్రారంభించినటువంటి టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నదని తెలిపారు. వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులు...
Read More... 